మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో విస్తృతంగా కార్నర్ చర్చలు
మంథని ఏమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మావో చంద్రన్న మల్హర్ .నేటిదాత్రి. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి బంధారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న కార్నర్ సమావేశాలు నిర్వహించి చర్చ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమావేశాల్లో తాను మంథని నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామలపై కలత చెంది, మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు .ఓటర్లకు మద్యం డబ్బు మాంసం విందులతో గాలం వేయడానికి నాయకులు…