గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదానకార్యక్రమం అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పది గండ్ర జ్యోతి

శాయంపేట నేటి ధాత్రి: గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా నేతాజీ కాలనీ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దైనంపల్లి జమున-సుమన్ ఎంపీటీసీ-2, ఉప సర్పంచ్ ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గండ్ర జ్యోతి మాట్లాడుతూ శాయంపేట మండల ప్రజలు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవాలని ప్రజలను ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు.వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,బీఆర్ఎస్…

Read More

నీటి ఎద్దడిని తీర్చండి

పదవ వార్డు ప్రజల విన్నపం హుజూర్ నగర్: నేటిధాత్రి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు నందుగల పదో వార్డు నందు బోర్లన్ని ఎండిపోయి నీటి ఎద్దడి ఏర్పడిందని, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పదవ వార్డు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్ పదో వార్డు నందు గ్రామపంచాయతీ పైపులైను ఉన్నను అది పనిచేయడం లేదని దానిని వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేపించి నీటి ఎద్దడిని తీర్చాలని కార్యదర్శికి రాతపూర్వకంగా…

Read More

రంగ రంగ వైభవంగా, హాలిఫాక్స్, కెనడాలో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024

* కెనడా లోని హాలిఫాక్స్ &. డార్ట్ మౌత్ వాసులు మన భారత సంస్కృతి and భారత సంప్రదాయాలను కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరం లో సగర్వంగా వైభవంగా ప్రదర్శించారు శ్రీ విశాల్ భరద్వాజ్ మరియు వారి బృందం; CEO జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 27,000 మంది కి పైగా ముఖ్యం గా కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు హాజరయ్యి వేడుకలను ఘనంగా, రంజితంగా నిర్వహించారు. శ్రీమతి మరియు శ్రీ…

Read More
Corona period.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కరోనాకాలం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపిన ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు ప్రణయ్ నేటి ధాత్రి అయినవోలు :-     మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సందర్భంగా భాజాపాయనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్షాకాల దృష్టిలో పెట్టుకొని పేద…

Read More

నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పేరు గాంచిన నాయినిపల్లి మైసమ్మ ఛైర్మెన్ గా పెద్దకొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాస్ బుధవారం రోజు మైసమ్మ దేవస్థానంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు హాజరై, శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి…

Read More

సీఎం కప్ గ్రామీణ విద్యార్థులకు.. ఓ వరం

ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి మహబూబ్ నగర్/నేటి ధాత్రి గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలంటే సీఎం కప్ ఓ వరమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ రెండో రోజు కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడండి

ఎమ్మెల్యేకు కారల్ మార్క్స్ నగర్ వాసుల విజ్ఞప్తి కాశిబుగ్గ నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని కారల్ మార్క్స్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజ్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కారల్ మర్క్స్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంగరపు బాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ…

Read More
Everyone eligible should be given the right to vote.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఓటర్ జాబితా సవరణ పై కలెక్టర్ సందీప్ కుమార్ ఝ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…

Read More

బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ ఎన్ దేవేందర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో ఎర్రమ్మ గడ్డ కాలనీ లో గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో వారు మాట్లాడుతూ గండ్ర వెంకటరమణ రెడ్డి గెలుపు కొరకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు కార్యక్రమాలు గురించి వివరిస్తూ జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండవ ఎంపిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ మామిండ్ల వెంకన్న గౌడ్ మండల సీనియర్…

Read More

గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం..

ఆర్కె పి కాంగ్రెస్ శ్రేణులు.. రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి: పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More
Farmer's Front'

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘ కార్యక్రమం.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘ కార్యక్రమం సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br   సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మే 24న సిరిసిల్ల మండలం, బోనాల గ్రామం, రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ” కార్యక్రమంను నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో రైతులు పంటలకు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని , అధిక మోతాదులో యూరియా వాడకం వలన…

Read More

జర్నలిస్టులు అంకితభావంతో పని చేయాలి

-భద్రాచలం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు రెడ్డి భద్రాచలం నేటి ధాత్రి జర్నలిస్టులు తమ వృత్తి లోఅంకితభావంతో పనిచేయాలని భద్రాచలం పట్టణ సిఐ నాగరాజు రెడ్డి అన్నారు… భద్రాచలం జర్నలిస్ట్ ఫారం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ క్యాలెండర్ ను భద్రాచలం పట్టణ సి.ఐ నాగరాజు రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో రాజ్యాంగం చట్టబద్ధత కల్పించిన రోజు నేపథ్యంలో…

Read More

రామన్న పల్లె గ్రామంలో కార్యకర్తలతో కలిసి ప్రజా ప్రతినిధుల ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనూ గ్రామంలో వాడవాడల తిరుగుతూ గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు వివరిస్తూ అలాగే ఇకముందు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలనీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రచార కరపత్రాలు ప్రజలకు వివరిస్తూ మళ్లీ మన ప్రభుత్వ వస్తుందని మూడోసారిగా…

Read More

జన జాతర సభను జయప్రదం చేయాలి.

