జాగృతి పోలీస్ కళా బృందం అధ్వర్యంలో వివిధ అంశాల మీద ప్రజలకి అవగాహన కార్యక్రమం

హన్మకొండ, నేటిధాత్రి: ఈ రోజు జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాయపుర కాలనీలో చదువు,రోడ్డు ప్రమాదాలు, షీటీమ్స్,,డయల్100,, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930…

Read More
14th death anniversary.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. ◆ నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు, ◆ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు జహీరాబాద్ నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు నివాళ్లు అర్పించిన ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని.. తెలంగాణ వాదాన్ని…

Read More

పెద్దపెల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..

పెద్దపెల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. రక్తదానం అనగా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం -ఎస్సై ఎన్ శ్రీధర్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ శ్రీధర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామగుండం సి పి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరాన్ని తేదీ O2-10-2023 నాడు…

Read More

కాటారం మండల ప్రత్యేక అధికారిగా డి సంజీవరావు

కాటారం, నేటి ధాత్రి కాటారం మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మండల ప్రత్యేక అధికారి డి సంజీవరావు శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసిల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలు వారిగా ప్రత్యేక అధికారులను నియమించింది.. ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శిలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలలో వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృతంగా పారిశుధ్య…

Read More

బుగ్గ దేవాలయం వరకు మూడు కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన

ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. బెల్లంపల్లి నేటిధాత్రి : కన్నాల గ్రామం నుండి బుగ్గ దేవాలయం వరకు మూడు కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.అనంతరం బుగ రాజరాజేశ్వర స్వామి వారి నీ దర్శనం చేసుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్,కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.కన్నాల గ్రామం నుండి బుగ్గ దేవాలయం వరకు మూడు కోట్ల నిధులతో రోడ్డు…

Read More

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి :- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి. చాకలి (చిట్యాల) ఐలమ్మ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొని యాడారు మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం…

Read More

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్….

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసి పలు సూచనలు చేస్తూ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ తరహాలో కేసులు నమోదవుతున్నాయని గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కం పారీ టీయూ స్టేట్మెంట్ను పరిశీలించి పెండింగ్ ఉన్న కేసులను సిడి పైళ్లను రికార్డులను పరిశీలించి పైవివిధ కేసులు చేసిన వాహనాలను త్వరగా డిస్పోజలు చేయాలని ఇంప్లిమెంటేషన్…

Read More
BRS leaders

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.!

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం -అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం -కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం…

Read More

నరేన్ గార్డెన్ లో జరుప తలపెట్టిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశా నికి తరలిరండి

కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు. కూకట్పల్లి మార్చి 29 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని మియాపూర్ నరేన్ గార్డెన్ లో శని వారం రోజు ఉదయం 10 గంట లకు స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వ ర్యంలో చేవెళ్ల పార్ల మెంట్ నియోజక వర్గం బీఆర్ ఎస్ పార్టీ సన్నాక సమావే శంలో భాగంగా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశా ని కి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గల ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు…

Read More

ఈ చిన్న పాపకు కాలుకు ఆపరేషన్ ఖర్చుకు సహాయం చేయండి..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి లో ఎల్బీనగర్లో కిరాయి కుంటున్న కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురైన పాప కాజీపేట అక్షయను ఈరోజు ఆ కుటుంబాన్ని సందర్శించి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది దీపావళి రోజున టపాకాయలు కాలుస్తుండగా పాపకు రెండు కాళ్లు కాలిపోయినవి ఒక కాలు ఆపరేషన్ చేయించినారు మరో కాలు ఆపరేషన్ చేయడం కొరకు ఆర్థిక స్తోమత లేక పాప మంచానికి పరిమితం అయిపోయినది…

Read More

హత్యాయత్యానికి పాల్పడిన ఏకలవ్య ఇంటర్ విద్యార్థిని పరామర్శించిన ఆదివాసి సంఘం నాయకులు.

