మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో విస్తృతంగా కార్నర్ చర్చలు

మంథని ఏమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మావో చంద్రన్న మల్హర్ .నేటిదాత్రి. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి బంధారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న కార్నర్ సమావేశాలు నిర్వహించి చర్చ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమావేశాల్లో తాను మంథని నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామలపై కలత చెంది, మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు .ఓటర్లకు మద్యం డబ్బు మాంసం విందులతో గాలం వేయడానికి నాయకులు…

Read More

మానవ మనుగడకు వృక్షాలే ఆధారం

మిల్స్ కాలని సీ.ఐ మల్లయ్య నేటిధాత్రి, వరంగల్ మానవ మనుగడకు వృక్షాలే ఆధారమని మిల్స్ కాలని సీఐ మల్లయ్య అన్నారు. ఖిలా వరంగల్ మండలం తూర్పు కోటలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, ఇందిరా వనప్రభ కార్యక్రమంలో భాగంగా కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్య నియంత్రణ వన సంపదతోనే సాధ్యమని వెల్లడించారు. స్వచ్ఛమైన వాయువునిచ్చి ఆక్సిజన్ అందించే చెట్లను కాపాడుకోవాలని అన్నారు. వాతావరణం సమతుల్యత సాధించాలంటే విరివిగా మొక్కలు…

Read More

ఆరోగ్యంపై అశ్రద్ధ వహించదు

ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ మందమర్రి, నేటిధాత్రి:- ప్రజలందరూ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించద్దని, ఎలాంటి జ్వర లక్షణాలు ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బందిని కలిసి, వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. పట్టణంలోని మారుతి నగర్ లో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ క్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు….

Read More

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

  శంకరపట్నం నేటిధాత్రి :మండల కేంద్రంలో,తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయల దుకాణమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడంచాలా సంతోషం అని,వారిని ప్రశంసిస్తూ,హర్షం వ్యక్తం చేసి, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటర్నేషనల్ పోటీలలో బంగారు పధకం సాధించిన వంశీని, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన ఎంపీ పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్. భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకం సాధించడం జరిగింది.వచ్చే నెల నాలుగవ తేదీ నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్…

Read More

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని 2వ వార్డుకు చెందిన ముత్తినేని శ్రీనివాస్,18 వ వార్డుకు చెందిన కొండ్ర సదానందంలు మంగళవారం మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు…

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

లక్షెటిపేట్ (మంచిర్యాల)నేటిధాత్రి; మండలంలోని జేండావేంకటపూర్ గ్రామంలో బుధవారం రోజున ఏం జి ఎన్ ఆర్ ఈజియస్ నుండి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంజూరు చేయించిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ఐదు లక్షల ఇరువై అయిదు వేలతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం యంపి పి అన్నం మంగ-చిన్నాన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పంచాయతీ రాజ్ ఏఈ విక్రమ్ రెడ్డి,గ్రామ కార్యదర్శి పి.నరేందర్, గ్రామ అధ్యక్షుడు చిన్నయ్య, వేల్తపు…

Read More

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన సదస్సును బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్లే పాలకులని, ఓటు హక్కు మనందరి జన్మ హక్కు,దేశ భవిష్యత్ బాగుండాలంటే నిజాయితీగా ఓటు వేయాలని అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులను వినియోగించుకోవడం చాలా ముఖ్యమని…

Read More

ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రావడం జరిగింది.  ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని…

Read More

బడుగులను తొక్కేయడమే రెడ్డి రాజకీయమా?

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయం` గౌడ్‌లకు రాజకీయ సంకటం! `కోమటి రెడ్డి సోదరులు ఎంచుకున్న మార్గం అదేనా? `బడుగులను ఎదకుండా చేయడమే బ్రాండ్‌ ఇమేజా? `పేదలకు అన్నం పెట్టినట్లు చెప్పి, నాయకులకు సున్నం పెట్టడం ఏం నీతి? `ఎదురుగా ఎంత మంది రెడ్డి నేతలున్నా సరే…బడుగులు లీడర్లు కావొద్దా? `నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది గౌడ నేతలకు భవిష్యత్తు లేకుండా చేశారో గుర్తుందా? `ఒక్కసారి రెడ్డి నాయకుడైతే మర్రి చెట్టు లా పాతుకుపోవాల్సిందేనా? `వాళ్ల కింద బడుగులు…

Read More

డి డబ్ల్యు ఓ ను కలిసిన సిద్దిపేట్ జిల్లా టీఎన్జీవో యూనియన్ అంగన్వాడీలు

చేర్యాల నేటిధాత్రి.. సిద్దిపేట జిల్లా నూతనంగా ఎన్నికైన మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డి డబ్ల్యు ఓ గా అదనపు బాధ్యతలు చేపట్టిన శారదా ని ఈరోజు జిల్లా కార్యాలయం లో సిద్దిపేట జిల్లా టిఎన్జీవో యూనియన్ అంగన్వాడీ టీచర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించడం అయినది… ఇందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న సమస్యలు వారికి తెలపడం అయినది. దానికి వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి…

