Ball badminton

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం

బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం కోచింగ్ జిల్లా స్పోర్ట్స్ చిర్రా రఘు గణపురం నేటి ధాత్రి :   గణపురం మండలంలో మే ఒకటో తారీకు నుండి మొదలుకొని జూన్ ఆరో తారీకు వరకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. తదుపరి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ చిర్రా రఘు అనుమతితో తేదీ 15 .6 .1925 నుండి ప్రతి ఆదివారం గణపురం ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాల్ బ్యాట్మెంటన్ కోచింగ్…

Read More

అభివృద్ధి చేసే వారికే అవకాశం ఇవ్వండి

*సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించండి *బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల *వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారం వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల ఇంటింటి ప్రచారం నిర్వహించారు….

Read More

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వనపర్తి లో 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి:-(నేటి ధాత్రి) వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఈ నెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘనాథం ,ఈ.వో.ఏస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 31 న శనివారం కదంబ నివేదన నుండి 12 వ తేది వరకు గోదా అమ్మవారి నిరాటోత్సవములు,‌ 8 న ఆదివారం పోత్తి పాశురం, శ్రీ స్వామి వారికి మంగళహారతులతో 11న కూడారై ఉత్సవము,108 గంగాళములతో స్వామి వారికి పాయసం నివేదన 2న…

Read More

పెద్దిగెలుపు కోసం యూత్ అధ్యక్షుడు ముడుపు

పెద్దన్నని గెలిపించేదాకా నిద్రపోము పెద్దన్న గెలుపు యువతకు లభించిన మంచి అవకాశం అందరూ సీఎం అభ్యర్దులే, సీఎం కుర్చీ కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? -ఓటు కు నోటు వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు రేపు రాష్ట్ర న్ని అమ్ముతారు. -అల్లర్లు కుమ్ములాటలు లేని ప్రభుత్వం అంటే తెలంగాణ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కొరకు అశోక్ నగర్…

Read More

గిరిజనులను,తండాలను గుర్తించింది కెసిఆర్ రే,

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన సర్పంచ్, నిజాంపేట( మెదక్)నేటిధాత్రి. స్వరాష్ట్రం సాధించాక తండాలను గుర్తించి ప్రజల సౌలభ్యం కోసం గ్రామ పంచాయితీలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని సర్పంచ్ అరుణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని జడ్చర్ తండ గ్రామంలో బుదవారం రోజున 20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ అరుణ్ కుమార్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పెద్ద సంగ్యా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…

Read More

ఎన్నికల షెడ్యూల్ విడుదల వాహన తనిఖీలు ప్రారంభించిన పోలీసులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా ఎన్నికల షెడ్యూలు విడుదల అవడంతో పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. జైపూర్ మండలంలోని ఇందారం బ్రిడ్జి కుందారం సుందిళ్ల బ్యారేజ్ బ్రిడ్జి సమీపాలల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సోమవారం రోజున మండల సరిహద్దుల్లో స్థానిక ఏసిపి వెంకటేశ్వర్లు సిఐ డి. మోహన్ ఎస్సై జి. శ్రీధర్ లు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నికల…

Read More
Secretary Mittapalli Srinivas

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం రామకృష్ణాపూర్,నేటిధాత్రి:         సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర…

Read More

ఉద్యమ కారులకు పెద్ద పీట!

`మళ్లీ రంగంలోకి రాములమ్మ! `ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక! `పార్టీకి చేసిన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు. `గల్లీ నుంచి డిల్లీ దాకా తెలంగాణ కోసం కొట్లాడిన ఏకైక మహిళా నాయకురాలు. `కోట్ల రూపాయల సంపాదన వదులుకొని తెలంగాణ కోసం రంగంలోకి దిగారు. `తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమానికి ఊపిరిపోశారు. `పార్లమెంటు సభ్యురాలిగా తన గళం వినిపించారు. `తెలంగాణ కోసం పార్లమెంటును గడగడలాడిరచారు. `ఒంటరిగా కొన్నేళ్ల పాటు లోక్‌సభ సాగుకుండా అడ్డుకున్నారు. `తెలంగాణ తెచ్చి రాజకీయంగా కుట్రకు…

Read More

కళాకారుల శోకం`శాపం!

  పాటకెందుకు కన్నీళ్లు? కళాకారుల వేదనలెన్నేళ్లు? ప్రభుత్వ పథకాల మీద పాటలెవ్వి? పాట లేని తెలంగాణ లేదు. పాటకు తెలంగాణ కట్టిన పట్టం మరెక్కడా లేదు ఆ పాటేమైంది? దాని జాడేమైంది? ప్రభుత్వ పధకాలమీద పాటెందుకు మూగబోయింది? తెలంగాణ పాట గొంతు నులుములుతున్నదెవరు? కళాకారుల ఉసురు పోసుకుంటున్నదెవరు? తెర వెనుక శక్తులెవ్వరు? ఆ వ్యక్తులెవ్వరు? కళకారులను బతకనివ్వరా? అధికారులకు కళాకారులు బానిసలకంటే హీనమయ్యారా? హైదరాబాద్‌ ,నేటిధాత్రి: ఎక్కడైతే కళలు వర్ధిల్లుతాయో అక్కడ రాజ్యం, ప్రజలు సుభిక్షంగా, సుఖశాంతులతో…