భద్రాచలం నేటిదాత్రి గత రెండు రోజుల క్రితం దుమ్మగూడెం ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మట్ట ధనలక్ష్మి అనే విద్యార్థిని పాఠశాల యాజమాన్యం మందలించి తీసి ఇచ్చి పంపుతానని బెదిరించటంతో మనస్థాపానికి గురై ఇంటికి వెళ్లి పాయిజన్ తాగడం జరిగినది ఇటీవల ఆమెను భద్రాచలం ఏరియా హాస్పిటల్ వైద్యం చేర్పించడం జరుగుతా వున్నది అట్టి విద్యార్థిని ఈ రోజున ఆదివాసి సంఘం డివిజన్ నాయకులు సోందె మల్లుదొర కూరం బొర్రయ్య తెల్లం వీరస్వామి…

Read More
Degree College.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్.

నేతాజీ డిగ్రీ కళాశాల లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)     సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ “టెక్ బ్రిక్స్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్”(TekBrix IT Pvt.Ltd) ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు,ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగానికి సెలెక్ట్ కావడానికి అర్హతలుఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలని,…

Read More

గంజాయి స్మగ్లర్ అరెస్ట్

భారీగా పట్టుబడిన గంజాయి —వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హసన్ పర్తి / నేటి ధాత్రి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న గంజాయి స్మగ్లర్లను హాసన్ పర్తి, తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి ఆరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు సుమారు 85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు కు సంబంధించి…

Read More

8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి.. బిజెపిలో సభ్యత్వం పొందండి

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గడ్డం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా జిల్లా బిజెపి అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడు తూ దేశ హితం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అనికొనియాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నీ చూస్తున్నామని, రాష్ర్టఅభివృద్దినీ కుంటుపడే లా చేస్తున్నారని, 2047 వరకు…

Read More
brs

నోటిని అదుపులో పెట్టుకో..

నోటిని అదుపులో పెట్టుకో – మాట్ల మధు పై కాంగ్రెస్ నాయకుల ధ్వజం – కేకే సిరిసిల్ల వాసి – గతంలో కెసిఆర్ కేకే ను మోసం చేశారు సిరిసిల్ల:(నేటి ధాత్రి) బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు గడ్డం కిరణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు…

Read More

వల్లబ్ నగర్ గణపతి ఉత్సవాల వద్ద అన్నప్రసాద మహోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని మూడవ వార్డు వల్లబ్ నగర్ లో చేపట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నప్రసాద మహోత్సవం చేపట్టారు. నర్సంపేట టౌన్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుకు పలువురు అన్నదాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సుమారు 30 మంది ప్రతి సంవత్సరం శ్రీ మహాగణపతి మాల ధారణ చేపట్టి వినాయక నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో మండపం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మహా అన్నదానాలు,గణపతి భజనలతో శనివారం ప్రత్యేక పూజలు…

Read More
Kakatiya Puraskar.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం. గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో…

Read More
"Anjaneya Swamy should be kind to everyone."

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు గోకారం రాజు కటకం శ్రీధర్ చిదేరే వెంకటేష్. నూకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Read More

గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన నీరుడి ప్రసాద్

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుడు నీరుడు ప్రసాద్ సీఎం కెసిఆర్ మీద పోటీకి సై అంటూ ఆర్ డీ ఓ కార్యక్రమంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా నీరుడి ప్రసాద్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి బ్లూ ఇండియా పార్టీ నుండి బి ఫాం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…

Read More

నిజాంసాగర్ మండలంలో రేషన్ కార్డుల తనిఖీ: లబ్ధిదారుల వివరాల సేకరణ

కామారెడ్డి జిల్లా/ నిజాం సాగర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామపంచాయతీ , మంగళూరు గ్రామపంచాయతీల పరిధిలో సెక్రటరీలు జ్యోతి, రమ్యశ్రీ, లు శుక్రవారం రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా వారు రేషన్ కార్డులో లబ్ధిదారులు, రేషన్ కార్డులో నమోదు కానీ వారి వివరాలు సేకరించారు. దీంతోపాటు ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా అందించన సంక్షేమఫలాలు తదితర వివరాలను నమోదు చేసుకుని ఉన్నత అధికారులకు వివరాలు అందిస్తామన్నారు….

Read More
error: Content is protected !!