సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా భూక్యా స్రవంతిమోహన్ నాయక్ నియామకం

మహబూబాబాద్ జిల్లా జనవరి 24 బుధవారం రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం రోజు మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతిమోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్…

Read More

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది బిఆర్ఎస్ ఎంమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ప్రయత్నాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఛలో హైదారాబాద్ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులను గాదే రాజేందర్ మారేపల్లి మోహన్, కరుణ్ బాబు, శ్రీనివాస్, నూనె కిరణ్ టిఆర్ఎస్ నాయకులను ఉదయాన్నే అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది.

Read More
MLA

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

  దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే   నడికూడ,నేటిధాత్రి:     అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.నడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.పంట నష్టానికి గల కారణాలను రైతుల అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో…

Read More

చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీని గెలిపించాలి.

మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం కొలనూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్లి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పెద్దపెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మరియు మాజీ PACS చైర్మన్ గోపు నారాయణ రెడ్డి కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట…

Read More
BRS Part Former MLA Peddi.

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే…

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే.. మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి:         కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయండి!!

గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించండి!! ఉపాధి హామీ కూలీలను కోరిన ఎంపీటీసీ సభ్యులు బషీర్!! ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో మంగళ వారం రోజున ఉపాధి హామీ కూలీలను కలిసి,మాట్లాడుతూ మే మూడో తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలిలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే…

Read More

ఏజెన్సీలో యాదేచ్చగా బహుళ అంతస్థుల నిర్మాణాలు.

ఏజెన్సీ చట్టాలు అమలు చేయని అధికారులు. ఏజెన్సీలో బహుళ అంతస్థుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నది ఎవరు.?? ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.-జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి.. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టలకు విరుద్దంగా గిరిజనేతరులు భూ క్రయ విక్రయలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్న గిరిజనేతరులు.ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరేఎత్తినట్టు చూస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు 1/59,…

Read More
Narasampet Depot Manager Prasuna Lakshmi.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు *ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి * నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి నర్సంపేట,నేటిధాత్రి:         పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నుండి 1)భద్రాచలం-పర్ణశాల-కిన్నెరసాని-మల్లూరు-బొగత జలపాతం. 2)కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు-ధర్మపురి-గూడెంగుట్ట. 3)నాగార్జునసాగర్-స్వర్ణగిరి-యాదగిరిగుట్ట. 4)పంచారామాలు:అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, మరియు విజయవాడ. 5)విజయవాడ, ద్వారాకాతిరుమల, భద్రాచలంకు మరియు 40మంది…

Read More

మరిపెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం

*మల్లారం,మర్రిపెళ్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ *ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరిపెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయని అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం మల్లారం,మర్రిపెళ్లి గ్రామంల్లో కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు,…

Read More

అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని గుండ్ల పహాడ్ గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల యాదగిరి అనారోగ్యంతో మృతిచెందగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, క్లస్టర్ ఇన్చార్జీలు గందె శ్రీనివాస్, శివాజీ,…

Read More

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేసిన నిరుద్యోగుల అసోసియేషన్ సభ్యులు

మంచిర్యాల నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ఆర్ట్ ,క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్ట్లను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో 1733 పోస్టులు భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ నిరుద్యోగుల అసోసియేషన్ తరపున రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 35 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీ ఆర్ట్ లలో ఖాళీగా ఉన్న 1733 ఆర్ట్ ,క్రాఫ్ట్ ,మ్యూజిక్ పోస్టులను భర్తీ చేయాలనే…

Read More

జైపూర్ తహసిల్దార్ కార్యాలయాని తనిఖీ చేసిన ఆర్డీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ధరణి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆర్డీవో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా మండలంలోని ధరణి పోర్టల్ పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది భూ సంబంధిత సమస్యల గురించి చర్చించడం జరిగింది.

Read More

నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్

నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…

Read More

చెప్పుతో కొట్టి..”బుద్ధి చెప్పాలనుకుంది”

“బిఆర్ఎస్” నుండి “కాంగ్రెస్” లోకి చెప్పుతో స్వాగతం “నేటిధాత్రి” నర్సంపేట పార్టీ మారాలని చూసిన బీఆర్ఎస్ నాయకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది….నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం ఆయనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.దింతో ఆయన గులాబీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం ఐయ్యారు..కాగా గులాబీ నాయకుడు మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్…

Read More

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/ కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. `బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. `తెలంగాణలో…

Read More

జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియా…2

*ఆయనకు అండగా ఆమే..!* *జర్నలిస్టులను హేళన చేస్తూ వ్యాఖ్యలు* *సివిల్ దందాలో ఆ ఘనుడే అంతా తానై..* నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో జర్నలిస్టు ముసుగులో మెడికల్ మాఫియా దందా రోజుకు పేట్రేగిపోతున్నది. తన మెడికల్ ఏజెన్సీలో మందులు కొనుగోలు చేయని మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తో తనిఖీలు నిర్వహించి రివేంజ్ తీర్చుకుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు సంబంధించిన మెడికల్ దందాలోనే కాకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రులలో సెటిల్మెంట్లు చేస్తూ ఒక సెట్లర్ మారాడనడంలో సందేహం లేదు….

Read More
CP

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం.

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం – రామగుండానికి అంబర్ కిషోర్ ఝా బదిలీ, – రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ ల ట్రాన్స్ ఫర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ, వరంగల్, నేటిధాత్రి. వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సూర్యపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను…

Read More

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట. `చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌… `పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌… `సంక్షేమ రథ సారథి కేసిఆర్‌… `తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా! ` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా! ` తెలంగాణ వస్తే చాలనుకున్నాం… `పరాయి పాలన పోవాలనుకున్నాం…. `తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం.. `తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు… `చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం. `కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం… `తెలంగాణ…

Read More

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఇండియన్ మెజీషియన్,గిన్నె బుక్ రికార్డ్ హోల్డర్ & సెంట్రల్ బోర్డ్ సినిమా సెన్సార్ సభ్యుడు సామల వేణు పాల్గొని మున్నూరు కాపు సభ్యులకు దిశనిర్దేశం చేశారు.ప్రముఖ ఇండియన్ మెజీషియన్ సామల వేణు మాట్లాడుతూ మున్నూరు కాపులు విద్యారంగంలోనూ,రాజకీయంగాను తదితర రంగల్లోనూ అభివృద్ధి సాధించాలని అన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,మున్నూరు కాపు సభ్యులందరూ…

Read More

విత్తనాలు కొనుగోలు విషయంలో రైతులకు అవగాహన కార్యక్రమం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని ఖాజిపల్లి, నరసింగాపూర్ గ్రామాలలో శనివారం రోజున రైతులు విత్తనాలు కొనుగోలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏఈఓ బి. అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విత్తనల సంచులు లూజుగా ఉన్నవి కొనరాదని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర…

Read More
error: Content is protected !!