RTI

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ఎస్ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని…

Read More

తెలంగాణ రాష్ట్ర అర్ టి సి విజిలెన్స్ విభాగానికి ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ బదిలీ 

ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అల్లం గారికి బాధ్యతలు అప్పగించిన ఎస్పీ సంఘం సింగ్ జి పాటిల్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యతలను గౌస్ అలం గారికి అప్పగించిన డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నూతనంగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌస్ అలం ములుగు జిల్లా ఓఎస్డి గా భాద్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ఐ. పి….

Read More

10వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు రాజు, దొంతరమైన దుర్గయ్య, మెట్టు లింగం, కుమ్మరి…

Read More

కంటి ఆపరేషన్ చేసుకున్న రోగులకు పండ్ల పంపిణీ.

చెన్నూర్,నేటి ధాత్రి:: లయన్స్ క్లబ్ గరిమెళ్ళ,రెకుర్థి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి అధ్వర్యంలో లో 3వ బ్యాచ్ కి విజయవంతంగా కంటి ఆపరేషన్ లు పూర్తి అయిన సందర్భంగా చెన్నూర్ అయ్యప్ప స్వామి దేవాలయం లో రోగులకు పండ్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు మొడుంపురం వెంకటేశ్వర్ తెలిపారు.ఇప్పటి వరకు 150 మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించమని అందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉందని తెలిపారు.మళ్ళీ ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ మార్చ్ 18 న నిర్వహిస్తామని…

Read More

6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది

జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్. కూకట్పల్లి,ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి సభకు భారీగా మహిళలను తీసుకు రావాలి,సమిష్టిగా పనిచేసి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం,ప్రతీ కార్య కర్త సైనికుడిలా పనిచేయాలి,మన కూ బీజేపీతోనే పోటీ,ఎన్నికల తర్వా త బీఆర్ఎస్ పార్టీ అడ్రెస్ ఉండ దు,బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులు కాంగ్రెస్లోకి రండి అని పిలుపునిచ్చా ర దుద్దిల శ్రీధర్ బాబు చేవెళ్ల పార్ల మెంటరీ కాంగ్రెస్ నేత,జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ఈ…

Read More

ఆయిల్ ఫామ్ సాగును సందర్శించిన జిల్లా కలెక్టర్

ముజామిల్ ఖాన్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ సాగును జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముజామిల్ ఖాన్ రైతులతో కలిసి ఆయిల్ ఫామ్,ఖర్జూర పంటలో దిగబడుల గురించి చర్చించారు.మిర్చి,వరి ఇతర పంటలో లాభాలు లాభదాయక పంటల గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,ఎంఏఓ శ్రీకాంత్,తాసిల్దార్ సుమన్,ఏఈఓ శ్రీలేఖ,రైతులు కళ్యాణపు రాయమల్లు,సుధటి సంపత్ రావు తదితరులు…

Read More

నీట్ ఫలితాలలో లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ప్రభంజనం

భద్రాచలం నేటి ధాత్రి ఎన్ టి ఏ ప్రకటించిన నీట్ 20 24 ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులైన బి శర్వాణి పావని.538/720 మార్కులు సాధించి 8071వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా మరో విద్యార్థిని బి మేఘన 495/720 మార్కులతో సత్తా చాటగా ఎన్ మేఘన 465/720 మార్కులు సాధించడంతో లిటిల్ ఫ్లవర్స్ కీర్తి…

Read More

సరైన మార్గంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి; ఆదాయం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్రం రూ.99,106.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,59,861,91 కోట్లలో దాదాపు 38.14 శాతంగా ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే దాదాపు రూ.19,099 కోట్లు…

Read More

బడుగుల ఆత్మగౌరవమే బిఆర్‌ఎస్‌!

  `ఉద్యమ పార్టీగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత. `బడుగు నేతలకు అత్యంత గౌరవం. `బిఆర్‌ఎస్‌ బాటలోనే అన్ని పార్టీలు. `కాంగ్రెస్‌ పార్టీ ఒంటెద్దు పోకడలు. `రెడ్డి రాజ్య స్థాపన బీరాలు. `బడుగులను పక్కనపెట్డే కుట్రలు. `బిజేపిలో అదే వైఖరి? `ప్రతిపక్షాలలో కనిపించని బడుగుల గుర్తింపు. ` ఒక్క బిఆర్‌ఎస్‌ లోనే అసలైన అత్యంత గౌరవం. `ఉద్యమ వేదిక నుంచే బడుగులకు పెద్ద పీట. `తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే. `అన్ని వర్గాల సంక్షేమం కోరేది…

Read More

అక్రిడేషన్ లేని విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో అక్రిడేషన్ లేని వివిధ దినపత్రికలలో ఎలక్ట్రానిక్ చానల్స్ లో పనిచేసే విలేకరులకు వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అక్రిడేషన్ లేని విలేకరులు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో శ్రీనివాసపూర్ శివారులో సర్వే నెంబర్ 55 విలేకరు లకు ఇళ్ల స్థలాలు కేటాయించారు అప్పట్లో విలేకరిగా పని చేస్తున్నారా లేదా అని విచారణ…