జన జాతర సభను జయప్రదం చేయాలి కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ నర్సంపేట,నేటిధాత్రి: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న వరంగల్ మహానగరంలో జరగబోవు పూలే అంబేద్కర్ జన జాతర సభను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేట పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జన జాతర సెమినార్ నిర్వహించారు. అరూరి కుమార్ మాట్లాడుతూ మనువాదుల చెర…

Read More

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిసిసి నస్పూర్ కు చెందిన విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి: విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఎస్ఎస్ సి బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రోజున వెలువడిన పదవ తరగతి ఫలితాలలో సిసిసి నస్పూర్ లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.పట్టణ పరిధిలోని రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు జక్కుల అక్షయ గౌడ్, గుమ్మడి మాధురి, ముత్యాల అక్షిత రెడ్డి, 10/10 జిపిఏ సాధించి మొదటి స్థానంలో నిలిచారు వారిని…

Read More

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

కాలయాపన చేస్తున్న అధికారులు ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు శాయంపేట నేటి ధాత్రి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోజు నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు నిరంతరం సరఫరా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ శాయంపేట మండలం నుండి మాందారి పేటకు వెళ్లే దారిలో రోడ్డు పోసి సంవత్సరం దాటినా కూడా మధ్య భాగంలో విద్యుత్ స్తంభాలు నిలబడి ఉన్నాయి. స్తంభాలు రోడ్డుపై నిలబడి యున్న వానిని చూసుకుంటూ ప్రతిరోజు ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యధోరణిగా వ్యవహరి స్తున్నారు.మండల కేంద్రంలో…

Read More

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

కరకగూడెం ఎస్సై రాజేందర్ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. మండల ప్రజలకు ముందస్తు నూతన సం వత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి అని కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, 31 రాత్రి గుంపులు గుంపులుగా తిరగరాదని అన్నారు. ఎటువంటి ఎంట ర్టెన్మెంట్ కార్యక్రమాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. కేక్ కట్ చేయాలి అనుకునే వారు తమ తమ ఇళ్ళలోనే చేసు కోవాలని సూచించారు. నూతన సంవత్సర ఆరంభ…

Read More

kabzadarulaku o mahila ci vathasu, కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు

కబ్జాదారులకు ఓ మహిళా సీఐ వత్తాసు 1953 నుండి దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ దళితులు జీవనం కొనసాగిస్తున్నారు. తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆ భూమి వారికి లభించింది. నగరశివారులో ఉన్న ఆ భూమి ధరకు రెక్కలొచ్చాయి. వ్యవసాయ భూములన్ని రియలెస్టేట్‌ వెంచర్‌లుగా రూపాంతరం చెంది, నివాస ప్రాంతాలుగా మారుతుండటంతో దళితులు సైతం తమకు చెందిన భూమి రెండు ఎకరాల 38గుంటలు అమ్మి జీవనోపాధి వెతుక్కుందామనుకున్నారు. కొనుగోలుదారులు ముందుకొచ్చారు. భూమి కొనడానికి సిద్ధమయ్యారు. అసలు…

Read More
DHPS

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశం.

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలి మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ గణపురం నేటి ధాత్రి గణపురం మార్చి 11, 12 ,13, తేదీల్లో వేములవాడలో నిర్వహించే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశాలను విజయవంతం చేయాలని డిహెచ్ పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో వేములవాడ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ హక్కుల సాధన కోసం…

Read More

బి ఆర్ ఎస్ గెలుపుకై ఇంటింటికి గడపగడపకు ప్రచారం

నేటి దాత్రి; కొనరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో వేములవాడ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చల్మెడ లక్ష్మీనర్సింహారావు గెలుపు కొరకై ఇంటింటికి గడప గడపకి ఎన్నికల ప్రచారం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మెరుగు లక్మ్మన్, బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు నిషాని రవీందర్, గుండా రామచంద్ర, ఈర్ల పర్శరములు, దుర్గం మహేష్, తల్లపెళ్లి మధు, మామిడిపల్లి శ్రీనివాస్,…

Read More
error: Content is protected !!