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం తునికాకు వ్యాపారులు,కాంట్రాక్టర్లతో సమావేశమైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాచలం నేటి ధాత్రి తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన తునికాకు వ్యాపారులు మరియు కాంట్రాక్టర్లతో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎస్పీ నిషేధిత సిపిఐ మావోయిస్టుల వలన తునికాకు వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తునికాకు సేకరణపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని వారికి సూచించారు.ఏజెన్సీ…

Read More

పదే పదే చెప్పినా వినకపోతిరి…పక్కన పెట్టేదాకా తెచ్చుకుంటిరి?

నలభై మందికి పైగా టిక్కెట్టు కట్‌? గత ఏడాది నుంచే హెచ్చరిస్తున్న నేటిధాత్రి…!   పార్టీమీద సానుభూతి వున్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత? పధకాల మీద నమ్మకం…ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావం? ప్రతి ఇంటికీ ఏదో ఒక పధకం… ఎమ్మెల్యేల తీరుపై నిర్వేదం…? చెప్పంగ విననోడిని చెడంగ చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. అసలు తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంటే ప్రజల్లో ఒకరకంగా చెప్పాలంటే ఆరాధన భావం వుండేది….

Read More

నూతన తహసిల్దార్ ఘన సన్మానం చేసిన మీసేవ నిర్వాహకులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన మండల రెవెన్యూ అధికారి నరేష్ మండలంలో గల మీ సేవ నిర్వాహకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజలకు సేవ చేయాలనే మార్గంలో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు అని, ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సేవలు గురించి ఏమైన డౌట్స్ ఉంటే తనను కలిసి వివరాలను తెలుసుకోవలసిందిగా సూచించారు, అలాగే మండలములో ఆధార్ పర్మినెంట్…

Read More

బెంగళూర్ అయ్యంగార్ ‘ బేకరిని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు – పాతర్ల నాగరాజ్.

చెన్నూర్ ,నేతిధాత్రి:: చెన్నూర్ పట్టణ కేంద్రం లోని గాంధీ చౌక్ నందు బెంగళూర్ య్యంగార్ బెకరి ఓనర్స్ చందు,అశోక్ గార్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతర్ల నాగరాజ్ రెబ్బెన్ కట్ చేసి బెకరిని ప్రారంభించారు.బేకరి ఓనర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ బేకరి మంచి లాభాలను తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నురి రాజేష్,కరీం, సుందర్,భీమ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

తెలంగాణ ఉద్యమకారులకు ఆసరా ఎప్పుడు

కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తుందా రామయంపేట (మెదక్) నేటి ధాత్రి  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు ఉపాధి ఇవ్వాలి ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలకు చెరసాలలకు బలైన వారిని గుర్తించాలి ఆధారాలతో పోలీస్ రికార్డులలో ఉన్నవారికి తప్పనిసరిగా హాజరై ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అమరవీరుల త్యాగాలు యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు యువకుల ప్రభుత్వ ఉద్యోగుల బలిదానాలు తెలంగాణ రావడానికి నిదర్శనాలు కేసీఆర్ మాయ నాటకాలతో అధికారం చేపట్టి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని…

Read More

టేకుమట్ల గ్రామంలో తనిఖీలు నిర్వహించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో మంగళవారం రోజు తనిఖీలు నిర్వహించారు. టేకుమట్ల గ్రామపంచాయతీలో ముందుగా మొక్కలను పెంచే నర్సరీని సందర్శించి నీటి సదుపాయం గురించి మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ స్కీమ్ క్రింద మంజూరైన సిసి రోడ్ల పనులను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. పైప్ లైన్ లీకేజీ జరుగుతుందని గ్రామస్తులు సూచించగా ఆ స్థలాన్ని…

Read More

యాజమాన్యం కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపు, సింగరేణి వ్యాప్తంగా పండుగ వేడుకలు తదితర వంటి వాటిపై కార్మికుల్లో గందరగోళం నెలకొందని, అవి పట్టా పంచలు అయ్యేలా యాజమాన్యం కార్మికులు వాస్తవాలు తెలియజేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, లాభాలవాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపులు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ సింగరేణి యాజమాన్యానికి జారీ చేసిన ఉత్తర్వుల పత్రులను…

Read More

వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నిక

-వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా బింగి మహేష్ ఎన్నికయ్యారు. వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ పదవి భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మార్చి 7న గురువారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు అదనపు కలెక్టర్ పూజరి గౌతమి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించారు. వేములవాడ మున్సిపాలిటీలోని 28 వార్డు సభ్యులు,…

Read More