Venkateswara Swamy Brahmotsavam Concludes in Shayampet
ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో నాలుగు రోజులపాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవా లు ఏప్రిల్ 22 2026 ద్వజా వరోహణంతో ముగిస్తారు ఉత్సవాల చివరి రోజు ఉద యం షష్టి సుదర్శన హోమం, చండీ హోమం, పూర్ణాహుతి ధ్వజావరోహణం ఉత్సవం నిర్వహిస్తారు

ఈ కార్యక్ర మాలను వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ముగింపునకు ప్రత్యుణ్య దీక్షిత్ శర్మ, శరత్ చంద్ర శర్మ, హరి ప్రసాద్ శర్మ, సాయి ప్రణీ త్ శర్మ ఆధ్వర్యంలో షష్టి సుదర్శన హోమం, చండీ హోమంను మంత్రోచ్ఛారణల మధ్య ముగింపుగా పూర్ణా హుతి ద్వజావరోహణంతో ముగిసింది.

మండలంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, అంతేకాకుండా రైతులు పాడిపంటలతో సుఖసంతో షాలతో ఆయు ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరడ మైనది. ఈ కార్యక్రమంలో చైర్మన్ దేవాలయ కమిటీ సూర్యప్రకాష్ మాజీ ఎంపీటీసీ మరి యు తెలంగాణ కనీస వేతన బోర్డు సభ్యుడు చంద్ర ప్రకాష్, బాసని విశ్వప్రకాష్, జయప్రకాష్, దంపతులు, మహిళలు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
