నూతన దంపతులనుఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బొజ్జలక్ష్మీకాంతం శోభ గార్ల మరియు తిరుమలపురం గ్రామానికి చెందిన ఉప్పుల లక్ష్మీనారాయణ పద్మ దంపతుల ప్రథమ పుత్రిక దామిని,బొజ్జ అక్షయ్, గార్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో హాజరై ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ దంపతులు. వారి వెంట వీరాచారి దంపతులు పాల్గొన్నారు.