ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి
పరకాల,నేటిధాత్రి
పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మేదరివాడలోని 13వ వార్డులో గల ప్రాధమిక పాఠశాలలో 26వ బూత్ నంబర్లో గల తమ ఓటు హక్కును పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ కడారి జ్యోతి వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు పౌరుని యొక్క బాధ్యతని వేసిన ఓటు సమాజానికి ఉపయోగపడలని పట్టణాలను అభివృద్ధి పరిచే నాయకులకు ఓటువేయాలని అన్నారు.