Read More

కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది, రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు, అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం…

Read More

కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న

* ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎస్పీ దంపతులకు స్థానిక డిఎస్పి నాగేంద్ర చారి మరియు సిఐ కరుణాకర్ గార్లు పూల మొక్కలు ఇచ్చి అందజేసి సాదరంగా ఆహ్వానించారు ఎస్పీ దంపతులు రాజన్నను దర్శించుకునే ముందు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వస్తి పలుకుతూ ఆలయ ప్రదక్షణ చేయించిన అనంతరము కోడే మొక్కు చెల్లించుకుని ,స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ దంపతులకు స్వామివారి కళ్యాణ మండపంలో…

Read More
Singareni workers

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు.

శ్రీవారి సేవలో సింగరేణి కార్మికులు శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:   అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు తరలి వెళ్లిన సింగరేణి కార్మికులు.కరీంనగర్ లోని గోవిందపతి శ్రీవారి సేవ ఫౌండర్ గోవిందపతి శీనన్న ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దొమ్మటి విజయ్ కుమార్,రాజేందర్, స్పందన,సత్య ప్రసాద్,నరేష్, శ్రీనివాస్,మోహన్ లు ప్రతి సంవత్సరం తేదీ 28/04 నుండి 05/05/25 వరకు భక్తిశ్రద్ధలతో శ్రీవారి సేవలో మునిగిపోతున్నారు.దేశం, రాష్ట్రం శష్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో, సుభిక్షంగా…

Read More

తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.వివరాల్లోకి వెళితే గొల్లపెల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసాపురం రవీందర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం…

Read More

తాలిపేరు కాలువ పూడికతీత పనులు చేపట్టాలి

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ భద్రాచలం నేటి ధాత్రి చర్ల దుమ్ముగూడెం మండలాల రైతులకు ప్రధాన ఆయకట్టుగా సాగునీరు అందించే తాలిపేరు ఎడమ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్ చేశారు తాలి పేరు ఎడమ కాలువ పూడికతీత ఆగిపోవడం వలన వేలాది ఎకరాలకు సాగునీరు అందటం కష్టంగా మారిందని ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కాలవ మరమ్మత్తులు పూడిక తీయకపోవడం ద్వారా నీరు వదలక పోవడం ద్వారా…

Read More

మల్యాలలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు, వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు, గ్రామంలో ఏడుగురికి 3,00,000 లక్షల రూపాయల చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు పత్తి పాక శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంటి ప్రసాద్ ఈ చెక్కులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్…

Read More

గిరిజన విద్యార్థులకు అమ్మఒడి గురుకులాలు

# రాష్ట్ర సాధన తో అందుతున్న ఫలాలు # గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రారంభం # హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్ ,ఎమ్మెల్యే పెద్ది ,జడ్పీ చైర్మన్ జ్యోతి, కలెక్టర్ డాక్టర్ గోపి నర్సంపేట , నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అం గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటూ అమ్మఒడిల ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు మారిపోయాయని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి…

Read More

ఓటు అమ్ముకోకు – బానిసగా మారబోకు

శాయంపేట నేటి ధాత్రి హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఓటును అమ్ముకోకు బానిసగా మారబోకు కరపత్రం బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మగ్గం సుమన్ ఆధ్వర్యంలో ప్రచారం కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. బహుజన సంక్షేమ సంఘం మగ్గం సుమన్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్ని వర్గాలలో సమానత్వం జీవించుటలో ఓటు అనేది కీలకం…

Read More
Indiramma Colony.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ… తంగళ్ళపల్లి నేటి దాత్రి….     తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి. చెందిన సీఎం దారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మధుకర్ మాట్లాడుతూ. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి వారికి…

Read More
Kannappa.

కన్నప్ప నిర్మాణం పరమేశ్వరుడి ఆజ్ఞ.

  కన్నప్ప నిర్మాణం పరమేశ్వరుడి ఆజ్ఞ…   ఆ పరమేశ్వరుడే కన్నప్ప సినిమా తీయాలని నన్ను ఆజ్ఞాపించాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి పరమేశ్వరుడి ఆశీస్సులుండాలి అని అన్నారు… ఆ పరమేశ్వరుడే ‘కన్నప్ప’ సినిమా తీయాలని నన్ను ఆజ్ఞాపించాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి పరమేశ్వరుడి ఆశీస్సులుండాలి’ అని అన్నారు సీనియర్‌ నటుడు, నిర్మాత మోహన్‌బాబు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’ ఇటీవలె…

Read More

హైస్కూల్ లో బ్యాంకు వివిధ పథకాలపై కళ బృందంతో అవగాహన.

మలహర్ రావు. నేటిధాత్రి : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తాటిచెర్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు. ముఖ్యంగా సురక్ష బీమా యోజన పథకం. జీవనజ్యోతి భీమా యోజన. అటల్ పెన్షన్ యోజన, .N.P.S వాత్సల్య చిన్నపిల్లల కొరకు కొత్త స్కీమ్ 18 నుంచి 8 సంవత్సరాల లోపు వారు కూడా ఈ పథకంలో…

Read More
error: Content is protected !!