ఇందిరమ్మ గృహప్రవేశం…

ఇందిరమ్మ గృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో. నూతన గృహప్రవేశం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు అంకిరెడ్డి పల్లె గ్రామంలో. ఇందిరమ్మ. పథకంలో భాగంగా ఇల్లు మంజూరై పూర్తిచేసుకుని ఈరోజు గృహప్రవేశం చేయడం.జరిగిందని తెలియజేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపించిన.చిరుకాను. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల.నర్సింగ్ గౌడ్. చేతుల మీదుగా. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల గం ప్రవీణ్. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. పొన్నాల పరుశురాం గౌడ్. ఉప సర్పంచ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. కొత్త రవి. కుటుంబ సభ్యులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వనంపల్లిలో ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ మల్లన్న పటేల్ గృహప్రవేశం…

వనంపల్లిలో ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ మల్లన్న పటేల్ గృహప్రవేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల. వనంపల్లి గ్రామంలో. నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని. ప్రతి ఒక్క అర్హుల అందరికీ.విడుతల.వారీగా ఇందిర .ఇండ్లుమంజూరు కానున్నట్లు. తెలియజేస్తూ.నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం హర్నశలు.కృషి చేస్తుందని. రాష్ట్రంలో ప్రతి పేదోడి ఆత్మగౌరవ ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు .అని. ప్రజా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో.రాష్ట్రాన్ని అభివృద్ధిలో. ఉంచుతున్నారని. అందులో.భాగంగా .రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి. పేదోడి సొంతింటి కల నెరవేర్చతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందులో భాగంగా ఈరోజు ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో, కొత్తపల్లి విట్టల్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న. లబ్ధిదారులు. వారు నూతన గృహప్రవేశం.చేసినారనిఈ0 దుకు గానులబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు. ఈ సందర్భంగా మాచిరకాల.కల .నెరవేర్చిన వారందరికీ లబ్ధిదారులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెంద్రమ్మ, వార్డు సభ్యులు అబ్రమ్, నవీన్, యేసయ్య, ఇస్మాయిల్ సాబ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ మల్లన్న పటేల్ రిబ్బన్ కటింగ్ చేసి ఇంటిని ప్రారంభించారు.

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న..

ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న

◆-: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ :పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు రవి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,12వార్డు ఇంచార్జి ఇనాయత్,కౌన్సిలర్ అరుణ్ కుమార్,14వార్డు ఇంచార్జి రాజ్ కుమార్,నరేష్ బబ్లూ,నర్సింహా యాదవ్,మోహీన్,పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం .చీరవంచ గ్రామంలో. నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని. ప్రతి ఒక్క అర్హుల అందరికీ.విడుతల.వారీగా ఇందిర .ఇoడ్లుమంజూరు కానున్నట్లు. తెలియజేస్తూ.నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం హర్నశలు.కృషి చేస్తుందని. రాష్ట్రంలో ప్రతి పేదోడి ఆత్మగౌరవ ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు .అని. ప్రజా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో. ఉంచుతున్నారని. అందులో.భాగంగా .రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి. పేదోడి సొంతింటి కల నెరవేర్చతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న. లబ్ధిదారులు. వారు నూతన గృహప్రవేశం.చేసినారనిఈo దుకు గానులబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు. ఈ సందర్భంగా మాచిరకాల.కల .నెరవేర్చిన వారందరికీ లబ్ధిదారులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో .సర్పంచ్ రేణుక రాజు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. హౌసింగ్ ఏఈ. హమీద్. ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగంప్రవీణ్.పాక్స్. డైరెక్టర్ కొండయ్య. జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. జలంధర్ రెడ్డి. సుద్దాల శ్రీనివాస్.నలువలరాజిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే మేఘా రెడ్డి గృహప్రవేశానికి వ్యాపారుల హాజరు

ఎమ్మెల్యే మెగా రెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన వ్యాపారులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూతన గృహప్రవేశానికి వనపర్తి
కాంగ్రెస్ నేత నరహరి నరేష్ వ్యాపారులు లగిశెట్టి
చంద్రశేఖర్ సాకల్ పల్లి బొడ్డు శంకర్ తదితరులు హాజరయ్యా ఈ మేరకు ఎమ్మెల్యే మెగా రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version