మండపల్లి గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం ప్రారంభం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం గాను 800 సంవత్సరాల చరిత్ర కలదని అలాగే గౌడ సంఘం సభ్యులు అమ్మవారిని ఊరేగింపుగా పుట్టకు ధనిపోయుట నిర్వహించారు అనంతరం గ్రామంలో ఇంటింటి నుండి అమ్మవారికి బోనాలు నిర్వహించి లందేనుండి ఎల్లమ్మ ఎదుర్కొని గడ ఊరేగింపుగా డప్పు చప్పులతో…

Read More

వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది

ప్ర జాఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విద్యార్థుల్లో నెలకొన్న సామాజిక స్పృహను పెంపొందిం చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతా యని ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు విద్య వెంకట్ అ న్నారు.బుధవారం సత్యం టెక్నో స్కూల్ లో సైన్స్ ఫెయిర్ 2024 (వైజ్ఞానిక ప్రదర్శన)ను విద్య వెంకట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో పలు వైజ్ఞానిక ప్రదర్శనలు సత్యం టెక్నో…

Read More

బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

శివ మార్కండేయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని సోమవారం గుడి ఆవరణంలో ఆలయ కమిటీ చైర్మన్ సూర్య ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ నెల 10 నుండి 13 వరకు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరడమైనది.ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…

Read More

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు భరత్ నగర్ లో 30 లక్షల ఎస్ డి ఎఫ్, డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మించిన డ్రైనేజీ,సిసి రోడ్డును చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, మున్సిపాలిటిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మున్సిపల్…

Read More
Hindu Ekta Yatra.

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం .

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు, నేటిధాత్రి:   కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మే 22న తేదీన జరిగే హిందూ ఏక్తా యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని హిందువుల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ప్రతి ఒక్క హిందూ పార్టీలతో,…

Read More

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి

  రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు…

Read More

పిల్లలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి

చర్చి గురువు.రెవ. యం.కనక రత్నం సి.ఎస్.ఐ చర్చిలో విబిఎస్ క్లాసులు ప్రారంభం భూపాలపల్లి నేటిధాత్రి పిల్లలు భక్తితో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సి ఎస్ ఐ గురువు రెవరెండ్ ఎం. కనకరత్నం అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఎస్ఐ చర్చిలో వేసవికాలం సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా వెకేషన్ బైబిల్ స్కూల్ (విబిఎస్) క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లాసులు 25 నుండి మే 1 వరకు వారం రోజులపాటు…

Read More
Collector

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి జైపూర్,నేటి ధాత్రి:     మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా…

Read More

కేంద్ర హోం మంత్రి 11 న వనపర్తిపర్యటన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన. ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ వనపర్తి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ హెలిపాడ్ ఏర్పాట్లు వనపర్తి ఎస్.పి శ్రీమతి రక్షిత కె మూర్తి పరిశీలించారు. హెలిపాడ్, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటులు పరిశీలిం చారు బందోస్తు కు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు జారీచేశారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర…

Read More
CH Ramesh Babu.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు భూపాలపల్లి నేటిధాత్రి       గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు….

Read More

విద్యార్థులపై భారం మోపుతున్న ప్రభుత్వం.

విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకే కుట్ర పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ సిద్దిపేట నేటి ధాత్రి  పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ తెలంగాణ…

Read More
Hospital

బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం. కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం. బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి. హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి. అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన. హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి…

Read More

కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

అమ్మవారి అవతారాలు… అలంకరణలు.. విశిష్టతలు. శాయంపేట నేటి ధాత్రి:. శాయంపేట మండలం కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు. ప్రజలు భక్తి నిష్టతో అమ్మవారిని,9 రోజులలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 ప్రారంభమై అక్టోబర్ 24 తో ముగిస్తుంది శరన్నవరాత్రుల ప్రజలు అత్యంత భక్తి నిష్టతో దుర్గ మాతను పూజలు చేసి రోజుకో అలంకరణతో అమ్మవారిని ఇష్టమైన పుష్పాలు వేసి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు.ఈ…

Read More
KKR vs CSK worst ipl record

ఐపీఎల్ చరిత్రలో “చెత్త రికార్డు KKR vs CSK

ఐపీఎల్ చరిత్రలో ఒక చెత్త రికార్డు నమోదైంది. “నేటిధాత్రి”..”స్పోర్ట్స్”..AP&TG టోర్నీ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ CSK జట్టు ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లను స్పిన్ బౌలింగ్‌లో కోల్పోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో  KKR జరిగిన మ్యాచ్‌లో ఈ అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. చెన్నై బ్యాటింగ్ లైనప్ కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి పూర్తిగా కుప్పకూలింది. వరుసగా వికెట్లు కోల్పోతూ, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తమ బలహీనతను స్పష్టంగా బయటపెట్టింది. ఐపీఎల్ IPL చరిత్రలో ఏ జట్టు…

Read More

ఘనంగాజన్మదిన వేడుకలు

వీణవంక (కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో వ్యక్తిగత సహాయకుడు సాగర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతున్నికోరుకుంటు.. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ సమక్షంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి, మాడ వనమాల సాధవరెడ్డి, ఫాక్స్ చైర్మన్ విజయభాస్కర్…

Read More

తెలంగాణలో 213 మంది ఖైదీలు ఒకేసారి విడుదల

హైదరాబాద్, జులై 03: తెలంగాణ రాష్ట్రంలో ఖైదీల మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీ లు విడు దలవుతున్నారు. అంతేకా దండోయ్.. వీరందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది జైళ్ల శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డిజి సౌమ్య మిశ్రా, మాట్లాడుతూ.. విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ జైళ్ళ…

Read More

2.5 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి, ఒడితెల, పాశిగడ్డతండ, కొత్తపేట, బావుసింగ్ పల్లి, జడల్ పేట, వరికోల్ పల్లి, ముచినిపర్తి, చల్లగరిగ, చిట్యాల, చింతకుంటరామయ్యపల్లి, గోపాలపురం గ్రామాలల్లో మంగళవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎం జి ఎన్ ఆర్ ఐ ఈజీఎస్ నిధుల కింద మొత్తం రూ.2.5 కోట్లతో సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ…

Read More

రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు

దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న మూడు ముఠాలోని 11 మంది సభ్యులతో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని ఫోర్స్ పోలీసులు గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు 57 లక్షల విలువైన నకిలీ మరియు గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయానాలు,…

Read More

గుంపుల ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ కమిటీ నియామకం.

ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి ఓదెల మండలం గుంపుల గ్రామం లో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీని ఎం ఎస్ పి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఓదెల మండల ఇన్చార్జ్ దాసరి కిషన్ ఆధ్వర్యంలో నియమించడం జరిగినది. గ్రామ శాఖ అధ్యక్షులుగా మారేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి అంబాల రమేష్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రామస్వామి కార్యదర్శి తిప్పారపు రవి కోశాధికారి ఆరేపల్లి రాజు ప్రచార కార్యదర్శి ఆరేపల్లి కొమురయ్య మరియు సభ్యులుగా ఆరెపల్లి సదయ్య ఆరెపల్లి సంపత్…

Read More
error: Content is protected !!