తంగళ్లపల్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకుపేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే.పరిస్థితి లేకపోవడంతో ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది చెక్కుల పంపిణీ ఎక్కువ అందించామని. ప్రజల అభివృద్ధి ప్రజా పరిపాలన లక్ష్యం అని ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏ ఆటంకం వచ్చిన ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రభుత్వ ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని తెలియజేస్తూ. సారంపల్లి గ్రామంలో పలువురి లబ్ధిదారులకు.2.32.500. రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు. ఇoదుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి.0 ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్. ఉప సర్పంచ్ వంశీ. వార్డు మెంబర్లు. ఖాదర్ గడ్డమీద శ్రీనివాస్. హనీఫ్. జింక ఆనందం. కుమారస్వామి. అభిషేక్. అంజయ్య. కిషన్. వినీష్. సంతోష్. కరుణాకర్. శ్రీనివాస్. నాయకుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version