స్ధానిక బిడ్డను-అందరికి అందుబాటులో ఉంటున్న నన్ను మరొక్కసారి ఆశీర్వదించండి- సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట్, రంగసాయిపల్లి, రుద్రారం, గౌండ్లపల్లి గ్రామాలలో చోప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో రవిశంకర్ కి ప్రజలు డప్పు చప్పులతో గులాబీ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీలకు ఓటేస్తే మోసపోయి గోసపడతామని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు….

Read More

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…! ”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా…

Read More

పలు వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటిధాత్రి ముత్తారం మండల కేంద్రంలో. శ్రీ వెంకటలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో. ఉష్కమల్ల మమత-శ్రీనివాస్ కూతురు. అనూష-మధు మరియు అడవి శ్రీరాంపూర్ లో సల్పాల రజిత- రవీందర్ కూతురు సుస్మిత- ప్రశాంత్ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వారికీ శుభాకాంక్షలు తెలియజేసిన ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వారి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు….*

Read More

నిరుపేద ముస్లీం కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకున్నా టిఆర్ఎస్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం మహిళ కుటుంబాని మంచి మనసు తో వారి స్థితి గతులు తెలుసు కున్న టిఆర్ఎస్ నాయకుడు గౌసుద్దీన్ చలించి పోయాడు వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకున్నారు కరీం(లేట్) ఏకైక కుమార్తె వివాహ సందర్భంగా వారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. టిఆర్ఎస్ పార్టీ, జిల్లా మైనార్టీ నాయకులు మరియు సింగరేణి గ్రామ పంచాయతీ10వ. వార్డునెంబర్ షేక్ గౌసుద్దీన్ చేతుల మీదుగా అందియ్యాడం…

Read More

ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. టి యు ఎఫ్.

మహాదేవపూర్- నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని టి యు ఎఫ్ స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసింది. మంగళవారం రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల కు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చి, స్వతంత్ర సమరయోధులుగా కార్డులను జారీ చేయాలని, స్థానిక ఎంపీపీ రాణి బాయ్, జిల్లా పరిషత్ సభ్యురాలు గుడాల అరుణ కు వినతి పత్రాలను అందచేశారు….

Read More

సింగరేణి 11 వెజ్ బోర్డ్ ఏరియర్స్ తీసుకున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రములు

కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు. అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   కొత్తగూడెం టౌన్.ఎన్ సి డబ్ల్యూ ఏ పదకొండవ వేజ్ బోర్డు నందు ఎక్కువ మొత్తంలో ఏరియర్స్ తీసుకున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రములను కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ సింగరేణి కంపెనీ చైర్మన్ ఎన్.శ్రీధర్ గారి చొరవతో ఎన్…

Read More

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే. మరియు కలెక్టర్ ప్రియాంక ఆలా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ పథకం.ఎంతో ఉపయోగ పడుతుందని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మిదేవిపల్లి మండలం, ఇందిరానగర్ లోని మండల ప్రాధమిక పాఠశాలలో సియం అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యాలయం, దేవాలయం, వైద్యాలయం ఎంతో ప్రసిద్ధమైనవని చెప్పారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించేది విద్యాలయమని, పేద కుటుంబాల విద్యార్థులకు ఈ పథకం వరమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి…

Read More

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 39వ వర్ధంతి వేడుకలు శాయంపేట

నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి వేడుకలు సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములను పంచిపెట్టిన గొప్ప ధీరశాలి పేద ప్రజల…

Read More

అక్రమ మద్యం నిల్వచేసిన ఇంటిపై పోలీసుల మెరుపు దాడి

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణ ఎస్సైలు విజయలక్ష్మి మరియు పి వి ఎన్ రావు ఆధ్వర్యంలో సోదాలు భద్రాచలం పట్టణంలోని రామాలయం ప్రాంతంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా ఇంట్లో నిల్వచేసి అమ్ముతున్న మద్యనీ స్వాధీనం చేసుకొని మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తరలించారు

Read More

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డి.యం.ఒ.

