ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన పింగళి నరేష్ రెడ్డి

ప్రతిభకు పట్టం..! మల్కాజిగిరి ఏసిపి గా విధులు… నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)ముక్కుసూటితనం ఆయన నైజం.. నేరస్తులకు ఆయన పేరే సింహ స్వప్నం.. దగ్గర ఉండి మరీ మిస్టరీలను ఛేదించడం.. సిబ్బందిని క్రమశిక్షణ బాటలో నడిపించడం.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చే సామాన్యులకు స్వాంతన అవ్వడం… ఇవన్నీ కలిసాయంటే ఆయనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.. పింగళి నరేష్ రెడ్డి. ఎక్కడ పనిచేసినా తన పనితీరుతో అటు పోలీస్ శాఖలోనూ.. ఇటు సామాన్య ప్రజల గుండెల్లోనూ సుస్థిర…

Read More

గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ అందజేత

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ‌వెలిచాల గ్రామంలో ఎవరైనా చనిపోతే, శవాన్ని పెట్టుకోడానికి బాడీ ఫ్రీజర్ అందుబాటులో లేక కరీంనగర్ జిల్లా కేంద్రంనుండి కిరాయి తెచ్చుకోవడాన్ని గమనించిన గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎవరైనా చనిపోతే వారి భౌతిక కాయాన్ని బాక్స్ లో పెట్టుకోవడనికి బాడీప్రీజరును తమ సొంత ఖర్చుతో గ్రామ ప్రజలకు సమకూర్చడం జరిగింది….

Read More

నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ రమాదేవి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా సమకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రమాదేవి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రమౌళి చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటిధాత్రి ” దినపత్రిక నిజాలను…

Read More

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి : హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించట్లు ఎమ్మెల్యే తెలిపారు.నర్సంపేట అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని త్వరలో నేరవేరనున్నదని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు.

Read More

జీవో నెం.55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి

# రాష్ట్ర కార్యదర్శిపై దురుసుగా ప్రవర్తించిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలి # ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ నర్సంపేట,నేటిధాత్రి : జీవో నెం.55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు…

Read More

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే- మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్క ఈరోజు దర్శించుకు న్నారు. కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఆయలం వెలుపల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు…

Read More

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా మంత్రి సీతక్క దక్షిణ కాశీక ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చారు. రాజన్న ఆలాయానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి…

Read More

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు సీజ్

మంగపేట:నేటిధాత్రి ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు బుధవారం కమలాపురం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వైపు అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేయగా దాంట్లో అనుమతికి మించి ఇసుక రవాణా చేస్తున్నందున ఇట్టి రెండు లారీలపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

Read More

సిఎం అధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం

– రాజన్న ఆలయ అభివృద్ధి లో మేమంతా భాగస్వామ్యం అవుతాం – పెద్ద ఎత్తున భక్తులు వచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. – ప్రతి పైసా ప్రజా సంక్షేమ కోసమే వెచ్చిస్తున్నాం :రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) -ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల…

Read More

ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నుండి నార్లపూర్ వరకు వెళ్లే రోడ్డు మార్గంలో నూతన రోడ్డు మార్గం గురించి మరమ్మత్తులు చేపట్టి చాలా రోజులు గడుస్తున్నా మల్లక్కపేట హనుమాన్ దేవాలయం సమీపంలో మరియు గ్రామ బస్టాండ్ వద్ద మరమ్మత్తులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు,కాంట్రాక్టర్ జరుగుతున్న స్థలంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు.నిరంతరం వాహనాలు తిరిగే వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో రాత్రి సమయంలో వచ్చి వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది.ఈ…

Read More

చలో హైదరాబాద్ కార్యకమానికి బయలుదేరిన పరకాల కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర పీసీసీ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ అద్యక్షుల సమావేశానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరుకానున్నారు.పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పరకాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల నుంచి మూడు ఆర్టీసీ బస్సుల్లో…

Read More

ఓటును నోటుకు మందుకు మాంసానికి అమ్ముకోవద్దు

కత్తుల భాస్కర్ రెడ్డి నేటిధాత్రి చేర్యాల.. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటును మాంసానికి, మద్యానికి, నోటుకు అమ్ముకోవద్దని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కుల మత వర్గ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలు కలిగిన ఓటు హక్కు ప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధమని కత్తుల భాస్కర్ రెడ్డి…

