జహీరాబాద్ నేటి ధాత్రి:
మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ పథకం” లో బాగంగా నర్సరీ చెట్ల పెంపకం ప్రారంభ కార్యక్రమములో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్, ఉపసర్పంచ్ మంగళి దత్తు, వార్డు సభ్యులు వై నగేష్, చింతలగట్టు ప్రకాష్,మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు ప్రెస్ రిపోర్టర్ చింతలగట్టు నర్సింలు, మరియు గ్రామం పెద్దలు మంగలి మొగులయ్య, వీరన్న పాటిల్, ఎర్రోల కిష్టన్న, డప్పూర్ హరి, సి సుకుమార్,తలారి నర్సిమ్లు,మరియు మహిళలు పాల్గోని చెట్ల పెంపకం ఫారం నీ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు…
