ప్రజాస్వామ్య పరిరక్షణ లో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్. మరిపెడ నేటిదాత్రి. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిలుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను కలవగా ప్రెస్ క్లబ్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.ప్రభుత్వ పథకాలను మారుమూల పల్లెలకు చేరవేయడంలో విలేకరుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…

Read More
Doddi Komurayya's.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.     పాలకుర్తి నేటిధాత్రి     పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ…

Read More

తెలంగాణలో పట్టణ, గ్రామీణ అభివృద్ధి రెండూ జరుగుతాయని కేటీఆర్ అన్నారు

ఒక నగరం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందాలంటే, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, లేని పక్షంలో అది విజయవంతమైన నమూనాగా మారదని కెటి రామారావు అన్నారు. హైదరాబాద్: ఒక నగరం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, లేని పక్షంలో అది విజయవంతమైన నమూనాగా మారదని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని…

Read More

కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం….

చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్… కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- బిఆర్ఎస్ పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముచ్చటగా మూడోసారి విజయం సాధించడం ఖాయమని మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ స్వర్ణలత, మెదక్ జిల్లా బి ఆర్ఎస్ నాయకుడు భాగ్యరాజ్ ధీమ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఆయనను గుర్తించి ముచ్చట మూడోసారి విజయం ఖాయమని ఆయన అన్నారు. ఏ…

Read More
Students

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, నేటిధాత్రి:       కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా…

Read More

రైతులకు వానాకాలం విత్తనాలపై అవగాహనా కల్పించిన వ్యవసాయ అధికారి

చిందం శ్రీకాంత్ ముత్తారం :- నేటి ధాత్రి వానాకాలంలో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై శుక్రవారంపేట గ్రామంలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ రైతులకు అవగాహన సూచనలు తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ రైతుల విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకొని పంటకాలం అయిపోయే వరకు భద్రపరచుకోవాలని అన్నారు.బిల్ పై విత్తన లాట్ నెంబర్,గడువు కాలంలను సరి చేసుకోవాలని అన్నారు.వరి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలైనా జీలుగ వేయాలని తద్వారా భూసారం…

Read More

గంగారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్ఓల బృందం

కాటారం నేటి ధాత్రి కాటారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగారం ఆయుష్మాన్ ఆరోగ్యం కేంద్రాన్ని ఏ ఎస్ ఓలా బృందం సందర్శించి పర్యవేక్షించారు ఈ ఆరోగ్య మందిరంలో ప్రతిరోజు నిర్వహించే వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆశాలు ద్వారా నిర్వహించే సేవల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు మాతా శిశు సంరక్షణ సేవల గురించి మరియు చిన్నపిల్లల వ్యాధుల నివారణ టీకాల గురించి టీ బి వ్యాధి గురించి సీజనల్ వ్యాధుల…

Read More

గురిజాల గ్రామంలో నలుగురు పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి : బుధవారం విడుదలైన పోలీస్ ఫలితాలలో నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన నలుగురు యువతీ, యువకులు పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైనట్లు గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు గొలనకొండ వేణు, ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ గురువారం మీడియాకు తెలిపారు.సివిల్ కానిస్టేబుల్ గా పొదిల శ్రావ్య, ఫైర్ కానిస్టేబుల్ గా జనగాం వినయ్, అల్లి అనిల్, టిఎస్ ఎస్ పి పోలీస్ కానిస్టేబుల్ గా బండారి సృజన్ ఎంపికై గురిజాల గ్రామ యువతకు…

Read More

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చండూర్ మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

నల్గొండ, నేటిధాత్రి: హరీశ్ రావు కామెంట్స్: మీ అందరి ఉత్సాహం చూస్తుంటే భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అనిపిస్తోంది. భూములు, ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక కంకర దొంగతనాలు చేయడానికి పార్టీలు మారవచ్చు కానీ నిజమైన ఉద్యమకారులు కార్యకర్తలు బీఆర్ఎస్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి గాలిలో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో విర్రవీగుతూ రైతుబంధు అడుగుతే రైతులను చెప్పుతో కొట్టాలి అంటున్నాడు. వీళ్ళ అహంకారం దింపాలంటే క్యామ మల్లేష్ గారిని గెలిపించి పార్లమెంటుకు…

Read More

భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల బస్ డిపో శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి దగ్గర విగ్రహ కమిటీ అధ్యక్షులు బండి కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పరకాల మండలం అధ్యక్షులు వైస్ ఎంపీపీ,చింతీ రెడ్డి మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డా”మడికొండ శ్రీను హాజరయ్యారు.ఈ…

