కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటిధాత్రి అఖినేపల్లి మల్లారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్.మైనుద్దీన్ టి.పి.సి.సి రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలకు స్వీట్లు పంచారు…అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న అంటేనే ప్రశ్నించే గొంతుక అని భడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అలాగే తను ఏర్పరచుకున్నటువంటి క్యు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను తీరుస్తూ పేద ప్రజలకు తనకు తోచినంత…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట జిల్లా మనమయ(విశ్వబ్రాహ్మణ) యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా మనుమయ విశ్వబ్రాహ్మణ యూత్ అధ్యక్షుడు తాటికొండ సదానందం మాట్లాడుతూ ఆల్విన్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ముందే జయశంకర్ సార్ విగ్రహాన్ని దుండగుడు ద్వంసం చేసిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు, ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా…

Read More

జాతీయస్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలలో వెండి పతకం సాధించిన శివాత్మిక

బి యమ్ ఆర్, కరాటే డు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ ఫౌండర్&డైరెక్టర్ బండారి సంతోష్ వరంగల్ ,నేటిధాత్రి: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ గ్యాన్ విహార్ యూనివర్సిటీలలో రాజస్థా న్ స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు జాతీయ స్థాయి స్కై పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు గాను 20 రాష్ట్రల నుండి 17000 విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో తెలంగాణ హనుమకొండ నుండి సిహెచ్ శివాత్మికకు అండర్ 17 విభాగంలో వెండి పథకం…

Read More

గ్రామం మధ్యలో ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లు

రైస్ మిల్లు నుండి వచ్చే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలో కాశింపల్లి గ్రామం మధ్యలో ప్రజలు నివసించే దగ్గరలో మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లును నిర్మించారు. రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ గోడ లేకుండా చెట్లు పెంచకుండా ఇష్టానుసారంగా రైస్ మిల్లును యజమాని నడిపిస్తున్నారు. దాని నుండి వచ్చే దుమ్ము దూలికి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానిక ప్రజలు రైస్…

Read More

గోదావరి జలాల కోసం రైతుల ఎదురు చూపులు

# రెండో పంటకు తైబందీ ప్రకటించడం సిగ్గుచేటు # అవగాహన లేని ఎమ్మెల్యే మాధవరెడ్డి అధికారులతో ఒక్కసారైనా సమీక్షించారా..? # గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగానేనా.? లేక ఈ ప్రభుత్వం మార్పు జరుగుతుందా..? # సాగు నీళ్లు వస్తాయా..? రావా..? అని రైతుల ఆందోళన…! # కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు, అధికారులు చెప్పే మాటలతో రైతుల అయోమయం. # ప్రతీ ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.. # నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…

Read More

సీపీఎం నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలి

చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అద్యక్షులు మంచాల చిరంజీవులు మాట్లాడుతూ మా డీసీసీ అద్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి పైన చేస్తున్న అర్దరహిత విమర్శలను చూస్తుంటే సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమైనా ఆవహించిండా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. చేర్యాల పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులను గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే….

Read More

ఉర్దూ జర్నలిస్టులకు ఘన సత్కారం

  ఉర్దూ జర్నలిస్టుల ఎన్నికల్లో ఐజేయు జయకేతనం. ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకుందాం: అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామ్ రామ్ చందర్, మట్ట దుర్గాప్రసాద్ వరంగల్, నేటిధాత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందరు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్యతతో పరిష్కరించుకుందామని వరంగల్ జిల్లా ఐజేయు అధ్యక్షులు శ్రీరామ్ రామ్ చందర్, కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్ అన్నారు. ఉర్దూ జర్నలిస్టులకు ఐజెయు ఎప్పుడూ అండగా ఉండి సంఘ బలోపేతానికి సహకరిస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్…

Read More

మండలం లొనే అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా ముఠా.!?

ఉమ్మడి మండలంలో అంతర్ రాష్ట్ర మద్యం పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.!? పెద్ద మొత్తంలో అంతర్రాష్ట్ర మద్యం బెల్ట్ నిర్వాహకులను గుర్తింపు.!? మాఫియాను రక్షించే క్రమంలో రంగంలోకి రాజకీయ నాయకులు.? అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా పై ఎక్సైజ్ కమిషనర్ ఇలాంటి చర్యలు తీసుకుంటారు చూడాల్సిందే..! మహాదేవపూర్ -నేటి ధాత్రి; గత పది రోజుల క్రితం మహదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ కు…

Read More

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుంది

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం కమలాపురం గ్రామం లో ఇద్దరు అమ్మాయిలు దంధ్యాల రాణి 15 రమ్య 14 సంవత్సరాలు వీరికి తల్లి తండ్రులు లేరు, వీరు రోజువారీ కూలి పనులుకి వెళ్లి జీవనం గడుపుతున్నారు వీరికి ఉండడానికి సొంత ఇళ్ళు కట్టుకోడానికి బట్టలు కూడా లేవు ఈ విషయం కమలాపురం గ్రామస్థులు మండలంలోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో దాతల సహాకారంతో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వీరికి పడుకోడానికి మంచం,పరుపు,గిన్నెలు,బియ్యం, చద్దరులు సుమారుగా…

