Fake seeds

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.. రైతన్నాజర భద్రం! జహీరాబాద్ నేటి ధాత్రి: నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి? ◆ రైతుల‌ను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు…

Read More
Ward 4 of Bhagyanagar Tanda.

వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు.

భాగ్యనగర్ తాండా 4వ వార్డు లో వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు. పట్టించుకోని నాయకులు ప్రభుత్వం అధికారులు. కారేపల్లి నేటి ధాత్రి     ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ గ్రామపంచాయతీ పరిదిలో గల నాలుగోవ వార్డులో సందు రోడ్డులో గూగులోత్ సామిని బొజ్యా వ్రృద్దుల ఇంటి దగ్గర వర్షం నీరుతో వాగును తలపిస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటిదగ్గర వర్షపు నీరు నిలువ ఉండిపోయి మోకాళ్ళ లోతు వ్యర్దపు…

Read More
error: Content is protected !!