Read More

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు కలెక్టర్ కె.శశాంక

  మహబూబాబాద్,నేటిధాత్రి: రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం- 2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల…

Read More

నూతన వధూవరులకు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నార బోయిన రవి ముదిరాజ్”

*”నేటిధాత్రి” మునుగోడు* మునుగోడు పట్టణ వాస్తవ్యులు సింగం కృష్ణయ్య గారి కుమారుడు వెంకట్ కుమార్ – రూప గార్ల వివాహానికి మణి గార్డెన్ హాల్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నారబోయిన రవి ముదిరాజు”* ఈ కార్యక్రమంలో శ్రీరామోజు శ్రీనివాస చారి,మిర్యాల వెంకటేశం,వల్లకీర్తి శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్,బండారు మల్లేశం పాల్గొన్నారు….

Read More

బిజెపి ని విడి బిఆర్ఎస్ లో చేరికలు

గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం లోని గంగారం మండలం లోని జంగాలపల్లి గ్రామానికి బిజెపి మండల పార్టీ నాయకులు దుప్పటి శ్రీను బానోత్ రవి బుధవారం రోజు బిజెపి పార్టీ విడి కొత్తగూడెం మండలంలో లంబాడ ఆత్మీయ సమ్మేళనం లో జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేరికయ్యారు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు విరికి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కండువాలు కప్పీ పార్టీ లోకి…

Read More
N. Maurya

ప్రజలకు సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించొద్దు..

*ప్రజలకు సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించొద్దు.. *కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:         ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం రెండవ వార్డులోని రాజీవ్ గాంధీ కాలని, గొల్లవాని గుంట, లీలామహల్ సమీపంలోని మధురానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను…

Read More

ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఎన్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. పాలమూరు ప్రాంతంలో స్థానిక సంస్థల్లో బలమైన ఉనికి. ఉపఎన్నికలకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ మార్చి 11. పోలింగ్ మార్చి 28న నిర్వహించి, ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు.

Read More

మల్టీవిటమిన్ మాత్రలతో క్యాన్సర్.. 30 శాతం పెరుగుతున్న రిస్క్..

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు అందడంలేదు.. దీంతో విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి మల్టీవిటమిన్ మాత్రలను వాడడం సాధారణంగా మారింది. అయితే, మల్టీవిటమిన్ల వాడకం శ్రుతిమించితే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం విటమిన్ మాత్రలు వేసుకోవడమంటే క్యాన్సర్ ను ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు. సింథటిక్ విటమిన్ వాడకం వల్ల లంగ్, ప్రోస్టేట్, బోవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధలో తేలింది. విటమిన్ లోపంతో బాధపడుతున్న…

Read More

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొరవి పరమేష్ విజయం

నేటిధాత్రి, వరంగల్ జిల్లా వరంగల్ లక్మీపురంకు చెందిన కొరవి పరమేష్ వరంగల్ రూరల్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేశారు. హోరా హోరీ జరిగిన పోటీలో కొరవి పరమేష్ భారీ విజయం సాధించారు. వరంగల్ జిల్లా రూరల్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడుగా పరమేశ్ భారీ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. కొరవి పరమేష్ మాట్లాడుతూ తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, వరంగల్ జిల్లా నాయకులకు,…

Read More

ఘనంగా శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

అక్టోబర్ 12 ఖమ్మం నగరం మామిళ్ళగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి చక్కగా పూల తోటి బతుకమ్మను పేర్చి అమ్మవారికి పూజ చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాటం వేస్తూ ఆనందంతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ పండుగైన బతుకమ్మ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లంపేట శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజిఎం…

Read More

మచ్చుపేట లో నూతనంగా బహుగుళ్ళ సిసి రోడ్డును ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డును వేయించిన ఘనత శ్రీధర్ బాబు దే..

ముత్తారం :- నేటి ధాత్రి టీవీ ఉన్నది కదా అని గోడకు తలిగేసి మైక్ ఉన్నది కదా అని జేబుకు పెట్టి నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బి ఆర్ ఎస్ నాయకులు పూదరి సతీష్ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మచ్చుపేట గ్రామం మరియు బగుల్ల దేవస్థానం అభివృద్ధి అనేది ఎవరితో సాధ్యమైంది అనేది బహిరంగ చర్చకు మేము సిద్ధం . నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా…

Read More
error: Content is protected !!