నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం శిబిరం

ఏపీఐటి మంత్రి నారాలోకేష్ పుట్టినరోజు సందర్భంగా

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో శంకర్ రక్త దానం

వనపర్తి నేటిధాత్రి .

ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బర్త్ డే వేడుకల సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వనపర్తి తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ పాల్గొన్నారు ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు నందమూరి సుహాసిని బక్కనినరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ మాజీ ఉపసర్పంచ్ బండారుయాదగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారని శంకర్ ఒక ప్రకటన లో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version