మా పార్టీ అధికారంలోకి వస్తే ఈత వాగు బ్రిడ్జి కట్టిస్తా..

మా పార్టీ అధికారంలోకి వస్తే ఈత వాగు బ్రిడ్జి కట్టిస్తా బిఆర్ఎస్ మాజీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

నేటి ధాత్రి చర్ల

మా పార్టీ అధికారంలోకి వస్తే ఈత వాగు పై బ్రిడ్జి కట్టిఇస్తా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
గొంపల్లి గ్రామాన్ని సందర్శించినపుడు ఈత వాగును పరిశీలించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు గొంపల్లి లింగాపురం కొత్తపల్లి గ్రామల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ వాగు వలన 5 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు వర్షా కాలం వస్తే వాగు వలన రాకపోకలు నిలిచిపోతున్నాయి గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పడవలు వేసి తరలించవలసి వస్తుంది గత 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు రోడ్డు లేక బ్రిడ్జి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేయడం జరిగింది రేగా కాంతారావు వెంటనే స్పందించి ఈ సమస్య ఇంత వరకు నా దృష్టికి రాలేదు ఈసారి మన ప్రభుత్వం రాగానే మీ తరుపున నేను ఈ బ్రిడ్జి కట్టిఇస్తాను చర్లలో మొదటి అభివృద్ధి కార్యక్రమం దీనితోనే ప్రారంభిస్తా అని హమీ ఇచ్చారు ఈ సారి మండలం కమిటీ కూడా భాధ్యత తీసుకోవాలని తెలియజేసారు దీనితో కార్యకర్తలలు ఆనందాన్ని వ్యక్తం చేశారు చాలా మంది 9 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు చేయలేదని కూడ అడుగుతారు అయినా సరే మండల ప్రజలకు హమీ ఇస్తున్నా తెలియజేసారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానెం రామకృష్ణ కో కన్వీనర్ ఐనవోలు పవన్ సోయం రాజారావు సీనియర్ నాయకులు పోలిన రాములు సయ్యద్ అజీజ్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కార్యదర్శి తుర్రం రవి కారం కన్నారావ్ బిసి సెల్ అధ్యక్షుడు గోరంట్ల వెంకటేశ్వరావు కార్యదర్శి కేప గణేష్ ఎస్సి సెల్ అధ్యక్షుడు కొంబత్తి రాము బట్టా విజయ్ సంతపూరి సతీష్ చందు రాట్నాల శ్రీరామ్మూర్తి తడికల బుల్లేబ్బాయి ఎన్నమూరి సృజన్ గాదంశెట్టి కిషోర్ మైపవెంకటేశ్వర్లు కుక్కడపు సాయి తోటపల్లి మాధవరావు కట్టం కన్నారావు బ్రహ్మనాయుడు మెంతుల నాగరాజు బంటు వెంకటేశ్వరావు నవీన్ యూదవ్ శ్రీను మేడబత్తిని గోవర్ధన్ అనేక ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన

బయందోళనలో ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి గంగారం ఇల్లందు వెళ్లే దారిలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుర్కపల్లి వాగుపై వంతెన ఎప్పుడో తాతల కాలం నాటి నిర్మించినది.. అది కూడా వెడల్పు లేకుండా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వెళ్లి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంటుంది.. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి వరద ఉధృతికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని భారీ వాహనములు బ్రిడ్జిపై వెళ్తుండడంతో బ్రిడ్జ్ పిల్లర్లు రాళ్లు ఇసుక కంకర అన్ని కొట్టుకపోయాయి బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందని ప్రయాణికులు భయంకరమైన చెందుతున్నారు కావున ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి స్థానంలో మరింత వెడల్పుగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడ గంగారం మండలాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు..,,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version