బీసీ కాలనీలో ప్రజా పాలన కార్యక్రమం
నేటి ధాత్రి:
యాదగిరిగుట్ట బీసీ కాలనీ ఐదవ వార్డులో ప్రజా పాలన కార్యక్రమం లో యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీ గుండు నరసింహ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలను ఈరోజు వాడు ప్రజలకు వివరించడం జరిగింది అలాగే ఐదో వార్డులో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లు రావడం జరిగింది 14 ఇండ్లు పూర్తి కావడం జరిగింది, సహకరించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భిర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ వార్డులో పలు సమస్యలపై మాట్లాడడం జరిగింది సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ఇంకా ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలియజేయడం జరిగింది, కార్యక్రమం నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ రవీందర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు
