ప్రభుత్వ హైస్కూల్ కు ప్రహరీ గోడ నిర్మించాలి

ప్రభుత్వము నిధులు మంజూరు చేసిన పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్ విద్యార్థులకు రక్షణ కరువు పనులు వెంటనే మొదలు పెట్టాలనీ గ్రామస్తుల వేడుకోలు నిజాంపేట: నేటి ధాత్రి, మార్చి 29 గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ కు దాదాపు 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని వాటి పనులను నేటికీ మొదలు పెట్టకపోవడం ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు. హై స్కూల్ కు ప్రహరీ…

Read More

పరకాల ముస్లింలు చల్లా వెంటే-కో ఆప్షన్ సభ్యులు ముఫీనా హమీద్

పరకాల నేటిధాత్రి(టౌన్) తెలంగాణా రాష్ట్రం ఏర్పడిననాటి నుండి ముస్లిం మైనారిటీల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, వారంతా బిఆర్ఎస్ వెంటే ఉంటారని పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ అన్నారు.గత పాలకులు ముస్లిం మైనారిటీలను ఓటర్లుగా మాత్రమే చూసే వారని, సిఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమనికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడ లేని విదంగా పేద ముస్లిం ఆడ బిడ్డల వివాహానికి…

Read More

కల్లుగీత కార్మికసంఘ మండల కమిటీ ఎన్నిక

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో ఉన్న కల్లుగీత కార్మికుల సొసైటీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కల్లుగీత కార్మికులు సమావేశం అయి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. శాయంపేట మండల కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షునిగా పెరుమాండ్ల చేరాలు గౌడ్ ఎన్నుకోవడం జరిగినది. అధ్యక్షునిగా తడుక కుమారస్వామి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.ఉపాధ్యక్షునిగా బండి రాములు గౌడ్, న్యాతి గోవర్ధన్ గౌడ్,ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీధర్ గౌడ్, సహాయ కార్యదర్శి…

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ నీ అభివృద్ధి చేసి చూపిస్తా

భీఆర్ఎస్ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నవంబర్ 23 :నైటీ ధాత్రి డిఆర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో పాదయాత్ర లో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పలు సమస్యల గురించి విన్నవిస్తూనే, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ది చెందిందన్నారు. ఒకప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని ఆశాభావం…

Read More

నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోగు సుధాకర్ కు ఎస్ సి కార్పొరేషన్ లో అవకాశం కల్పించాలి.

నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గత కొన్ని సంవత్సరాలు అవుతున్న తెలంగాణ ప్రభుత్వం నేతకాని కులాన్ని గుర్తించక పోవడం చాలా సిగ్గు చేటుగా ఉంది .ఎస్ సి కులంలో ఒక మాల ,మాదిగ లే లేరు ,ఎస్ సి కులంలో చాలా కులాలు ఉన్నయీ అందులో నేతకాని సమాజం కూడా ఉంది .తెలంగాణ రాష్ట్రం లో కొన్ని…

Read More

పెండింగ్ చలానా రాయితీ ని సద్వినియోగం చేసుకోండి

గుండాల ఎస్ఐ రాజశేఖర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : చలానా రాయితీ అవకాశం జనవరి పదో తారీకు వరకు మాత్రమే ఉన్న నేపథ్యంలో వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని, గుండాల ఎస్ఐ కిన్నెరా రాజశేఖర్ తెలిపారు.ఇటీవల నకిలీ వేబ్సైటు తో బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని జాగ్రత్త గా చెల్లింపులు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు పెండింగ్ చెల్లింపు విషయంలో ఎటువంటి సందేహం ఎదురైనా గుండాల పోలీస్ వారిని సంప్రదించాలని తెలిపారు.ఆన్‌లైన్‌లో మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు…

Read More

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు.. రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల…

Read More

ఎమ్మెల్యేను కలిసిన నూర్ భాషా సంఘం సభ్యులు

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి నూర్ భాషా సంఘ భవనము కొరకు నిధులు కావాలని కోరారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకి నూర్ భాషా సంఘం ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హైమద్ హుస్సేన్, ఎండి గపూర్, రఫీ, ఇస్మాయిల్, రహీం, హకిం, అజిత్, లతీఫ్, గౌషత్, ఆఫ్రిద్,…

Read More

సోలెంకి రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే పెద్ది నివాళులు

# పాడెమోసిన ఎన్నారై రాజ్ కుమార్.. # దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్వర్యంలో సంతాపం.. నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని రేబల్లే గ్రామంలో గల అరుణోదయ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు సోలెంకి రాజేందర్(38) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.ముందుగా చికిత్స నిమిత్తం అంబులెన్స్ కు సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఇవ్వగా అంబులెన్స్ వచ్చే లోపే ఆయన మృతి చెందాడు.పొదుపు సంఘాల స్వ కృషి ఉద్యమంలో ప్రజలకు సేవలు చేస్తున్న రాజేందర్ అకాల మరణం ఆ…

Read More

గోపా రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట ఆర్ బీ డీఈ గోపా రాష్ట్ర కార్యదర్శి కల్లెపు కిరణ్ గౌడ్ తండ్రి కల్లెపు సమ్మయ్య గౌడ్ అనారోగ్యంతో ఈనెల 10న మరణించారు. కిరణ్ గౌడ్ స్వగృహంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ అధ్వర్యంలో సమ్మయ్య గౌడ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ…

Read More

కొత్త బ్రిడ్జి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు కార్పొరేటర్

ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 15 నాచారం 80 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న పెద్ద నాలాపై కొత్త బ్రిడ్జి నిర్మాణము పనులు పూర్తయిన తర్వాత ఈరోజు శుక్రవారం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి ప్రారంభించారు. కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డులో ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినందున అంబేద్కర్ స్టాచు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు…

