మెట్‌పల్లి ఆసుపత్రిలో పండ్ల పంపిణీ…

మెట్ పల్లి అక్టోబర్ 18 నేటి ధాత్రి

 

మెట్ పల్లి సాయి శ్రీనివాస హాస్పిటల్ లో కోరుట్ల ఇంచార్జ్ జువ్వాడి నార్సింగ్ రావు ఆసుపత్రి లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బెజ్జారపు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి

మల్లాపూర్ నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం మొగిలి పేట నడుకుడా కొత్తదామరాజు పల్లి సంగెం శ్రీరాంపూర్ ఓబులాపూర్ పలు గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేసి అదే విధంగా ఎస్ డి ఎఫ్ నిధులు ల నుండి శ్రీ కృష్ణ యాదవ సంఘ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేసిన జువ్వాడి వారికి ప్రోస్టింగ్ పత్రాన్ని అందజేశారు.ఒక్క మొగిలి పేట గ్రామానికి 25 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. అనంతరం లబ్దిదారులకు నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేసిన మన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .
అనంతరం మొగిలిపేట గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ . బీజేపీ పార్టీ ల నుండి పలువురు నాయకులు. మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరిక, నర్సింగరావు వెంట మల్లాపూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version