village

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం.!

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం భైరవభట్ల చక్రధర్, నాగేళ్ల హరికృష్ణ , కొడకండ్ల రాధాకృష్ణ శర్మ చేర్యాల నేటిధాత్రి: చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ భవాని రుద్రేశ్వర ఆలయం లో శ్రీ రుద్ర సహిత శత చండీయాగం మహోత్సవం నిర్వహిస్తున్నారు. భైరవభట్ల చక్రధర్ నాగేళ్ల హరికృష్ణ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈనెల 30…

Read More
Drug

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు చదువుతూనే మీ భవిష్యత్తు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మూలధనం విద్యార్థులకు చదివే నీ గమ్యానికి నిచ్చిన చదివే జ్ఞానం పెంచుతుంది గణపురం నేటి ధాత్రి:   గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన…

Read More

ఐనవోలులో పారిశుద్యంపై పట్టింపేది?

ఆలయ ప్రహరీని ఆనుకొని కుళ్ళిన కుక్క కళేబరం  దుర్గంధం వెధజల్లుతున్న నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం  అటు ఆలయ సిబ్బంది ఇటు గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పరిశుధ్య పనులు  అయినా పట్టు(ట్టించు)కోని అధికారులు నేటి ధాత్రి ఐనవోలు/హన్మకొండ:- ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం నుండి నంది విగ్రహం వరకు నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతం అది. భక్తులు గ్రామస్తులు నిత్యం అదే దారి గుండా ప్రయానిస్తుంటారు. కానీ అదే దారిలో గత రెండు రోజులుగా ఓ…

Read More

“బాపు” రే “దొర”గారి “భూ లీలలు”!

గ్రీన్ కో కంపనీ ఎవరిది! ఫార్ములా ఈ రేస్‌కు సంబంధం ఏమిటి!? గ్రీన్ కో కంపనీ బాధ్యులు ఎందరు? ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు ఎందుకు ముందుకొచ్చారు? కేటిఆర్ కు, గ్రీన్ కో కంపనీ సభ్యులకు సంబంధం ఏమిటి? గ్రీన్ కో కంపనీ మీద అంత నమ్మకమేమిటి? గ్రీన్ కో కంపనీకి ఫార్ములా ఈ కార్స్ రేస్‌ ఇంట్రెస్ట్ ఎందుకు? మీ నేటిధాత్రి లో ఎక్స్‌క్లూజివ్ స్టోరీ త్వరలో భూములు కాజేసి “స్పాన్సర్షిప్పులు” చేసిన “పచ్చ కో”…

Read More

ఎస్టిపిపి ని వరించిన ప్రతిష్టాత్మక రక్షణ పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసి ఎల్) 2X600 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) 2025 సంవత్సరానికి గాను“సేఫ్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను అందుకుంది.అలాగే ఎస్ సిసిఎల్ కొత్తగూడెం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కి“బెస్ట్ సేఫ్టీ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ-రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్…

Read More

అంగన్వాడి ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని ఆర్డిఓ ఆఫీస్ ఎదుట నిరవాదిక సమ్మె.

రాజన్న సిరిసిల్ల టౌన్ ‌ నేటి ధాత్రి అంగన్వాడీ ఉద్యోగులను, ఆయాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిరిసిల్ల ఆర్డిఓ ఆఫీస్ ఎదుట నిరవాదిక సమ్మె చేపట్టారు ఈ రోజు 9వ రోజు అంగన్వాడి ఉద్యోగ నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అంగన్వాడి ఉద్యోగులను‌‌ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ప్రతి నెల 26 వేల జీతం చెల్లించాలని 10 లక్షల ప్రమాద బీమా ప్రకటించాలని ఆయాలకు…

Read More
Satyanarayana

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు… నేటి ధాత్రి -గార్ల :-3       భూస్వాములు,బడా రైతులు గార్ల పెద్ద చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారని, అక్రమంగా భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారుపెద్ద చెరువు భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలోని స్థానిక…

Read More
Congress Government

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి. నర్సంపేట,నేటిధాత్రి:           గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు…

Read More

ఆఖరి మజిలికి ముక్తిఆశ్రమ్

పేదోడికి అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శ మంథని :- నేటి ధాత్రి అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటుంన్న ఈ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల…

Read More

మొగుళ్ళపల్లి ఎంపీటీసీ పదవికి, మండల రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎర్రబెల్లి దంపతులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి వనిత పున్నం-చందర్ రావు దంపతులు మొగుళ్లపల్లి ఎంపీటీసీ పదవికి, రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు…

Read More
College's

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.

ఏజెన్సీ న్యాయం కళాశాల న్యాయమైన డిమాండ్.. హక్కుల కోసం పోరాడితే కేసులు పెడతారా.. ప్రభుత్వం పై మండిపడ్డ పూనెం సాయి… న్యాయకళాశాల ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం.. గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు.. మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్.. నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి ) మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు….

Read More
Silver Jubilee

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం.!

వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం. జహీరాబాద్. నేటి ధాత్రి: వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శివకుమార్,నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే, చైర్మన్ గార్లు మాట్లాడుతూ. 27న ఎల్కతుర్తి…

Read More

బడి ఈడు పిల్లల నమోదు కార్యక్రమం

హసన్ పర్తి నేటిధాత్రి: హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను బడిలో చేర్పించుటకు గ్రామంలో ప్రత్యేకంగా నమోదు కార్యక్రమం నిర్వహించనైనది. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పాఠశాల విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగినది. అన్ని ఆధునిక సౌకర్యాలతో గల పాఠశాలకు విద్యార్థులను పంపి తల్లిదండ్రులు చదువును కొనడం ప్రైవేటు పాఠశాలకు పంపించడం మానుకోవాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము , రాగిజావ ,వారానికి మూడు గ్రుడ్లు వంటి…

Read More

ఉరివేసుకొని వ్యక్తి మృతి

మొగులపల్లి నేటి ధాత్రి మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల…

Read More
Dasari Anjaiah,

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కరీంనగర్, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Read More

అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా..కదం తొక్కిన కాంగ్రెస్ నేతలు.

హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి. మహబూబ్ నగర్ నేటి ధాత్రి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. ఏఐసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో మంగళవారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగింది….

Read More

బి ఆర్ ఎస్ అసత్య ప్రచారాలు మానుకోండి

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ లో రైతులకి ధర్మ సాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల పై ప్రెస్ మీట్ నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ, ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల అయ్యాయి. కండ్లు తెరిచి చూస్తే కనపడుతాయి అసత్య ప్రచారాలు మానుకోండి ప్రజలు తిరస్కరించిన మీ తీరు మారట్లేదు. రేపు ఉదయం…

Read More

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు

దాదాపు కిలోమీటర్ మేరకు రోడ్డంతా గుంతలమయం రాత్రి సమయంలో రావాలంటే బయపడుతున్న వాహనదారులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ప్రధాన రోడ్డుమార్గం వాహనదారులకు నరకంలా మారింది.మండలకేంద్రనికి కేవలం 5కిలోమీటర్ల సమీపంలో ఉన్న రోడ్డు ఈ పరిస్థితిలో ఉన్నదంటే ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో చూడవచ్చు.గత ప్రభుత్వం ఏర్పాటు అయినా కొత్తలో నూతన రోడ్డును వేయడం జరిగింది.అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న ఇ రోడ్డును నాయకులు అధికారులు ఎవ్వరు…

Read More
error: Content is protected !!