వివేకానంద పాఠశాలలో తుమ్మనపల్లి సర్పంచ్ కు సన్మానం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయి కోడ్ మండలం పరిధిలోని స్వామి వివేకానంద పాఠశాలలో తుమ్మనపల్లి సర్పంచ్ నాజీమా అంజూమ్ షేక్ సోహెల్ కు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ఘనంగా పూలమాలలు చాలువతో సనసన్మానించార.ఈ సందర్భంగా సర్పంచ్ స్వామి వివేకానంద పాఠశాల యాజమాన్యం కు ధన్యవాదాలు తెలిపారు.
