తహసిల్దార్ ను కలిసిన ప్రజాప్రతినిధులు, నాయకులు

 ఐనవోలు నేటిధాత్రి : మండలానికి తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ ను మండల ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిసి,పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపెల్లి శంకర్ రెడ్డి, ఎంపీటీసీ లు కొత్తూరి కల్పన మధుకర్, చాట్ల అరుణ,తాటికాయల రమేష్, రాజేందర్,సోమేశ్వర్,దామెర అనూష అనిల్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *