కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు..

కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు
ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ గూటికి సీనియర్ నాయకులు
స్థానిక ఎన్నికల వేళ అయినవోలులో కాంగ్రెస్ పార్టీకి షాక్

నేటి ధాత్రి అయినవోలు:-

 

స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అయినవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. శుక్రవారం ఐనవోలు గ్రామం నుంచి కాంగ్రెస్ నుండి భారీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సీనియర్ నాయకులు మరియు మాజీ ప్రజాప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో చింత అశోక్ (మాజీ వార్డు మెంబెర్ ఎం. ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు)మోలుగురి బాబు (మాజీ సొసైటీ డైరెక్టర్)
బరిగల ఈసాక్ (మాజీ వార్డు మెంబెర్)కొత్తూరి జాన్సన్ (మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి)
చింత రఘు (మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు)సీనియర్ నాయకులు కొత్తూరి కర్రె కొమురయ్య, మోలుగురి లచ్చయ్య,చింత రాములు మంద రాజు మొదలగు వారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అయినవోలు మండలంలో ఉన్న కీలక నేతకు అనుచర వర్గాలుగా ఉన్నవారే ఎక్కువగా ఉండడం విశేషం..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తంపుల మోహన్ మండల ఇంచార్జ్ పోలేపల్లి రాంమూర్తి
మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్ సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్
గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుప్పెలి రాజు తదితరులు పాల్గొన్నారు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో

➡ *₹ 8,02,000/- సీఎం సహయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి,జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం సహయనిధి చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు గారు, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు హుగేల్లి రాములు, వెంకట్ రెడ్డి,అడ్వొకేట్ వాజహత్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ గారు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి డా౹౹ఏ. చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
లబ్ధిదారుల వివరాలు:-పసుల. వెంకట్ – 60,000
మనియర్పల్లి ఆర్య మల్లికార్జున్ – 60,000 నాగిరెడ్డిపల్లి బోయ. నరేష్ – 60,000 గొట్టిగరపల్లి నాగేల్లి. సమ్మయ్య – 42,500 బిలాల్ పూర్ యండి. ఖాద్రి – 27,500 జహీరాబాద్ పట్టణం గౌరిహ.బేగం -37,500 జహీరాబాద్ పట్టణం.మహమ్మద్. ఖాలీల్ – 50,000
జహీరాబాద్ పట్టణం గౌష్. బేగం – 50,000
మల్చేల్మా బానోత్.వారురాన్ – 45,000 అర్జున్ నాయక్ తండా బ్రాహ్మణ తనియా – 60,000 వైసత్వార్
రుకితమ్మ – 58,000 గుడ్పల్లి ఆగమాయ్య – 45,000
టేకుర్ బిరాదర్.అప్పారావు – 49,000 న్యాయంతాబాద్
రబియా. బేగం – 60,000 జహీరాబాద్ మోహన్ రెడ్డి – 60,000 చిల్కాపల్లి గంగామని – 37,500 హమాలి కాలనీ- జహీరాబాద్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు.!

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ జరిగిన రాజనెల్లి గ్రామ వాసులు ఆగం. ఇందిరమ్మ – సొలొమోన్ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు శంషీర్ గారు, మాజీ ఎంపీపీ షౌకత్, ఏఎంసీ.డైరెక్టర్ అశోక్,కాంగ్రెస్ నాయకులు అశోక్, ముర్జల్,మాజీద్,నర్సింలు, శాంసన్, పరమేష్,మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజ్జమిల్, తథితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version