బిజెపి పార్టీ ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలి

వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలి జిల్లా అధ్యక్షుడు నిశీధర్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ ఏ ఎస్ ఆర్ గార్డెన్ వరంగల్ పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బూతు స్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన బిజెపి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ అభ్యర్థిగా అధిష్టానం నా పేరును ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు….

Read More

కొత్తగూడెం అండర్ బ్రిడ్జ్. లో ప్రమాదం పొంచి ఉన్న ఐరన్ రేల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణించాలంటే చాలా జాగ్రత్త వహించాలి గురువారం రాత్రి బైక్ పై వెళుతున్న కుటుంబ సభ్యులు అక్కడ అమర్చిన ఇనుప రాడ్ లను మధ్యలో ఒక ఇనుపరాడు విరిగిపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికక్కడ పడిపోవడం జరిగింది వీరికి పెను ప్రమాదం తప్పింది అని అనుకోవచ్చు ఆ సమయంలో వెనక నుండి ఏ వాహనం కూడా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇప్పటికైనా మున్సిపల్…

Read More

కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా లక్కినేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్.అత్యంత ఉత్కంఠతో సాగిన కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలో అధ్యక్షుడిగా ఐదోసారి లక్కినేని సత్యనారాయణ ఎన్నికైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టు సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ రావు జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించి అభినందించారు.

Read More

ఎన్టీఆర్ ఆదర్శ నేత

– తెలుగు వారి ఆత్మ గౌరవంకు పెద్దపీట – టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో టిడిపి మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎస్ కే అజీమ్, ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ భద్రాచలం : నేటి ధాత్రి ఎన్టీఆర్ భారతదేశానికే ఆదర్శ నేత అని, తెలుగువారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని టిడిపి మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎస్.కె అజీమ్, ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవంను భద్రాచలంలో శుక్రవారం…

Read More

కాంగ్రెస్ కండువా పుచ్చుకున్న పలువురు కార్యకర్తలు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజ్ మరియు కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అసంపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంటి వద్ద పలువురు యువకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వయంగా కండువాలు కప్పి కార్యకర్తలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజలందరూ కలిసి…

Read More

నరేన్ గార్డెన్ లో జరుప తలపెట్టిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశా నికి తరలిరండి

కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు. కూకట్పల్లి మార్చి 29 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని మియాపూర్ నరేన్ గార్డెన్ లో శని వారం రోజు ఉదయం 10 గంట లకు స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వ ర్యంలో చేవెళ్ల పార్ల మెంట్ నియోజక వర్గం బీఆర్ ఎస్ పార్టీ సన్నాక సమావే శంలో భాగంగా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశా ని కి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గల ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులుగట్టి కృషి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కూకట్పల్లి మార్చి 29 న్యూస్ నేస్తం ప్రతినిధి మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూకట్పల్లిలోని ఎన్ కేఎన్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తు మ్మల నాగేశ్వరరావు,మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,మే డ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత…

Read More

కల్వ సుజాత నియామకం తో బీద వైశ్యుల కల సాకారం

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాత నియామకం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర వైశ్య రాజకీయ శిక్షణ కమిటీ ఉపాధ్యక్షులు తాటిపల్లి రాజన్న హర్షం ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బీద వైశ్యులకు గొప్ప వరం అన్నారు. మొదటి నుండి బీద వైశ్యుల కోసం ముందుండి పోరాటం చేసిన కల్వ సుజాతను కార్పొరేషన్…

Read More

ఏసు త్యాగానికి ప్రతికగా నిలిచిన రోజు గుడ్ ఫ్రైడే

సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానం శాంతి ప్రేమ కరుణ యేసు చూపిన మార్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం.రుద్రంపూర్ పేతురు దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా సి ఎస్ ఐ సంఘ కాపరి ఫాస్ట్ రేట్ చైర్మన్ ఏసుబాబు సెక్రటరీ రవి రత్నరాజు ట్రెజరర్ మేరీ కుప్ప స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడంజరిగింది.. ముందుగా 12 గంటల నుండి మూడు గంటల సమయం వరకు యేసు సిలువలో పలికిన ఏడు మాటలను…

Read More

రైతులపై ముసలి కన్నీరు మండల అధ్యక్షులు ప్రవీణ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పంట నష్టం పై జరిగిన చర్చను స్వాగతిస్తున్నామని అలాగే రైతులపై నిన్న జరిగిన చర్చపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిది పది సంవత్సరాల నుండి అధికారంలో ఉండి రైతులను నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదని అలాగే రైతులు పంట నష్టపోయి అడిగిన పాపానికి సంకెళ్లు…

