ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం .చీరవంచ గ్రామంలో. నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా. నాయకులు ప్రజా ప్రతినిధులు కలిసి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని. ప్రతి ఒక్క అర్హుల అందరికీ.విడుతల.వారీగా ఇందిర .ఇoడ్లుమంజూరు కానున్నట్లు. తెలియజేస్తూ.నిరుపేదల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం హర్నశలు.కృషి చేస్తుందని. రాష్ట్రంలో ప్రతి పేదోడి ఆత్మగౌరవ ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు .అని. ప్రజా ప్రభుత్వ పరిపాలనలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో. ఉంచుతున్నారని. అందులో.భాగంగా .రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి. పేదోడి సొంతింటి కల నెరవేర్చతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఇందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకున్న. లబ్ధిదారులు. వారు నూతన గృహప్రవేశం.చేసినారనిఈo దుకు గానులబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు. ఈ సందర్భంగా మాచిరకాల.కల .నెరవేర్చిన వారందరికీ లబ్ధిదారులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో .సర్పంచ్ రేణుక రాజు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ. హౌసింగ్ ఏఈ. హమీద్. ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగంప్రవీణ్.పాక్స్. డైరెక్టర్ కొండయ్య. జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. జలంధర్ రెడ్డి. సుద్దాల శ్రీనివాస్.నలువలరాజిరెడ్డి. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version