ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు…

ఇరాన్‌ను విడిచి వెళ్లండి.. భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు

 

 

 

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

 

టెహ్రాన్, ఏప్రిల్ 8: ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఆగిన సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్‌’లో వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ‘ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయి. హోర్ముజ్‌ జలసంధిలో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌కు సహకరిస్తాం’ అని రాసుకొచ్చారు. అమెరికా సీజ్ ఫైర్ నిర్ణయానికి ఇజ్రాయెల్‌ కూడా మద్దతు తెలిపింది. లెబెనాన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసింది.

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం.. వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు..

 

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భీకర దాడులకు పాల్పడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అగ్రశ్రేణి మిలిటరీ నాయకులు చనిపోయారని వెల్లడించారు. ఆ దాడులకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. అయితే చనిపోయిన ఆ ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు (Donald Trump Iran strike

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

మోడల్‌కాలనీగా సాగర్‌నగర్‌ అభివృద్ధి

సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!

19 మంది సివిల్‌ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి

శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే

ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి

‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్‌

స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్‌

మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ

జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం

ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి 

ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!

‘టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 48 గంటల్లోగా హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ సూచించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తాజా దాడులు జరిగినట్టు సమాచారం (Iran military leaders killed).

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

 

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.

అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version