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గురువారం జిల్లా వ్యవసాయ అధికారిని పద్మావతి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పత్తి సీజన్ ప్రారంభమైన నేపద్యంలో రైతులు పత్తిని విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోల్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 7020 రూపాయల మద్దతు ధరకు సిసిఐకి విక్రయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పత్తిని రైతులు సిసిఐకి విక్రయించే…

Read More

పొదుపులతో గౌడ కుల కుటుంబాల పురోగతి.

# ఘనంగా నర్సంపేట గౌడ సంక్షేమ సహకార పరిమితి సంఘం 2 వ వార్షికోత్సవ సభ నర్సంపేట,నేటిధాత్రి : నెల నెల పొదుపులు చేసుకోవడం వలన గౌడ కులస్తుల కుటుంబాలు భవిష్యత్తులో పురోగతి పొందుతాయని గౌడ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ అన్నారు.నర్సంపేట డివిజన్ గౌడ సంక్షేమ సహకార పరిమితి సంఘం ద్వితీయ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ లో అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్ అధ్యక్షతన జరుగగా ప్రధాన…

Read More

చెల్పూర్ 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఘనంగ జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ లో 10 వ తరగతి 2004-2005 పూర్వ విద్యార్థుల సమ్మేళనము, ఈ కార్యక్రమం లో గురువులని పూలు చల్లుతు స్టేజ్ మీదకి ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి హజరైన అప్పటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు రిటైర్డ్ ఉపాధ్యాయులు నరహరి మధుసూదన్ రెడ్డి, శాస్త్రి , పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ కుమార్, ఓ సారయ్య ,…

Read More

చెట్ల పెంపకాన్ని బాధ్యతగా భావించండి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని టీఎస్ డబ్ల్యూఆర్ పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెరిగిపోతున్న కాలుష్యానికి, వాతావరణంలో జరుగుతున్న తీవ్రమార్పులకు వివిధ వైపరీత్యాలకు చెట్లను పెంచడం సంరక్షించడం ఒకటే పరిష్కారమని అందువలన చెట్ల పెంపకం,సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతలా భావించాలని అటవీ శాఖ వారు తెలియజేశారు. పాఠశాలలో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పండ్ల…

Read More

గీత కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం

నడి కూడ,నేటి ధాత్రి: పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం జేఏసీ వైస్ చైర్మన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం సమావేశం ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌని సాంబయ్య గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పాల్గొని 5 మండలాల కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా సాంబయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 66…

Read More

తెలంగాణ జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం టి యు డబ్ల్యూ జే కట్టుబడి ఉంది

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టు సమాజ సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ ,యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం…

Read More

ప్రమాదకరంగా మారిన ఎంగల్ చెరువు మత్తడి రోడ్డు

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంగల్ చెరువు మత్తడి రోడ్డు ప్రయాణికులకు , శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గతవారం క్రితం కురిసిన భారీ అకాల వర్షాలకు మత్తడి పొంగడంతో మత్తడి దారి తీవ్ర ఇబ్బందిగా మారింది దీనిపై గ్రామస్తులు ప్రయాణికులు భక్తులు మాట్లాడుతూ మల్యాల నుండి చందుర్తి వెళ్ళుదామంటే తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. గ్రామ స్పెషల్ అధికారి చర్య తీసుకొని రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని…

Read More

మెపా రాష్ట్ర కార్యదర్శిగా దండు చిరంజీవి నియామకం.

నర్సంపేట,నేటిధాత్రి : ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి దండు చిరంజీవి ముదిరాజ్ ను మెపా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైనట్లు రాష్ట్ర అద్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర అద్యక్షులు దేవేందర్,ప్రధాన కార్యదర్శి బోట్ల పల్లి సంజీవన్ కుమార్,గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగన్ మోహన్ ముదిరాజ్ ముదిరాజ్ లు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ…

Read More

ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆల

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామంలో శివాలయం పునర్నిర్మాణం ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన,విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అధితిగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించరు.భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో మహేష్ హేమలత వివాహనికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధువువరులను ఆశీర్వదించరు.ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు…

Read More

గుత్తి కోయ గుంపులలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# గిరిజనులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి # గుండెంగవాయి గుత్తి కోయ గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గుండెెంగ వాయి గుత్తి కోయ గుంపులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూర్ నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రామిశ్రా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ లతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలం ఎండల ప్రభావం…

Read More