వైద్యమా…దోపిడీ పైత్యమా!

https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09/2 వైద్యం… పేదల సొమ్ము హారతి కర్పూరం! `‘‘ప్రజల రక్తం’’…ఆసుపత్రులకు నైవేద్యం `వైద్యమంటే హైదరాబాదేనా! `సర్వరోగ నివారిణి హైదరాబాద్‌లోనేనా! `జిల్లాలనుంచి నిత్యం ఎన్ని వందల మంది అత్యవసర చికిత్స కోసం వస్తున్నారో తెలుసా? `నిత్యం వైద్యం పేరుతో ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో అర్థమౌతుందా! `అన్నింటికీ హైదరాబాదేనా! `జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏం చేస్తున్నట్లు? `ఉమ్మడి జిల్లాల్లో వున్న వందల ఆసుపత్రుల్లో ఏం వైద్యం చేస్తున్నట్లు? `జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఎందుకు పెట్టినట్లు! `వరంగల్‌ లాంటి నగరాలలో…

Read More

బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దు

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ…

Read More

మెట్ట ప్రాంతమైన కోనరావుపేట మండలానికి ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందిస్తున్న ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే

*సీఎం కేసీఆర్ నాయకత్వంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం *ప్రజల భవిష్యత్ బంగారంగా ఉండాలన్నా *బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో, మల్కపేట రిజర్వాయర్ తో మెట్ట ప్రాంతమైన కోనరావుపేట మండలానికి త్రాగునీరు, సాగునీరు అందించిన ఘనత బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వానిదని వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ…

Read More

దంచి కొడుతున్న ఎండలు

నిప్పుల కుంపటిలా మారుతున్న వాతావరణం ఈ రోగులకి పొంచి ఉన్న ప్రమాదం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి ఎండ తీవ్రత పెరగడంతో రహదారులు, పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు జనసంచారం లేక బోసిపోయింది. తీవ్రమైన వేడి గాలులు పెరిగిన ఉష్ణోగ్రతలు ఎక్కువగా మానవ శరీరానికి హాని చేస్తుంది. బిపి మధుమేహం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి వేడిని తట్టుకునే…

Read More

మెగాజాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకొండి

-వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా  నేటిధాత్రి, వరంగల్ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిరుద్యోగ యువత జాబ్‌మెళాను సద్వినియోగం పర్చుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ యువతకు పిలుపునిచ్చారు. వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో టి.యం.ఐ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ వారి సహకారంతో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 16వ తారీఖు శనివారం రోజున స్థానిక హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఉదయం పది…

Read More

సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం:ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి) బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధితులకు సత్వర న్యాయం చేయడానికే ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల…

Read More

చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సహాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలు పాలై హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ పత్రిక విలేకరి మామిడి మాడ తిరుపతయ్య ను బిజెపి రాష్ట్ర కోశాధికారి, బండారి శాంత కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరుపతయ్య వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని బాధితున్ని పరామర్శించి ఆరోగ్య…

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

జోగులాంబ డిఐజి. సిఎల్ ఎస్ చౌహన్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, సిబ్బందికి జోన్-7 జోగులాంబ డిఐజి శ్రీ ఎల్.ఎస్ చౌహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద్భంగా డిఐజి మాట్లాడుతూ, దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల పాలన నుంచి భరతమాతకు 1947 ఆగస్టు15న విముక్తి లభించిందన్నారు. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలుచేసి. తమ ప్రాణాలనే…

Read More

నేల సంరక్షణ పై అవగాహన.

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రైతులకు నేల సంరక్షణ, భూసార పరిరక్షణ, జీవన ఎరువుల వాడకం, సేంద్రీయ కర్బన పదార్థల పెంపు, మట్టి నమూనా సేకరణ, మృతిక పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, పై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ రైతు యొక్క ఆదాయం పెరిగే క్రమంలో పంటల దిగుబడి ముఖ్య భూమిక పోషిస్తుందని పంటల దిగుబడి సారవంతమైన నేల ఆరోగ్యాన్ని…

Read More

చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం, మైలారం గ్రామ వాస్తవ్యులు నూనె కిరణ్ -లహరి గార్ల కుమారుడు చి.హర్షిత్ సాయి పటేల్ గారిని మరియు హుసేన్ పల్లి గ్రామ వాస్తవ్యులు నాగలగాని లక్ష్మణ రావు – కవిత గార్ల దంపతుల కుమార్తెలు సాన్విత మరియు చి.రుతిక ల నూతనవస్త్రాలo కరణ కార్యక్రమంలో పాల్గొన్ని చిన్నారులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో…

Read More

ఎస్టియు మండల ప్రధాన కార్యదర్శిగా గుంటుక శ్రీనివాస్ నియామకం

తొర్రూరు ( డివిజన్) నేటి ధాత్రి: ఎస్టీయూ తొర్రూరు మండల ప్రధాన కార్యదర్శిగా గుంటుక శ్రీనివాస్ ను నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరా చారి తెలిపారు, మంగళవారం హరిపిరాల హైస్కూల్లో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఖాళీ అయిన మండల ప్రధాన కార్యదర్శి పదవి స్థానంలో తొర్రూరు మండలంలోని హరిపిరాల ఎంపీపీ ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గుంటక శ్రీనివాస్ ను నియమించినట్లు తెలిపారు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం…

Read More

గుట్టల్లా రీచ్‌లు…వేలల్లో లారీలు! ఇసుక బుక్కుడే…బుక్కుడు!