Read More

అద్దంకి అడ్డంకి ఎవరికి?

https://epaper.netidhatri.com/   పొమ్మనలేక పొగ! హైదరబాద్‌,నేటిధాత్రి:   కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకవు అంటే ఇదే..అందరికీ విషయం తెలుసు. ఇచ్చుకునేవారికి తెలుసు. పుచ్చుకునేవారికి తెలుసు. వివరాలందరికీ తెలుసు. అయినా నిశ్శబద్ధం…కొన్ని సార్లు సమాదానాలు లేకపోవడమే మంచిది. సమయం సందర్భం అనేవి ఎప్పుడూ రాజకీయాలలో బడుగులకేనా? అన్న ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉత్పన్నమౌతూనే వుంటుంది. సమాధానం చెప్పడం దాట వేడయం జరగుతూనే వుంటుంది. ఇంతకీ అద్దంకి దయాకర్‌ విషయంలో మళ్లీ అన్యాయం ఎందుకు జరిగింది. ఒక నాయకుడు…

Read More

ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఫల్గుగుట్టతండా గ్రామ పంచాయతీలోని సీత్యనాయక్ తండాలో చాంధీ(50) అనారోగ్యంతో మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘునందన్, సర్పంచ్ కవిత, రాంగోపాల్,…

Read More

అడిగితే..చెప్పుతో కొడతారా?

https://epaper.netidhatri.com/ `మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా? `పాలకులకు సంయమనం ముఖ్యం. `అధికారంలో వున్నవారికి ఓపిక అవసరం. `ప్రతిపక్షాల విధే ప్రశ్నించడం. `సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం. `ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక. `పాలకులను నిలదీయడమే దాని బాధ్యత. హైదరబాద్‌,నేటిధాత్రి: నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందంటారు. ఏది జారినా ఫరవా లేదు కాని, నోరు జారకూడదని పెద్దలు ఏనాడు చెప్పారు. మాట పొదుపు మనిషికి గొప్ప కీర్తిని అందిస్తుంది. అందమైన మాట ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకు…

Read More

సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హన్మకొండ:నేటిధాత్రి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తో కలిసి హన్మకొండ, కంచరకుంటలో 65 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిసి రోడ్డు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని, డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 7వ…

Read More

వెల్గటూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన – కొప్పుల

దొరిశెట్టి వెంకటయ్య మాకు ఒక స్పూర్తి – కొప్పుల ఈశ్వర్!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి వెల్గటూర్ మండలం వెల్గటూర్ రాజక్కపల్లి గ్రామాల పరిధిలోని దొరిశెట్టి వెంకటయ్య సతీమణి క్రీ”శే” శంకరమ్మ మరియు కుమారుడు సతీష్ జ్ఞాపకార్థం నిర్వహించిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొదటి రోజు మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా కొప్పుల…

Read More

ప్రభుత్వపాఠశాలలకు బ్యాండ్ మేళాలు వితరణ

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బుధవారం దాత బ్యాండ్ మేళాలు వితరణ చేశారు. ఎన్గల్ గ్రామానికి చెందిన పసుల ప్రణయ్ తండ్రి కీర్తిశేషులు రామస్వామి జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండు బ్యాండులు కొనిచ్చి అందించారు. జరగనున్న గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు విద్యార్థిని విద్యార్థులకు బ్యాండ్ మేళాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలకు బ్యాండ్ మేళాలు అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Read More

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నేటిధాత్రి పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ నీ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేటిధాత్రి పత్రిక నీ ప్రశంసించారు, నేటిధాత్రి పత్రిక కి మంచి గుర్తింపు ఉందని చాలా వరకు ప్రజల సమస్యల మీద వార్తలు రాస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా నేటిధాత్రి పత్రిక బృందం పోరాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంలో…

Read More

ఘనంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు

పలు సేవా కార్యక్రమాలతో పాటు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన యువసేన సభ్యులు వరంగల్ తూర్పు 24 జనవరి తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను వరంగల్ తూర్పు టిఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మేదన్ జంక్షన్ లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణి…

Read More
error: Content is protected !!