Read More

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థిని

యనగంటి సుమాంజలి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: జాతీయస్థాయి 33వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి గుండాల మండలం కాంచనపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని యనగంటి సుమాంజలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి టీ ఎస్ డబ్ల్య్ ఆర్ ఎస్ స్కూల్ నందు 9వ తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలియజేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వ తారఖు వరకు బీహార్ రాష్ట్రం పాట్నా లో జరగబోయే…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఆకనపల్లి గ్రామ వాస్తవ్యులు మాజీ ఎంపిటిసి బైరగోని విజయ _లవన్న కుమారుడు రాజు గౌడ్ వెడ్స్ అఖిల గార్ల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన *భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి * ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య ,చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, పోతుగల్ మాజీ సర్పంచ్ నరెడ్ల రమాదేవి తిరుపతి ,ఆకినపల్లి…

Read More

ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు

డి.పి.అర్. ఓ. వంగరి శ్రీధర్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోర్రల్ పాటిస్పేషన్ (స్వీప్)కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై, ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా, గ్రామీణ & పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి 17-03-2 024 నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కలకారులు రెండు టీం లచే…

Read More

ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘ సభ్యులు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే పంచాంగ ఆవిష్కరణకు ఆహ్వానించడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తప్పకుండా పంచాంగ ఆవిష్కరానికి వస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు మరియు అన్ని…

Read More

కొత్తగూడెం మాతా శిశు ఆసుపత్రి కి వెళ్లడానికి దారి ఎక్కడ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి రామవరం మున్సిపాలిటీ పరిధిలో. వంద పడకల మాతా శిశు హాస్పటల్ లోపలికి వెళ్లడానికి. దారి లేదు. మెయిన్ గేట్ కి వెళ్ళాలి అంటే పావు కిలోమీటర్ రాంగ్ రూట్ లో. ఆటోలు కానీ. ద్విచక్ర వాహనాలు కానీ. గవర్నమెంట్ 108. రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది ఎమర్జెన్సీబ్లడ్ షాంపిల్స్ తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా. అంబులెన్స్ రాంగ్ రావాల్సి వస్తుంది.ఆసుపత్రి కుడి పక్కన ఉండటం వలన. ఎడమ పక్క నుంచి వచ్చే వాహనాలు…

Read More

ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వాల ప్రక్రియ ప్రారంభం

వీణవంక,( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ లో ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది కాబట్టి ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ… మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ సభ్యత్వాలు ఈరోజు నుండి ఇవ్వడం జరుగుతుందని అలాగే మండలంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక వాదులు అగ్రకులాల పార్టీలను వదిలేసి స్వచ్ఛందంగా ధర్మ సమాజ్ పార్టీ లో…

Read More

నలంద పాఠశాలలో వడుప్సా (ట్రస్మా) సర్వసభ్య సమావేశం

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ జిల్లా అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఈనెల 30వ తేదీ శనివారం నాడు పైడిపల్లిలోని నలంద పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు వడుప్స అధ్యక్ష కార్యదర్శులు బొల్లం కనకయ్య, జన్ను విలియమ్స్, కోశాధికారి బలవారి సుధీర్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై రాబోవు కాలంలో విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు సాంకేతికత సాధించి, ముందుకు సాగేందుకు…

Read More

‘We can’t contest against Prasad Reddy’: says opposition leaders

https://epaper.netidhatri.com/view/222/netidhathri-e-paper-30th-march-2024 · ‘We can’t contest with ‘Ponguleti’ · It is suicidal to contest against Congress · It is difficult for ‘Car’ in Khammam · There is no chance for BJP · ‘we are requesting not to give party ticket to contest’ · ‘Our fray is only nominal’ · ‘Mechanically doing our campaign’ · Opposition leaders…

Read More

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

మిల్స్ కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో… నేటిధాత్రి, వరంగల్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఏ.జె మిల్స్ కాలనీ పోలీసులు ఈ రోజు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సీఐ మల్లయ్య మాట్లాడుతూ, ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా ఓటీపీలు చెప్పరాదని, బ్యాంకు నుంచి వచ్చేటువంటి కాల్స్ కి అప్రమత్తంగా ఉండాలని, ఆధార్ నెంబర్లు నుండి కేవైసీలు అడిగితే జాగ్రత్త పడాలి అని, దయచేసి బెట్టింగులు…

Read More

న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా మోహన్ కుమార్ యాదవ్ విజయం.

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి న్యాయ వాదుల సంఘం అధ్యక్షునిగా సి మోహన్ కుమార్ యాదవ్ గెలుపొందారని ఎన్నికల అధికారులు ఉత్తరయ్య రఘు ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు . ప్రధాన కార్యదర్శిగా బాల నాగయ్య మహిళా ప్రతినిధిగా శ్రీదేవి ఎన్నికలలో విజయం సాధించారని వారు తెలిపారు . పోటీలో ఎవరు లేకపోవడంతో ఉపాధ్యక్షులుగా డేగల కృష్ణయ్య జె బ్రహ్మయ్య చారి సహాయ కార్యదర్శిగా పి శంకర్ కోశాధికారిగా ఎం ఆంజనేయులు క్రీడల అధికారిగా ఎన్…

Read More