Ganapuram

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ గణపురం నేటి ధాత్రి :   గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను…

Read More

గుంతలు ప్రమాదాలకు నిలయాలు

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా గుంతలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారి రోడ్డు ప్రమాదాల కారణమవుతున్నాయి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి , ఏదైనా పని రిత్యా పనులు ప్రారంభించినప్పుడుప్రమాద సూచికలు చేయాల్సిన అధికారులు చేయకపోవడంతో ఎంతమంది రాత్రులు ప్రయాణం చేసేవారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, ఇటీవల కొంతమంది గుంతల్లో పడి ప్రమాదానికి ఎప్పుడైనా సంఘటన కూడా జరిగినాయి పై అధికారులు స్పందించి ఇలాంటి నష్టం జరుగుతుంది గుంతలు…

Read More

ఈ నెల 13 న ముదిరాజ్ అభినందన సభ

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో నిర్వహించే ముదిరాజ్ అభినందన సన్మాన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవుకు హాజరై విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మాలు పిలుపునిచ్చారు.పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కుల…

Read More

రైతులకు నీళ్లిస్తమని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌

మార్పు అంటే పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా మూడు నెలల్లో 138మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు ఎండిన పంటలకు నష్టపరిహరం చెల్లించి ఆదుకోవాలే బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో కరెంటు..సాగునీటి కష్టాల్లేవు మాజీ మంత్రి..ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌ సర్కార్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం ముత్తారం మండలం సీతంపల్లి, రామకృష్టాపూర్‌ గ్రామాల్లో ఎండిన పంటలను…

Read More

నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఇల్లందు నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా. ఈరోజు ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు తాసిల్దార్ కార్యాలయం నందు, బిఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాష టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్తో, కలిసి నామినేషన్ దాఖలు చేసిన ఇల్లందు నియోజకవర్గ బి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్

Read More

ఓటు హక్కు పై అవగాహనా సదస్సు..

# ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో నిర్వహణ నర్సంపేట,నేటిధాత్రి : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో కళాశాల జాతీయ సేవ పథకం యూనిట్ల మరియు పొలిటికల్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన ఓటు హక్కు పై అవగాహనా సదస్సు నిర్వహహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా డాక్టర్ డి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ హాజరు అయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్…

Read More

ఎండపల్లి తహశీల్దార్ గా భాద్యతలు స్వీకరించిన రవికాంత్

ఎండపల్లి, నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో మండల తహశీల్దార్ గా సోమవారం రవికాంత్ భాద్యతలు స్వీకరించారు,ఈ కార్యక్రమంలో , నాయబ్ తహశీల్దార్ అనిల్ కుమార్ గారు,రెవెన్యు పరిశీలకులు వంగల కరుణాకర్,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Read More

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి – సుందరయ్య నగర్ అర్బన్ పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల(నేటి ధాత్రి): ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణ పై…

Read More

ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం పదిమంది భవాని మాల భక్తులు మాలలు ధరించి, పురోహితులచే అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భవాని మాలధారణ భక్తులు ఆకుల రాజేందర్,…

Read More

జర్నలిస్ట్ బండి రవిని పరామర్షించిన నాయకులు

నేటిధాత్రి, దేశాయిపేట గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతానికి చెందిన సీనియర్ రిపోర్టర్ (టీవి5) బండి రవి తండ్రి బండి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, గురువారం 14వ డివిజన్ కు చెందిన ఎన్టీఆర్ నగర్, ఎస్ ఆర్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు బండి రవితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బండి రవిని పరామర్శించిన వారిలో వివిధ పార్టీల నాయకులు ముడుసు నరసింహ,…

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నగర సంకీర్తన

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి మంగళ శాసనములతో సమతా కొం బ్ 24 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ భీష్మ ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ 33 వార్డు కౌన్సిలర్ ఉoగుళం అలేఖ్య…

Read More
Childhood Education

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు.

ముందస్తు బడిబాట అవగాహన సదస్సు జైపూర్ నేటి ధాత్రి: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను జాగ్రత్తపరిచి,వారిలో చైతన్యం తీసుకువస్తూ,కుందారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో శుక్రవారం స్థానిక గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న చోట ప్రభుత్వ పాఠశాల ప్రయోజనాల పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ…

Read More

కే టి పి పి లో శ్రీనివాస వర్తక సంఘం ఎన్నికల్లో కిరణ్ ఘనవిజయం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పుట్టపాక కిరణ్ తనతో పోటీపడ్డ వ్యక్తిపై(డిష్)29 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు సాధించిన సందర్భంగా వారి సంఘ సభ్యులకు బాణసంచ కాలుస్తూ కుంకుమ కలర్ తో కిరణ్ ముంచేత్తారు ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది ప్రత్యర్థిఅభ్యర్థి…

Read More

కలవని చేతులు!?

` ఆ చేతులు కలిసినా దూరమే! కలవకపోయినా భారమే!! `అయినా మారరు? పార్టీ అధికారంలోకి రాదు? `అధికారంలోకి తేవాలన్న సోయి ఎవరికీ లేదు? ` పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వారికే లేదు? `చిత్తశుద్ధి ఎవరిలో లేదు? `పగటి కలలకు మాత్రం కొదువలేదు? `అందరూ సిఎం లే? పని మంతుడు ఒక్కడూ లే!? `ఇలాగే కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఎంటర్టైన్‌ చేయండి? `దళిత ముఖ్యమంత్రి పేరుతో కొత్త పంచాయతి. `ఉట్టికెగరలేని నేతలు కాచుతున్న నెయ్యి? `నిజంగా దళితుడిని సిఎం…

Read More

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

నర్సంపేట,నేటిధాత్రి : చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ,తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు సీపీఎం పార్టీ నర్సంపేట కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ ఆనాడు దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకొని…

Read More

ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మహబూబాబాద్,నేటిదాత్రి: నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్యనాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Read More
Congress party.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి.. ◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ….. ◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని…… జహీరాబాద్ నేటి ధాత్రి:           ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని…

Read More
BRS party

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో.!

కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన నాయకులు మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ సర్పంచ్ ఉప, సర్పంచ్ కక్కిరాల పల్లిలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- ఐయినవోలు మండలం కక్కిరాల పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కంచర్ల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాష్ మంగళవారం మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి. ఆర్. ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ…

Read More

పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల పర్యటనలో భాగంగా యాన్మన్ గండ్ల గ్రామంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ యం . శ్రీనివాస్ రెడ్డి తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి . గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాని ప్రారంభించారు. అలాగే గ్రామంలో నిర్మించబోయే మహిళ సమాఖ్య భవనం, చాకలి ఐలమ్మ భవనాని కి భూమి పూజలు నిర్వహించారు. యన్మన్ గండ్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన…

Read More

మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి స్వర్గీయ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నివాళులర్పించారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారని అన్నారు. పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ…

Read More
error: Content is protected !!