నూతన వదూవరులను ఆశీర్వాదించిన మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెపు సమ్మక్క-వెంకట నారాయణ గౌడ్ ల పుత్రుడు చందన -వంశీగౌడ్ ల వివాహ విందుకార్యక్రమం సోమవారం ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామంలో జరిగింది.కాగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు…

Read More

ముందస్తు ఫీజులు చెల్లిస్తేనే పై తరగతులకు అనుమతి

:- ప్రైవేట్ పాఠశాలల ఇష్టాను రాజ్య దోపిడి :- ఆత్మ న్యూనతకు గురవుతున్న విద్యార్థులు :- పేద మధ్య తరగతి కుటుంబాలను వేధిస్తున్న అక్రమ ఫీజుల వసూలు మరిపెడ నేటి ధాత్రి. నూతన విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో పై తరగతి గదులకు వెళ్లి బోధన జరగటం పరిపాటి. అందుకు విరుద్ధంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు ఫీజులు చెల్లిస్తేనే పై తరగతులకు అనుమతిస్తున్నారు. దీంతో విద్యార్థులు సంబురంగా పై తరగతులకు…

Read More

బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన చెల్పూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని చెల్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జెట్టి కనక రాజు కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More

అనుమతి లేకుండా చెట్టు కొట్టివేసినందుకు జరిమానా

రూ.10 వేల పెనాల్టీ విధించిన అధికారి జిడబ్ల్యూఎంసి, నేటిధాత్రి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఉద్యానవన శాఖ (హార్టికల్చర్) అధికారుల అనుమతి లేకుండా హన్మకొండ పరిధి 30వ డివిజన్, బాలసముద్రం సైకిల్ పార్క్ యందు, తబూబియా రోసియా చెట్టును కొట్టివేసినందుకు, సదరు వ్యక్తికి కమిషనర్ ఆదేశాల మేరకు రూ.10 వేల పెనాల్టీ విధించినట్లు హార్టికల్చర్ అధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భగా హెచ్ఓ మాట్లాడుతూ బల్దియా పరిధిలో చెట్లను నరకాలంటే సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరని,…

Read More
Congress party leaders

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల…

Read More
Congress press meet

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్.!

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్ సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):         ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో…

Read More

ప్రజా ప్రతినిధిగా ఎంపీటీసీ సేవలు మరువలేనివి.

మహాదేవపూర్- నేటి ధాత్రి: ప్రజా ప్రతినిధిగా ఎంపీటీసీ మడక తిరుమల సేవలు సూరారం ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని గ్రామస్తులు అన్నారు. మంగళవారం రోజు ఎంపీటీసీ మడక తిరుమల పదవీకాలం పూర్తి కావడంతో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అనేక రాజకీయ ప్రజా ప్రతినిధులు తమ సేవలను అందించడం జరిగింది కానీ, ఒక మహిళగా మడక తిరుమల ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలకు చేసిన సేవలు, పేద ప్రజలకు ప్రభుత్వ…

Read More
COs Anil.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి నిజాంపేట్, నేటి ధాత్రి   నిజాంపేట మండల కేంద్రంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు గత మూడు నెలలుగా రావడం లేదని ఎంపీడీవోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి పేస్కేల్ అమలు చేయాలి అని ఎం పి…

Read More

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More
May Day

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు.

-పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు జర్నలిస్టుల హక్కులకై సమిష్టిగా పోరాడుదాం   పాలకుర్తి నేటిధాత్రి   ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను…

Read More

రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు ఎంతో మేలు

– అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ – ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు – రైతులకు రైతు రుణమాఫీ పండగ సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేస్తున్న క్రమంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని అక్కడి నుండి చంద్రంపేట రైతు వేధికకు బైక్ ర్యాలీ లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి…

Read More

పుణ్యక్షేత్రం కొడవటంచలో ఘనంగా జ్ఞానిక బర్త్ డే వేడుకలు

బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని వనం కావ్య రాకేషదంపతుల కుమార్తె జ్ఞానిక పుట్టినరోజు వేడుకలు రేగొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొడవటంచలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కొర్కిశాల మాజీ సర్పంచ్ దానవేణి రాములు చిన్నారి పాపను ఆశీర్వదించారు. ఆమె ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని, దేశంలో ప్రాముఖ్యత స్థానంలో నిలిచి..పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..చదువు నేర్పిన…

Read More

మొద్దు నిద్ర వీడని మండల పంచాయతీ అధికారులు

అనధికారిక లేఅవుట్లపై పర్యవేక్షణ కరువు స్థానిక సంస్థల ఆదాయం కోల్పోతున్న అధికారుల వైనంపై ప్రజలలో అనుమానాలు రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రామడుగు మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అదే స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నూతన పోకడలను కోనసాగించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, వెదిర, దేశరాజుపల్లి, షానగర్, రామడుగు, గుండి, గోపాలరావుపేటతోపాటు మోతె, కొరటపల్లి, కొక్కెరకుంట, వన్నారం గ్రామాలలో అనుమతులు లేని లేఅవుట్లు విచ్చలవిడిగా నెలకొన్నాయి….

Read More

కాన్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో గల ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములకు మరియు సుమారు 1200 మంది భక్తులకు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

Read More

వరదల్లో ప్రతిపక్షాల బురద రాజకీయం!

`వానలో కూడా ప్రజలకు చేరువలో బిఆర్‌ఎస్‌ నేతలు,  https://netidhatri.com/కాంగ్రెస్-బాటలో-బిజేపి/ `వాగులు, వంకల దగ్గర సహాయ కార్యక్రమాలలో బిఆర్‌ఎస్‌ నాయకులు. ` సహాయక చర్యలు చేస్తున్నది అధికారపార్టీయే… ` చెరువు గట్ల మీద, ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నదీ బిఆర్‌ఎస్‌ శ్రేణులే. ` ప్రజలను సహాయక సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది బిఆర్‌ఎస్‌ కార్యకర్తలే. ` ప్రాణాలను అడ్డుపెట్టి ఆపదలో వున్నవారికి కాపాడుతోంది బిఆర్‌ఎస్‌ పార్టీ సైనికులే. `ఆరోపణలు చేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు. ` ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, విమర్శలు. ` సోషల్‌…

Read More
94th death anniversary

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి   పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్   గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై…

Read More
Congress

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ మొగుళ్ళపల్లి నేటి దాత్రి: మండలంలోని పోతుగల్ గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లపెల్లి రాములు గౌడ్, హౌసింగ్ ఎఈ హర్షిణి, పంచాయతీ కార్యదర్శి. సుజాత అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమం నిర్వహించి కొలతల ప్రకారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి…

Read More

warangallo vyakthi darunahatya, వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య

వరంగల్‌లో వ్యక్తి దారుణహత్య వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. బండరాళ్లతో మోది హత్య చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

వెలసిందా! పెట్టింది రా! అంబేద్కర్ విగ్రహం పై ఇరు వర్గాల పోరు.

*దళిత ద్రోహులను వెంటనే అరెస్టు చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.*  *దళిత ముసుగుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఖబర్దార్. టిఆర్ఎస్ పార్టీ దళిత సంఘం ఇన్చార్జ్.*  *ఒకవైపు అపశక్నం ఒకవైపు పాలాభిషేకం. ఈరోజు కొరకే నా అంబేద్కర్ పోరాటం.*  *మహాదేవపూర్- నేటి ధాత్రి:* రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నక్సలైట్లు హతమార్చిన వారికి సంబంధించి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపంపై శనివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం వెలవడంతో ఇటు…

Read More
error: Content is protected !!