గ్రామ గ్రామాన ఎగిరిన మువ్వన్నెల జెండాలు

ఉదారత చాటుకున్న వీర్ల రామడుగు, నేటిధాత్రి: 75 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపిడిఓ కార్యాలయాల్లో, మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలలలో గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఈసందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు వివరించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామడుగు…

Read More

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి

ఇరిగేషన్ అధికారులతో కలిసి కాలువను పరిశీలించిన ప్రభుత్వ విప్ గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని కాకతీయ డి64 కెనాల్ నీ శుక్రవారం రోజున ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో ధర్మపురి తలాపున గోదావరి ఉన్న ఇక్కడి రైతాంగానికి సాగు నీరు అందని పరిస్థితి ఉండేదని,కెనాల్స్ ద్వారా ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీరు అందించే…

Read More

గణతంత్ర దినోత్సవ వేడుకలో బహుమతులు అందజేసిన యువ నాయకుడు

జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్, రబ్బర్, చాక్ మార్,స్కేల్ యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్ బహుమతిగా పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని పదవ తరగతి వార్షిక పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్కూల్…

Read More

ఉత్తమ ఉద్యోగి అవార్డ్ అందుకున్న స్వాతి

నేటిధాత్రి, హన్మకొండ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, హనుమకొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రదానం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యూ విభాగంలో, సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని చింత స్వాతి, రెవెన్యూ డివిజన్లో ఉత్తమ ఉద్యోగినిగా ఎంపికైన సందర్భంగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. గణతంత్ర…

Read More

పరకాల డిపోలో కొత్త బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడుపడంతో పట్టణంలో సందడి వాతావరణం పరకాల నేటిధాత్రి పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా 7 ఎక్స్ప్రెస్ బస్సులను శుక్రవారం రోజున పట్టణంలోని బస్ డిపోలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్ డిపో నుండి బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే పట్టణంలో సందడి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారంలోకి రాగానే…

Read More

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

వేములవాడ నేటి ధాత్రి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. కళ్యాణ్ కుమార్ జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధి గా పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ మరియు విశిష్ట అతిథులు గా రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాఠశాల డైరెక్టర్స్ అయిన ఇప్పపుల వినోద్ మరియు కుమ్మరి శంకర్ హాజరు అయినారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ…

Read More

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా) నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రంలోని 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తిరుమల్ రావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ ,పోలీస్ స్టేషన్లో ఎస్సై వంశీకృష్ణ, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి , గ్రామపంచాయతీలో సర్పంచ్ నీల కుమారస్వామి, మోడల్ స్కూల్ ఘనుక్లలో ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాక ఆవిష్కరించారు. అలాగే వీణవంక గ్రామంలో కురుమవాడలో నీల…

Read More

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు సాగు నీరు అందని పరిస్థితి

ప్రభుత్వ విప్ అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజక వర్గం గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని కాకతీయ డి64 కెనాల్ నీ శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు,అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గత ప్రభుత్వ హాయంలో ధర్మపురి తలాపున గోదావరి ఉన్న ఇక్కడి రైతాంగానికి సాగు నీరు అందని పరిస్థితి ఉండేదని,కెనాల్స్ ద్వారా ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీరు అందించే సౌకర్యం…

Read More

జాతీయ జెండాకు అవమానం పరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కాంగ్రెస్, BRS పార్టీ నాయకుల మధ్య ఘర్షణ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ లో గత BRS ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ లో జాతీయ జెండాను కమిటీ నిర్వాహకులు ఎగురవేస్తుండగా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండా గద్దె పైకి ఎక్కి జెండాను పీకేసిన కాంగ్రెస్ పార్టీ…

Read More

డిఎంజెఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ఘనతంత్ర దినోత్సవం

జెండావిష్కరించిన ఏసీపీ కిషోర్ కుమార్ పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ల ఫోరం ఆధ్వర్యంలో 75వ ఘనతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిదిగా పరకాల ఏసీపి కిషోర్ కుమార్ హాజరై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చంద్ర మొగిలి,అధ్యక్షులు గూడేల్లి నాగేంద్ర,ఉపధ్యక్షులు ఏకు రవికుమార్,కార్యదర్శి తుడుం క్రాంతికుమార్,కోశాధికారి ములకనూరి సందీప్,కమిటీ సభ్యులు,డిజిటల్ మీడియా పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు

Read More

గణతంత్ర దినోత్సవం లో అందరి చూపు బాలుడు వైపే

నెక్కొండ, నేటి ధాత్రి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెక్కొండ మండలంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో నెక్కొండ మండల కేంద్రానికి చెందిన సింగం ప్రశాంత్ కుమార్ ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిధులు చిన్నారితో ఫోటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read More

బెదిరిస్తే భయపడం..

