తంగళ్లపల్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకుపేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే.పరిస్థితి లేకపోవడంతో ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది చెక్కుల పంపిణీ ఎక్కువ అందించామని. ప్రజల అభివృద్ధి ప్రజా పరిపాలన లక్ష్యం అని ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏ ఆటంకం వచ్చిన ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రభుత్వ ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని తెలియజేస్తూ. సారంపల్లి గ్రామంలో పలువురి లబ్ధిదారులకు.2.32.500. రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు. ఇoదుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి.0 ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్. ఉప సర్పంచ్ వంశీ. వార్డు మెంబర్లు. ఖాదర్ గడ్డమీద శ్రీనివాస్. హనీఫ్. జింక ఆనందం. కుమారస్వామి. అభిషేక్. అంజయ్య. కిషన్. వినీష్. సంతోష్. కరుణాకర్. శ్రీనివాస్. నాయకుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

గణపురంలో వలస కుటుంబానికి 50 కేజీలు బియ్యం పంపిణీ

వలస బాధితులకు 50 కేజీలు బియ్యం అందజేత

పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మారపల్లి ప్రభాకర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో దివి ప్రసాద్ నాయుడు బ్రిక్స్ ప్లాంట్ లో ఇటుక బట్టీలకు పనిచేయడానికి చతిస్గడ్ వలస వచ్చిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన మారేపల్లి ప్రభాకర్ రత్నబాబు వీరికి ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు….

పిడిఎస్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైబల్స్ లో సేవా కార్యక్రమాలు.

మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థులకు, బట్టలు టీషర్ట్స్ పెన్నులు బుక్స్ పంపిణీ…

బనిశెట్టి విజయ వెంకటేష్ లను,అభినందించిన పెద్దాడ యోహాను…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో పిడిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో,( మన్యంలో మహా ఘనుడు,) ప్రోగ్రామ్ ద్వారా మన్యం నిరుపేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు, బుధవారం, చీరెలు, యవ్వనస్తులకు ,షర్ట్స్,పాయింట్స్,పంజాబీ డ్రెస్సెస్,చిన్నపిల్లలకు టీ షర్ట్స్,పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్, బియ్యం, స్వీట్స్,పలు గ్రామాల్లో పంచి పెట్టడం జరిగింది, ట్రైబల్స్( మన్యం )ప్రాంతంలో ప్రజలు చాలా దిన స్థితిలో సమాజానికి దూరంగా జీవిస్తున్నారని వారిని ఆదరించి మేమున్నాము అంటూ బలపరిచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బనిశెట్టి విజయ వెంకటేష్ లు, చిన్న జ్వరం వచ్చిన 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాలని,, పెద్ద అనారోగ్య సమస్య వస్తే 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లాలని, కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని వారన్నారు, దేవుడే వారికి తోడై ఉండాలని వారన్నారు, రాబోయే రోజుల్లో దేవుని దయతో ప్రపంచమంతా సేవా కార్యక్రమాలు చేయాలని ఆశ కలిగి ఉన్నామని అందుకు దేవుని దీవెనలు ప్రజల దయ మాపై ఉండాలని వారు అన్నారు, నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ గత మూడు సంవత్సరాలుగా ఆదరణ కలిగిస్తున్న వెంకటేష్ , విజయ్ లను అభినందిస్తూ అనేకులు ఇంకా సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని, మనం తిన్నది మట్టి పాలు ఇతరులకు పెట్టింది మనకు, కావున సేవా గుణం కలిగి ఉండాలని,మన్నెంలో
మహా ఘనుడు, ప్రోగ్రాం అధ్యక్షులు పెద్దద యోహన్ తెలిపారు , సందర్శించిన గ్రామాలు,గంగవరం మండలం లోని గొల్ల కొండ,మర్రిపాలెం,చెప్పరి పాలెం,బర్రి మామిడి,కొండ కారం వారి వీధి,కరకపాడు, నీలవరం,మాకు మామిడి,గ్రామాల్లో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో శైలేష్,పీటర్, మాదాసు ససారంగం, కొర్నేలి, భీమ శేఖర్,మణికుమార్, సమియేల్ ,చంద్రశేఖర్,మణికుమార్, జ్యోతి, దెబోర,దుర్గాప్రసాద్, మనోహర్ లు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version