
ప్రభుత్వ హైస్కూల్ కు ప్రహరీ గోడ నిర్మించాలి
ప్రభుత్వము నిధులు మంజూరు చేసిన పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్ విద్యార్థులకు రక్షణ కరువు పనులు వెంటనే మొదలు పెట్టాలనీ గ్రామస్తుల వేడుకోలు నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 29 గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ కు దాదాపు 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని వాటి పనులను నేటికీ మొదలు పెట్టకపోవడం ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు. హై స్కూల్ కు ప్రహరీ…