మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత…

మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణం లోని మైపిల్ హోటల్ సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ లికేజీ కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీళ్లు నిలిపివేయడం జరుగుతుంది అని మిసన్ భగీరథ డి ఈ నాగేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు జహీరాబాద్ పట్టణం మరియు మండలం, మొగుడంపల్లి మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా మరమ్మత్తు పనులు జరుగుతున్న కారణంగా శుక్రవారం మరియు శనివారం 2 రోజుల పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.కాబట్టి సంబంధిత మండలాల ప్రజలందరూ ముందుగానే తగినన్ని నీటిని నిల్వ చేసుకొని సహకరించవలసిందిగా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version