-చోట నయీమ్ గా తీన్మార్ మల్లన్న -కాళేశ్వరం పై అబద్దాల ప్రచారం -బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారు.. -కాంగ్రెస్, బీజేపీ‌ మిలాఖత్ అని అర్థం అవుతోంది. -గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ : నా మీద కక్ష సాధించాలని ప్రతి రోజు ఏదోక కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసి కేసులు పెట్టినా నేను భయపడే ప్రసక్తే లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి…

Read More

లైట్ వెహికిల్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘంనంగా జెండావిష్కరణ

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శ్రీకుంకుమేశ్వర ట్రావెల్స్ లైట్ వెహికిల్స్ ఆధ్వర్యంలో 75వ ఘనతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యూనియన్ అధ్యక్షులు బదర్ భాయ్ జెండా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్ జూపాక,క్యాషియర్ ఎండి.కాదర్,జనరల్ సెక్రటరీ బండారి రాజు,సలహాదారులు సునీల్,ప్రతాప్,రమేష్,మోరె వెంకటేష్,విష్ణు,కొప్పుల రాజు, బొచ్చు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Read More

కాలనీల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్.. రామకృష్ణాపూర్,జనవరి 26, నేటిధాత్రి: మార్నింగ్ వాక్ లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి, సాయి కుటీర్, రామకృష్ణాపూర్ , బి జోన్ ప్రాంతాలలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఆకస్మికంగా పర్యటించారు.కాలనీలలో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు.డ్రైనేజీలను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.క్యాతనపల్లి ఆర్ఓబి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి,భూ నిర్వాసితులకు రెండు మూడు రోజుల్లో పరిహారం క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు….

Read More

హమాలీలకు నూతన వస్త్రాల పంపిణీ

నెక్కొండ,నేటిధాత్రి: గణతంత్ర దినోత్సవంను పురుస్కరినించుకుని వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్ మార్కెట్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన 63 మంది హమాలీలకు నూతన( డ్రెస్ కోడ్ )వస్త్రాలు పంపిణీ చేశారు. ఒక్క అడ్రస్ రెండు వేల రూపాయలు విలువ చేస్తుందని మొత్తం లక్ష 26 వేల రూపాయలు ఉంటుందని, మార్కెట్ అభివృద్ధికి ఖరీదు దారు లే కాకుండా మార్కెట్ ను అలాగే ఖరీదు దారులు అభివృద్ధి చేందడంలో కీలకపాత్ర…

Read More

ఉత్తమ అవార్డుకు ఎంపికైన హంస నరేందర్

నెక్కొండ, నేటి ధాత్రి:వరంగల్ జిల్లా నెక్కొండ మండల తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హంస నరేందర్ కు గణతంత్ర దినోత్సవం అని పురస్కరించుకొని ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఉత్తమ అధికారిగా అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హంస నరేందర్ అందుకున్నారు .ఈ సందర్భంగా తాసిల్దార్ వేముల రాజకుమార్, డిప్యూటీ తహసిల్దార్ పాలకొండ రవి, పలు ఊరు ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని వర్గాల ప్రజలు…

Read More

ఆర్.ఎం.పి పి.ఎం.పి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

నస్పూర్, మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా తెలంగాణ ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమము మంచిర్యాలలో నిర్వహించడం జరిగినది .జిల్లా కమిటీ సభ్యులు మరియు మంచిర్యాల టౌన్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

Read More

స్వేరోస్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ

జెండావిష్కరణ చేసిన అమ్మఒడి సుభద్ర పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల,కన్వీనర్ బల్గూరి దుర్గన్న,రాష్ట్ర కన్వీనర్ సదన్న,కో కన్వీనర్ పుల్ల కిషన్, రాష్ట్ర అధ్యక్షులు వీరన్న ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మహనీయులకు నివాళులర్పిస్తూ స్వేరో నెట్వర్క్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమ్మఒడి సుభద్ర శ్యామల జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులు ఎకు రవికుమార్,ఒంటేరు కుమార్, వేణుగోపాల్,చరణ్,గోవింద శ్రీనివాస్,సదయ్య,ఎల్తూరి…

Read More

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నజడ్చర్ల ఎమ్మెల్యే.

మహబూబ్ నగర్ జిల్లా నేటి ధాత్రి. 75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజు జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను చైతన్యం పరచడంలో ముందుంటున్న నేటి ధాత్రి దినపత్రికను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకుల చే పత్రికను ఆవిష్కరించారు.

Read More

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్,జనవరి 26, నేటిధాత్రి: 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలో ఘనంగా జరిగాయి. పురపాలక సంఘ కార్యాలయంలో కమీషనర్ వెంకట నారాయణ, రామకృష్ణా పూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజశేఖర్, క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు గట్టయ్య లు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే భారత స్వతంత్ర్యమని, వారు చూపిన మార్గంలో మనమందరం నడవాలని…

Read More
error: Content is protected !!