లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసివేత

లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసివేత

మంగపేట :నేటిధాత్రి

మంగపేట మండలం లోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 నుండి భక్తులకు దర్శనం కల్పించబడునని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version