Read More

ఢిల్లీలో మోడీ.. భువనగిరిలో ‘బూర’

https://epaper.netidhatri.com/view/257/netidhathri-e-paper-8th-may-2024%09/3 – ఇదే భువనగిరి ప్రజలు కోరుకుంటున్నరు.. – బూర నర్సయ్య గౌడ్​అట్టడువర్గాల గొంతుక – ఉమ్మడి జిల్లాలోనే రికార్డు మెజారిటీతో గెలుస్తా – నవరత్నాలు, భువనగిరికి ఎయిమ్స్​ నా కృషి ఫలితమే – రూ. 9 వేల తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత నర్సయ్యది.. – ‘చామల’కు ఓటేస్తే.. రాజగోపాల్ మంత్రి అవుతుడట! – పేరు చెప్పుకొని ఓట్లడుగలేని దుస్థితి కాంగ్రెస్​అభ్యర్థిది – ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​లో రెడ్లు తప్ప లీడర్లు లేరట! – తండ్రులు…

Read More

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం.

వెల్దండ / నేటి ధాత్రి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బిసనమోని శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందాడు. మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐజాక్, ప్రభాకర్, చంద్రమోహన్ రెడ్డి, జంగయ్య, వెంకటయ్య, నాగయ్య, తిరుపతిరెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోరు

*కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి *కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రావరం ఎంపీటీసీ గాలిపెళ్లి సువర్ణ-స్వామి,రుద్రావరం గౌడ సంఘం అధ్యక్షుడు పార్వతి వేణు ,నాగుల మనోహర్,రుద్రావరం గౌడ సంఘం యువత అధ్యక్షుడు గాలిపెళ్లి బాబు,వంకాయల మహేష్ ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ…

Read More

వేములవాడలో నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేసిన ఎమ్మెల్యే

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర బిజెపి సర్కార్ నిర్వీర్యం చేస్తుందని విమర్శలు -వచ్చే ఎన్నికల్లో బిజెపి సర్కార్ కు ప్రజలే వారి ఓట్లతో తగిన బుద్ధి చెబుతారు -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న…

Read More

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

❇️ నా ప్రాణం ఉన్నంత వరకూ మీతోనే నేను ❇️ నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలదే ❇️ ప్రజలకే నా జీవితం అంకితం మరిపెడ నేటి ధాత్రి. కార్యకర్తలే దిశా నిర్దేశకులు,వారి ఆశీస్సులు ప్రజల దీవెనలతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయంతో చరిత్ర తిరగ రాయబోతున్నామని మాజీ మంత్రి,.డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లోని మరిపెడ మండలం లోని వివిధ గ్రామాలలో ఉమ్మడి తానంచర్ల,బురహాన్ పురం,గుండెపూడి,గిరిపురం,…

Read More

40 రోజుల కోడి..రోగాల పుట్ట!

`40రోజుల కోడీలో నాణ్యతఎంత? దానితో ఆరోగ్యమెంత? `ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి 40 రోజులకే కోతకొస్తోంది. `జనాలకు రోగాలను మోసుకోస్తోంది. `భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. `ఒకప్పుడు బయిలర్‌ కోడి దశ 180 రోజులు. `తర్వాత కొంత కాలానికి 120 రోజులు. `మరింత కాలం గడిచాక 80 రోజులు. `ఇప్పుడు కేవలం 40 రోజులు. `అదెలా సాధ్యం? ప్రాణాలతో చెలగాటం? `గుడ్డు నుంచి కోడి వచ్చే కాలం పోయింది. `గుడ్డే లేని పిల్ల తయారౌతోంది. `భయంకరమైన…

Read More

ఇచ్చిన మాట ప్రకారం మీడియా మిత్రులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే కలెక్టర్

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం నేటి ధాత్రి 28 సెప్టెంబర్ గురువారం గణపురం మండల కేంద్రంలో ఉద్యమ నేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మీడియా మిత్రులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్న తరుణం నైతిక విలువలతో కూడిన సమాజ హితం కోరే మీడియా సంస్థలు సమాజంలో ముందు ఉండాలి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వారధిగా నిలిచే కీలక పాత్ర మీడియా కి ఉందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర…

Read More

ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. వ్యాపార ప్రకటన కోసమేనా

ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోసమా అవసరం లేకున్నా రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. ప్రైవేట్ ఆసుపత్రుల. యాడ్స్ ప్రతి నిత్యం ప్రజలకు తప్పట్లేదు ఇక్కట్లు.. డివైడర్ మలుపు కనబడక యాక్సిడెంట్లు.. పోలీసులను అడిగితే పర్మిషన్ లేదని సమాధానం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ.రోడ్లపైపోస్టింగ్ బాక్సులు. అడ్డదిడ్డంగా పెడుతున్నది ఎవరు.. లక్షల ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎస్పీ. స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రచారం కోసం…

Read More

భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో

భద్రాచలం నేటి ధాత్రి మీలాద్ ఉన్ నబి పండగ సందర్బంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఉన్న రోగులకు పండ్లు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరిమి. శ్రీనివాస రావు, పట్టణ అధ్యక్షులు అలీమ్, సీనియర్ నాయకులు బంధం. శ్రీనివాస్ గౌడ్,తమ్మల. వెంకటేశ్వర్లు,మైనారిటీజిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాన్, ఎండీ హరీఫ్, ఎండి, బాబ్జి, sk. ఉస్మాన్, పాషా షారుద్దీన్, సేవాదళ్ మండలం అధ్యక్షులు శీలం. రామ్మోహన్ రెడ్డి,బసవరాజు, జిల్లా…

Read More
error: Content is protected !!