చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

 

డుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.

‘ఐన్‌స్టీన్‌ రోబోతో ఏమిటి ఉపయోగం?’… ‘చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది?’… ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’… ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో మాల్‌ను చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవలే ప్రారంభించారు. నాలుగు అంతస్తుల ఈ మాల్‌లో అబ్‌టెక్‌ రోబోటిక్స్‌, యునిట్రీ రోబోటిక్స్‌ లాంటి 200 బ్రాండ్లకు సంబంధించిన… వంద రకాల రోబోలు విక్రయానికి ఉన్నాయి.

 

గ్యాడ్జెట్‌ రోబోలతో పాటు అతి ఖరీదైన హ్యూమనాయిడ్‌ రోబోలూ కొలువుదీరాయి. 300 అమెరికన్‌ డాలర్ల నుంచి లక్ష డాలర్లదాకా ధర పలికే రోబోలున్నాయి. ఈ మాల్‌ను ‘4ఎస్‌’ అంటున్నారు. అంటే రోబోలకు సంబంధించి సేల్స్‌, సర్వీస్‌, స్పేర్‌ పార్ట్స్‌, సర్వే అన్నమాట. ‘ఇలాంటి రోబో మాల్‌లు త్వరలో ప్రపంచమంతా వ్యాపిస్తాయ’ంటున్నారు టెక్‌ నిపుణులు.

ట్రంప్-పుటిన్ అలాస్కా సమ్మిట్: భారత్ టారిఫ్ సమాచారం…

ఈ వారంలో అతి పెద్ద అలాస్కా సమ్మిట్‌లో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ సమావేశమయ్యారు. సమ్మిట్ తర్వాత, ట్రంప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లను విధించకోవచ్చని సంకేతం ఇచ్చారు. ఈ సమావేశం రష్యా-యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విశేషంగా గమనించబడింది.
పైగా, ఇండస్ వాటర్స్ ట్రిటీ విషయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ హెచ్చరికలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షరీఫ్, బిలావాల్ భుట్టో భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్ భారత్, చైనా పట్ల రష్యన్ ఆయిల్ టారిఫ్‌లలో భిన్నమైన విధానాన్ని చూపడం గమనార్హం.
ఇతర ఘటనల్లో, గాజాలో ఇజ్రాయిల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్-జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణించారు. చైనాలో యువకులు ఉద్యోగం కనిపించేలా కనిపించడానికి చెల్లిస్తున్నారు. అలాగే, ఒక వైరల్ వీడియోలో కిల్లర్ వేల్ లైవ్ షోలో ట్రైనర్‌ను అటాక్ చేసింది. 

సాత్విక్‌ జోడీ పరాజయం..

సాత్విక్‌ జోడీ పరాజయం

సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో…

చాంగ్జౌ: సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జోడీకి చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చుక్కెదురైంది. ఈ భారత డబుల్స్‌ టాప్‌ జంట సెమీఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌ ద్వయం 13-21, 17-21తో రెండోసీడ్‌ జంట ఆరోన్‌ చియా/సో వూయి యిక్‌ (మలేసియా) చేతిలో చిత్తయింది. ఈ జోడీ ఓటమితో టోర్నీలో భారత్‌ కథ పూర్తిగా ముగిసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version