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

  -శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న బిజెపి నాయకులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 మొగుళ్లపల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ నేతృత్వంలో బుధవారం బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, స్వీట్లు తినిపించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవ్ గౌడ్ మాట్లాడారు. మండలంలో క్రైమ్…

Read More

‘అమ్మ ఆక్రోశం’ షార్ట్ ఫిలింను ప్రారంభించిన శాసన మండలి డిప్యూటీ చేర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్

హన్మకొండ,జనవరి 17:-పెడదారి పడుతున్న యువతకు కనువిప్పు కల్గించే విధంగా రూపొందించిన ‘అమ్మ ఆక్రోశం’ షార్ట్ ఫిలిం షూటింగ్ మొదట బుదవారం హన్మకొండ నగరంలో ప్రారంభమైంది.హన్మకొండలోని ఆదర్శ లా కాలేజ్ లో కోర్టు సీన్ చిత్రికరించారు.అంతకుముందు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చేర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కెమెరా స్వీచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం యూనిట్ కళాకారులు ఆయా పాత్రలలో లీనమై నటించారు.ఈ షార్ట్ ఫిలిం నకు తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల…

Read More

జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రావుల

వనపర్తి నేటిధాత్రి: కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాదులో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవిలో జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు

Read More

జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డైరీలు స్వీట్స్ పంపిణీ

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం:- జర్నలిస్ట్ ఫోరం ఆఫ్ భద్రాద్రి ప్రెస్ క్లబ్ వారికి ఐ టిసి పి ఎస్ పి డి వారు అందించిన డైరీలు స్వీట్స్ గౌరవ అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వరావు, క్లబ్ అధ్యక్షులు బొడ్డు ఆనందు, లీగల్ అడ్వైసెర్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది మల్లా సత్యనారాయణ వారి చేతులమీదుగా సభ్యులకు అందించారు..అనంతరం, అల్లాడి, బొడ్డు ఆనంద్ మాట్లాడుతూ,ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా ఉండి పేరుక పోయిన సమస్యల పరిస్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు అంకితభావంతో పనిచేయాలనిఅన్నారు..పాత్రికేయుల…

Read More

99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 99 టీవీ క్యాలెండర్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ తో కలిసి ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో 99 టీవీ విలేకరులు పాల్గొన్నారు

Read More

ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ సాజిద్ పాషా

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్, కోశాధికారిగా ఎండీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వరంగల్, నేటిధాత్రి ఉర్దూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ఐక్యతగా ఉండి సాధించుకోవాలని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎ మాజీద్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ములుగురోడ్ లోని ముస్లిం కమిటీ సెంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉర్దూ జర్నలిస్టు సర్వసభ్య…

Read More

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా

మున్సిపాలిటీ కమిషనర్ కి వినతి పత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ హామీ. భూపాలపల్లి నేటిధాత్రి ప్రజాసంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేసి మున్సిపాలిటీ కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపాలిటీ కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, 2023 జనవరి 25న పాత ఎర్ర చెరువు లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ…

Read More

మల్లికార్జున రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూమలను అన్యాయంగా దోచుకుంటున్న కుమ్మరి మల్లేశం పై చర్యలు తీసుకోవాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే బీరన్న చేర్యాల నేటిధాత్రి… పేద ప్రజల భూములను బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొంటున్న మల్లికార్జున రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూమలను అన్యాయంగా దోచుకుంటున్న కుమ్మరి మల్లేశం పై చర్యలు తీసుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న అన్నారు. చేర్యాల ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో ప్లాట్ల క్రయ,విక్రయాల ద్వారా వందల కోట్లు చేతులు మారాయని గత ప్రభుత్వం అండదండలతో…

Read More

నిజమైన లబ్ధిదారులను గుర్తించండి మండల అధ్యక్షులు ప్రవీణ్

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగడపల్లి మండలం పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు తంగళ్ళపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లునిర్మాణానికి నగదు స్కీంకి కింద ప్రభుత్వం నుంచి లబ్ది పొందే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి లిస్టు తయారుచేసి తేదీ జనవరి 24వ తేదీ ఉదయం 11 గంటల లోపు మండల పార్టీ కార్యాలయంలో సమర్పించవలసిందిగా మండల బూత్ కమిటీ అధ్యక్షులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ వారికి తెలియజేశారు ఎలాంటి లోపాలు…

Read More

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కొండి రాజయ్య గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన జీవితాన్ని గ్రామ ప్రజల కోసం అంకితం చేశారు. గతకొన్ని రోజులుగా రాజయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందారు. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన రాజయ్య మరణంతో అతని భార్య దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు గంగాధర మండల…

Read More

కెవైసిఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గొర్రె కాపర్ల సహకార సంఘం కార్యాలయం వద్ద కెవైసిఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమనికి ముఖ్యఅతిథులుగా గ్రామ ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు, గ్రామ ఎంపిటిసి1 ఎడవెల్లి నరేందర్ రెడ్డిలు హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కె.పావని,అఖిలు, ద్వితీయ బహుమతి కె.పూజ, తృతీయ బహుమతి అనూజ, మౌనికలు గెలుచుకున్నారు….

Read More
error: Content is protected !!