Read More

కోటగుళ్లలో తెలంగాణ రీజినల్ కమాండెంట్ ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం సాయంత్రం తెలంగాణ రీజినల్ కమాండెంట్ ఇసుకపల్లి రామశేషమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ వారిని సాదరంగా ఆహ్వానించి అర్చన అభిషేకం నిర్వహించిన అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More

ఘన్ముక్లలో విద్యుత్ దీపాలు లేకుండా గణపతుల ఊరేగింపులు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు వీణవంక,( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని గన్ముకుల గ్రామంలో సోమవారం గణపతుల ఊరేగింపు ఉత్సవాలను భక్తులు గ్రామంలో వీధి దీపాలు లేక చీకట్లో చేసుకోవాల్సి వచ్చిందని, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ పాలనతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని, కనీసం విద్యుత్ దీపాలు పండుగ పూట లేకపోవడం ఏంటని, భక్తులు ఆగ్రహానికి లోనవుతున్నారు. గణపతి ఉత్సవాల వేళ వీధి లైట్లు లేకపోవడం దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని, తీవ్ర…

Read More

కేంద్రంలో పాంచ్ న్యాయ్ పథకాలతో కాంగ్రెస్ పార్టీ…

# ఎన్నికల పోరాటంలో పంచ పాండవులుగా కాంగ్రెస్ పార్టీ.. # చరిత్రకు విడ్డూరంగా మోడీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట.. # కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు.. # ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టి పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ న్యాయం, నారి న్యాయం, రైతు న్యాయం,శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనే పాంచ్…

Read More
sanyasam

సన్యాసం అంత తేలిక కాదబ్బా!

సన్యాసం అంత తేలిక కాదబ్బా! తనపై తనకు అదుపులేని వారికి, ప్రాపంచిక సుఖాల్లో ఓలలా డుతూ ఒక్కసారి సన్యాసంలోకి రావడం ముఖ్యంగా ఈ కలియుగంలో అందరికీ సాధ్యంకాదు. ‘ సన్యాసి సుఖీ సంసారి ద్ణుఖీ అనుకుంటూ గ్లామర్‌ ప్రపంచంలో ఓలలాడి ఒక్కసారి సన్యాసం స్వీకరిస్తే, ఏ గ్లామరూ వుండని సన్యాసానికి కూడా ఓ ప్రత్యేక గ్లామర్‌ వస్తుందనడానికి మమతాకులకర్ణి గొప్ప ఉదాహరణ. ఈమెను కిన్నార్‌ అఖాడాలోకి తీసుకోవడమే కాకుండా, ఏకంగా మహామండలేశ్వర్‌ స్థాయి కల్పించడంతో తీవ్ర విమర్శలు…

Read More

కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగినది.

కూకట్పల్లి జనవరి 24 నేటిదాత్ర ఇన్చార్జి కూకట్పల్లి అక్కడ ఐదు జిహెచ్ఎం సి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కూకట్పల్లి నియోజక వర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ నాగేంద్ర,లక్ష్మణరా వు,పండుగ సూర్య,రతన్,వేముల మహేష్,పసుపులేటి ప్రసాద్,సు బ్బు,శ్రీనివాసరావు,మధువీర మహిళలు ముంతాజ్,రాధిక,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఫోటో నెంబర్ 2 లో….

Read More

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఈసీఐఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 24 ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మందుల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధినే లక్ష్యంగా నిధులు కేటాయింపుతో పాటు పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని జంక్షన్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం పట్ల హర్షం…

Read More
Employees

అధికారుల తీరు మార్చుకోవాలి.     

ఏజెన్సీ చట్టాలను గౌరవించండి… అధికారుల తీరు మార్చుకోవాలి.      భారతదేశంలో అందరు బతుకులు మారిన ఆదివాసి బతుకులు మారడం లేదు ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ.. గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.. నూగూర్ వెంకటాపురం నేటి ధాత్రి /ములుగు జిల్లా వెంకటాపురం:     ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న విలువైన శాసనాలను గౌరవించాలని. ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని…

Read More

వాహనాల వేలం ద్వారా ప్రభుత్వనికి 367084 ఆదాయం

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ నందు నిర్వహించిన వాహనాల వేలంనందు (16) ద్విచక్ర వాహనాలు వేలం వేయడం జరిగింది.ఈ ద్విచక్ర వాహనాల విలువ ఎంవీఐ నిర్ణయించిన ప్రకారం 1,95,000 కాగా వేలం లో 3,67,084 ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందని పరకాల ఎక్సైజ్ సీఐ తాతజీ తెలిపారు.

Read More
error: Content is protected !!