శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి తరపున భక్తులకు సూచన
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానము లో తేది. 07-09-2025 అదివారం రోజున ” చంద్ర గ్రహణము” సందర్భంగా దేవాలయము మధ్యాహ్నం || 1:00 గం|| నుండి మూసివేయబడును. మళ్ళి సోమవారము నాడు 3໖. 08-09-2025 సంప్రోక్షణ కార్యక్రమం తరువాత స్వామి వారి దర్శనం భక్తులకు ఉదయం 6:00.గం.ల|| నుండి యధావిధిగా దర్శించుకోగలరు.కావున భక్తులు సహకరించగలరని తెలియపర్చడమైనది.