చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముసివేత…

చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముసివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

2026 మార్చి 3న చంద్రగ్రహణం సందర్బంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు (సుమారుగా ఉదయం 9:00 నుండి సాయంత్రం 7:30 వరకు) ఆలయ తలుపులు మూసివేయబడతాయి మరియు శుద్ధి ఆచారాల తర్వాత మాత్రమే తెరవబడతాయి.

లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసివేత

లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసివేత

మంగపేట :నేటిధాత్రి

మంగపేట మండలం లోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 నుండి భక్తులకు దర్శనం కల్పించబడునని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ తెలిపారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి తరపున భక్తులకు సూచన…

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి తరపున భక్తులకు సూచన
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానము లో తేది. 07-09-2025 అదివారం రోజున ” చంద్ర గ్రహణము” సందర్భంగా దేవాలయము మధ్యాహ్నం || 1:00 గం|| నుండి మూసివేయబడును. మళ్ళి సోమవారము నాడు 3໖. 08-09-2025 సంప్రోక్షణ కార్యక్రమం తరువాత స్వామి వారి దర్శనం భక్తులకు ఉదయం 6:00.గం.ల|| నుండి యధావిధిగా దర్శించుకోగలరు.కావున భక్తులు సహకరించగలరని తెలియపర్చడమైనది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version