లారీ లోడ్‌కు మించి నింపుతున్నారు. ప్రమాణాలు వదిలేస్తున్నారు..ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. లారీల కండీషన్లు చెక్‌ చేస్తున్న వారు లేరు. ఎంతెంత లోడ్‌ నింపుతున్నరో చూసే వారు లేరు. డ్రైవర్లు మద్యం మత్తులో తూగుతూ డ్రైవ్‌ చేస్తున్నారు. హైవేలలో క్లీనర్ల చేతికి లారీ అప్పగిస్తున్నారు. లారీల మోతతో భూపాలపల్లి జనం హడలిపోతున్నారు. బస్టాండులో నిలుచున్న వారికి గుద్దేశారు. రోడ్డు మీద వున్న పదుల సంఖ్యలో వాహనాలు ద్వంసం చేశారు. ఓ ఇద్దరికి తీవ్ర గాయాలు చేశారు. అధికారులు మామూళ్ల…

Read More

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి: జవహర్ నవోదయ విద్యాలయం చొప్పదండిలో తోమ్మిదివ, పదకొండవ తరగతులకి ప్రవేశం గురించి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో నవోదయ విద్యాలయం ఉపాధ్యాయులు రాయుడు, హరిబాబులు సందర్శించి ఎనిమిదవ తరగతి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి10వ 2024 తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని, దీనికి గాను విద్యార్థిని విద్యార్థులు 2023అక్టోబర్ 31 వరకు ఆన్లైన్ నందు www.navodaya.gov.inలో నమోదు చేసుకోవాలని…

Read More

ఐదు రాష్ట్రాల్లో కమిటీలు

ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బహిరంగ ప్రకటన ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ…

Read More

కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కి భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలతో కలిసి మాజీ…

Read More

వైయస్సార్ టిపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్ టిపి మండల అధ్యక్షులు పూర్మాని కర్ణాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు చొక్కాల రాము పార్టీని వీడి వేరే పార్టీలో చేరినంత మాత్రాన జిల్లా మొత్తం ఖాళీ అయిందని అసత్య ప్రచారం మానుకోవాలని అలాగే పార్టీ అధ్యక్షులు షర్మిల ఆదేశానుసారం మండలం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్…

Read More

ఘనంగా మేడే వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని బస్టాప్ సెంటర్ లో ఎర్ర జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్,చిట్టి రాములు,భాషబోయిన లక్ష్మయ్య,సాంబయ్య, ఉప్పుల రవి, పైడి,రవి,మధు,రాజు, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Read More

మంచిర్యాల – చెన్నూర్ కారిడార్ ఫారెస్ట్ లోకి 19 చుక్కల దుప్పులు

జైపూర్,నేటి ధాత్రి: బుధవారం రోజున చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎం.సీ. పార్గెయిన్ ఐఎఫ్ఎస్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎఫ్డిపిటి ఎస్. శాంతారాం ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిఎఫ్ఓ శివ్అశీష్ సింగ్ ఐఎఫ్ఎస్సి మరియు ఎఫ్ డిఓ వినయ్ కుమార్ సాహు ఎసిఎఫ్ ఆద్వర్యం లో మంచిర్యాల్ రేంజ్ పరిది లో గల మంచిర్యాల్ చెన్నూర్ కారిడార్ అటవీ ప్రాంతంలో 19 చుక్కలదుప్పులను వదిలి వేయడం జరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల్ మరియు…

Read More

ఆర్టీసీ బస్సుల్లో ముస్లిం యువకులు వాటర్ బాటిల్స్ పంపిణీ.

వరంగల్,నేటిధాత్రి : హన్మకొండ నుండి వరంగల్ ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ముస్లిం యువకులు వాటర్ బాటిల్స్ లను అందించారు.గురువారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు ముస్లిం యువకులు తమ ద్విచక్ర వాహనంపై మినరల్ వాటర్ బాటిల్స్ బాక్సులను బద్రపరుచుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు చల్లని మినరల్ వాటర్ బాటిల్ లను అందిస్తూ వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.ఆ ముస్లిం యువకులు ఏ ఉద్దశ్యంతో ఇచ్చారో తెలువదు కానీ…

Read More

అందరూ చేసేది అన్యాయమే?

`న్యాయం చేద్దామన్న వారే లేరే? `ఎవరిలో చిత్తశుద్ధి కానరాదే? `మంత్రికి పట్టదాయే? `ప్రభుత్వం దృష్టికి పోదాయే! `దివ్యాంలాంగులకు న్యాయం జరగదాయే? `వాళ్ల నిధులు వారికి అందవాయే! `ప్రభుత్వం పంపిన ఐస్‌ ముక్క ఆఖరుకు కరిగిపాయే? `పెద్దోళ్ల కడుపు సల్లవడే? `దివ్యాంగుల కల చెదరవట్టే? `దివ్యాంగుల పేరు చెప్పి నిధులైతే ఖర్చుకావట్టే? `నేను చేసిందెంత పిట్ట రెట్టంత? `అవతలి వాళ్లు చేసేదే లెక్కలేనంత? `అందరూ అందరే నిధుల గోల్‌ మాల్‌ జరిగే! `ముందు దివ్యాంగులంతా ఏకం కండి? `మీ…

Read More