ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమురయ్య భవన్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురిజేపల్లి సుధాకర్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది… ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు
