పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా మండే పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో. గ్రామపంచాయతీ మరియు ప్రభుత్వ అధికారుల తో ప్రజల అందరితో మమేకమై కలిసి ప్రకృతి వనంలో పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలు ఏమైనా అవసరాలు ఉన్నచో సమస్యలు వచ్చినచో ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా 99 రోజు ల. యాక్షన్ ప్లాన్ ఉంటుందని. ప్రజలు ఏమైనా అవసరాలు సమస్యలు ఉన్నచో తమ దృష్టికి గాని అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించ.వలసిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ. కార్యదర్శి ముందoప్రశాంత్. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ పథకం కింద నర్సరీ చెట్ల పెంపకం ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ పథకం” లో బాగంగా నర్సరీ చెట్ల పెంపకం ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ఉపసర్పంచ్ మంగళి దత్తు, వార్డు సభ్యులు వై నగేష్, చింతలగట్టు ప్రకాష్,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, మరియు గ్రామం పెద్దలు మంగలి మొగులయ్య, వీరన్న పాటిల్, ఎర్రోల కిష్టన్న, డప్పూర్ హరి, సి సుకుమార్,తలారి నర్సిమ్లు,మరియు మహిళలు పాల్గోని చెట్ల పెంపకం ఫారం నీ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version