బొల్లం అరుణ భాస్కర్ రామాలయం అభివృద్ధికి మరింత చేయూత
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు పూజ అనంతరం గణపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ బొల్లం అరుణ భాస్కర్ దంపతులు ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నూతన బీరువా కొరకు రూపాయలు10116 ను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామిమాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ మోటపోతుల రాజన్న గౌడ్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి గోరంట్ల రాజన్న గుప్తా గారు పాల్గొనడం జరిగింది
