ఇందిరమ్మ గృహప్రవేశం…

ఇందిరమ్మ గృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో. నూతన గృహప్రవేశం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు అంకిరెడ్డి పల్లె గ్రామంలో. ఇందిరమ్మ. పథకంలో భాగంగా ఇల్లు మంజూరై పూర్తిచేసుకుని ఈరోజు గృహప్రవేశం చేయడం.జరిగిందని తెలియజేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపించిన.చిరుకాను. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల.నర్సింగ్ గౌడ్. చేతుల మీదుగా. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల గం ప్రవీణ్. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. పొన్నాల పరుశురాం గౌడ్. ఉప సర్పంచ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. కొత్త రవి. కుటుంబ సభ్యులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా,సోమవారం ఝరాసంగం మండలం పరిధిలో కక్కర్ వాడ గ్రామ లో తాటిపల్లి నాగమణి మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ఇలాంటి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము అన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహింస్తోంది. ప్రజలు అందరూ సద్వినియగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటిల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నాయకులు మారుతి రావు సంగ్రామ్ పాటిల్ డప్పురు సంగన్న రాజ్ కుమార్ స్వామి గ్రామ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎం పి టిసి నర్సిములు.అడ్వకేట్ షకీల్ సర్ శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు.యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మండల సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ సుభాష్,మాణయ్య ఇస్మాయిల్ తధీతరులు పాల్గోని మహిపాల్రెడ్డికి శుభకాంక్షలు తెలియజేసారు 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version