మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగించిన బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ – అదానీ వ్యవహారంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్- బిజెపి కుమక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు రాహుల్ గాంధీ ఏమో మోడీ-అదాని ఒక్కటే అంటున్నారు… మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు 13 లక్షల…

Read More

శశిధర్ ను సన్మానించిన గంగపుత్ర సంఘ సభ్యులు

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల శశిధర్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించడం పట్ల రుద్రంగి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేసి యువకుడిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ ఉద్యోగం సాధించిన శశిధర్ కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . శశిధర్ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించడం రుద్రంగి గ్రామానికి ఎంతో గర్వకారణం అన్నారు… నేటి…

Read More

గణిత విభాగ బిఓఎస్ డాక్టర్ సౌజన్య

కేయూ క్యాంపస్ కాకతీయ విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా డాక్టర్ జి. సౌజన్య ను రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాస రావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. డాక్టర్ సౌజన్య 2013 లో విశ్వవిద్యాలయం లో సహాయ ఆచార్యులు గా ప్రవేశించారు. డాక్టర్ సౌజన్య యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గణితశాస్త్ర విభాగ ఇంచార్జిగా అధిపతిగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, ఆర్ట్స్ కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్…

Read More

ఆజంనగర్ నిమ్మగూడెం రహదారికి చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమనగర్ వరకు రహదారి నిర్మాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం భూపాలపల్లి మండల పరిధిలోని నిమ్మగూడెం, ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు నిర్మించనున్న రహదారిని ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజంనగర్ నుండి ప్రేమ్ నగర్ వరకు రహదారి నిర్మాణానికి కావలసిన భూసేకరణ ప్రక్రియ పూర్తి…

Read More

సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుండి సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీలో చేరికలు

పార్టీ రాష్ట్ర నేతలు గుమ్మడి, రాయల, నాయిని గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాలమండల పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో 21 కుటుంబాలు, 60 మంది ప్రజలు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుండి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్( ప్రజాపందా) పార్టీలో మంగళవారం చేరారు. పోతిరెడ్డిగూడెం గ్రామ సీనియర్ నాయకులు పూనెం లక్ష్మయ్య, వూకె శ్రావణ్, ఈసం లక్ష్మీనారాయణ, పూనెం చలపతిరావు, పూనెం ప్రభాకర్, వాగబోయిన సారయ్య, వాగబోయిన మోహన్ రావు, ఊకే వెంకన్న, మోకాళ్ళ పోతయ్య, పూనెం అలివేందర్,…

Read More
SI Srujana

మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య.

— మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య నిజాంపేట: నేటి ధాత్రి     ఆర్థిక భారం తో మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘన నిజాంపేట మండలం చల్మెడ లో చోటుచేసుకుంది. పోలీస్ ల వివరాలు.. గ్రామానికి చెందిన కంపే పరుశురాములు (34) అను వ్యక్తి ట్రాక్టర్ కొని దానికి కిస్తీలు బాకీ పడి మనస్తాపంతో ఇంట్లోనే దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట ఇంచార్జ్ ఎస్సై సృజన…

Read More

4వ రోజు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రెటరీ రమేష్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి విద్యుత్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమై అయ్యాయి సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుదారి రమేష్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని ఏపీఎస్ ఈ బీ…

Read More

రుద్రంపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉమర్ ని పరామర్శించిన కోనేరు చిన్ని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఉమర్ తల్లిగారు స్వర్గస్తులైనారు వారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజేశ్వరరావు,రాజు యాదవ్,కాదశి కుమార్,సైమన్,బుచ్చయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి రాంబాబు,22వ వార్డు కౌన్సిలర్ మసూద్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్…

Read More

ఎంపీడీఒ సురేందర్ కు ఘన వీడ్కోలు

రేగొండ,నేటిధాత్రి: గత మూడు సంవత్సరాలుగా మండల ఎంపీడీవోగా సేవలందించిన జి.సురేందర్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పదవీ బదిలీ పై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో సురేందర్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు హాజరై ఎంపీడీవో తో ఉన్న సంబంధాన్ని ఆయన మండల అభివృద్ధి కోసం కృషి చేసిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు.సభకు ఎంపీపీ పున్నం…

Read More

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఏసిపి కృష్ణ.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఎసిపి జి.కృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలోగల గ్రామాల వివరాలను మరియు కేసుల వివరాలను తెలుసుకొని,ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు.

