జహీరాబాద్ ఆర్ డి ఓ కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు..

జహీరాబాద్ ఆర్ డి ఓ కార్యాలయం లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో
గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది యొక్క ప్రాముఖ్యత భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందినప్పటికీ, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం (Constitution of India) అమలులోకి వచ్చింది. ఈ రోజున, భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అధికారికంగా ఆవిర్భవించింది.
జనవరి 26 తేదీని ఎంపిక చేయడానికి ఒక చారిత్రక కారణం ఉంది: 1930లో భారత జాతీయ కాంగ్రెస్ ఇదే రోజున “పూర్ణ స్వరాజ్” (సంపూర్ణ స్వాతంత్ర్యం) ప్రకటన చేసింది, దీనిని గౌరవించడానికి రాజ్యాంగ అమలు తేదీగా దీనిని నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్ రావు, మరియు జహీరాబాద్ మండల్ తాసిల్దార్ , పి దశరథ్, జహీరాబాద్ ఆర్డిఓ, రెవిన్యూ అధికారులు, పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version