
రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్
కూకట్పల్లి, మార్చి 12 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని 40 ఫీట్స్ రోడ్డులో డ్రైనేజీ సమస్యగా ఉందని కాల నీ ప్రజలు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ దృ ష్టికి తీసుకురాగా కార్పొరే టర్ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో పాద యాత్ర చేసి సమస్యను స్వయంగా పరిశీ లించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ కాలనీలోని…