Read More

మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన అంగన్వాడి సిబ్బంది.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సెక్టార్ మీటింగ్ జయప్రద సూపర్వైజరు సమక్షంలో రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్తు లు అయినందుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. సెక్టార్ మీటింగ్ ఎజెండా అంశాలు 2024 సంవత్సరము ముగియడంతో ఈ సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల గూర్చి వివరించడం జరిగింది. ముగ్గురు మినీ అంగన్వాడీ టీచర్స్ కు మెయిన్…

Read More
MP Suresh Shetkar

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి. జహీరాబాద్ నేటి ధాత్రి: మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల…

Read More

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిన చంద్రగిరి శంకర్

కండువా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించిన మారేపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ బాగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీలో చేరిక పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి, మల్లెష్ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ కండువా కచ్పే పార్టీలోకి ఆహ్వానించడం. జరిగింది ఈ విధంగా చంద్రగిరి. శంకర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి…

Read More

మానుకోట గడ్డ కాంగ్రెస్ అడ్డా

ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తున్న కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గొల్లగూడెం చొప్పాలా తుమ్మలగూడెం గ్రామపంచాయతీలలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను క్లుప్తంగా వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ హస్తం గుర్తుపై…

Read More

విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిరుద్యోగులకు అండగా కదం దొక్కిన విద్యార్థి సంఘ నాయకులు వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ వన్ పోస్టుల 1:100 ప్రకారం నిర్వహించాలని. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచి రీ నోటిఫికేషన్ నిర్వహించాలని డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని పోస్టుల సంఖ్యను పెంచాలని ఈరోజు హైదరాబాదులోని టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘ నాయకులను వీణవంక ఎస్సై తోట తిరుపతి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ…

Read More

ఇందారం ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతిపత్రం అందజేసిన నాయకులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శనివారం రోజున ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇందారం లోని ఓపెన్ కాస్ట్ గనికి వెళ్లే దారిలో వెలుతురు లేక డ్యూటీ కి వెళ్లే కార్మికులు చీకట్లోఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని గని చుట్టూ వాతావరణం దుమ్ము ధూళితో నిండి ఉండటం వలన ముందు వెనక ఏమొస్తుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గనికి వెళ్లే దారికి…

Read More

లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన చైర్ పర్సన్

వారంరోజుల్లోగా అలాట్మింట్ చేసేలా చర్యలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ అర్హులైన పేదలకు 75 గజాలను ఇవ్వాలని అందుకు అవసరమైన స్థలాన్ని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పాతకొత్తగూడెంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి, కేటాయించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో మున్సిపల్లోని 38వార్డులకు చెందిన అర్హులైన 807 మంది లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి స్థలం, ప్లాట్…

Read More

bukabzalatho maaku sambandham ledu, భూకబ్జాలతో మాకు సంబంధం లేదు

భూకబ్జాలతో మాకు సంబంధం లేదు కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత మధుసూదన్‌ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను…

Read More

డీకే అరుణ ను కలిసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి

వనపర్తి నెటిదాత్రి జడ్చర్లలో శివరాత్రి సందర్భంగా శివని దేవాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి అయిన సతీమణి కమలమ్మ శివుని దర్శనం చేసుకున్నారు . అనంతరం డీకే అరుణ ను కలిసిన వారిలో గుంత లక్ష్మీ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు

Read More
error: Content is protected !!