బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

వనపర్తి నేటిధాత్రి వనపర్తి జిల్లా రెవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అవగహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ ఐసిపిఎస్ కేసు వర్కర్ హాజరై మాట్లాడుతూ.ఫోక్సో చట్టం ద్వార బాలికలపై లైంగికంగా వేధింపులకు గురిచేసే వారికి 7 నుండి 20 సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు . అదే విధంగా వనపర్తి జిల్లాలో బాలికల నిష్పత్తి ఘననీయంగా తగ్గుతుందిని ఆడపిల్లలను కాపాడుకోవడంలో భాగంగా అత్యవసర సేవలు…

Read More

నర్సంపేటకు మంత్రులు వస్తే అరెస్ట్ లా..?

# మాజీ ఎమ్మెల్యే, బీఅర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. # నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది హౌస్ అరెస్ట్. # నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా బీఅర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు. నర్సంపేట,నేటిధాత్రి : కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల,ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన ఆ ఆసుపత్రి,మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర మంత్రులు వస్తే బీఅర్ఎస్ నాయకుల అరెస్టులా..? అని మరీ ఇంత భయమా..? నర్సంపేట మాజీ…

Read More

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు అల్లే నాగరాజు తండ్రి అల్లే రాజయ్య మరణించడం జరిగింది. మృతుని కుటుంబాన్ని గురువారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి పరామర్శించడం జరిగింది. ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, యూత్ అధ్యక్షుడు అల్లకొండకుమార్, యూత్ నాయకులు గోల్కొండ నాగరాజు, నాయకులు పాల్గొనడం జరిగింది.

Read More

కాలువల్లో మురుగునీరు నిల్వలతో ప్రజలకు ఇబ్బందులు

సమస్య తెలియపరచాలని చూసిన స్పందించని కమిషనర్ పరకాల నేటిధాత్రి పట్టణలోని సీఎస్ఐ కాలనీలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ మాట్లాడుతూ సిఎస్ఐ కాలనీలో డ్రైనేజ్ లు మురికి నిరుతో నిండిపోయాయని మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలువలు తీయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నపిల్లలు విపరీతమైన జ్వరంతో ఇబ్బందికు గురవుతున్నారని అన్నారు.ఇట్టి సమస్యలను చరవాణి ద్వారా మున్సిపల్ కమిషనర్ కి తెలియపరచాలని ప్రయత్నిచ్చినప్పటికి కమిషనర్…

Read More

వనపర్తి శివాలయంలో ఉచిత ధ్యాన కేంద్రం

వనపర్తి నేటిధాత్రి ; వనపర్తి పట్టణంలో పాతకోట ఇటుకూరి వెంకటయ్య రేషన్ డీలర్ షాప్ పక్కన శివాలయంలో ప్రతి నెల పున్నమి అమావాస్య రోజున ఉచిత ధ్యానం ఉంటుందని అనంతరం అన్నదానం ఉంటుందని ధ్యాన కేంద్రం నిర్వాహకులు కమలమ్మ ఈశ్వరమ్మ జైపాల్ రెడ్డి ఆకుతోట లక్ష్మీనారాయణ బిజెపి కిసాన్ మోర్చా నాయకులు ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల శక్తి పెరుగుతుందని బిపి షుగర్ ఇతర…

Read More

విద్యార్థులకు ప్రైమరీ నుండే ప్రావీణ్యత కల్పించాలి.

జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సృజన్ తేజ, మండల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు. దుగ్గొండి,నేటిధాత్రి : ప్రైమరీ సెక్షన్ నుండే విద్యార్థులకు ప్రావీణ్యత కల్పించేలా ప్రణాళికలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సృజన్ తేజ,దుగ్గొండి విద్యాశాఖ మండల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, దుగ్గొండి,నాచినపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలకు చెందిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మల్లంపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ఈ కాంప్లెక్స్ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రామస్వామి,దేవేందర్,జ్యోతిలక్ష్మిలు…

Read More

అరెస్టులతో మా పోరాటం ఆపలేరు

`అడ్డగూడూర్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు అడ్డగూడూరు (యాదాద్రి భువనగిరి జిల్లా) నేటిధాత్రి : ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్దేశంతో నేడు ప్రజాభవన్‌ ముట్టడికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అడ్డగూడూర్‌ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.అనంతరం మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూపాయలు 2 లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌…

Read More

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వర రావు ని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం డాక్టర్ రమేష్ చంద్ర హాస్పిటల్ నందు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లైన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వర రావు ని పరామర్శించి వారికి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో భీమవరపు వెంకటరెడ్డి, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Read More

జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల రమణ 

ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు. జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా…

Read More

బిజేపికి కేజ్రీ ఝలక్!

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024 బిజేపి బ్లైండ్ ప్లాన్…కేజ్రి మైండ్ గేమ్. అడుగడుగునా ఊహించని దెబ్బ కొడుతున్న కేజ్రివాల్. డిల్లీని సొంతం చేసుకోలేక బిజేపి అవస్థలు. ఆమ్ ఆద్మీని ఊడ్చేయాలకుంటున్న బిజేపి కలలు కళ్లలు. కేజ్రివాల్ ను అరెస్టు చేయగలిగారు. సిఎం. కుర్చీను దించలేకపోయారు. కేజ్రి రాజీనామాకు నిరంతరం డిమాండ్ చేశారు. కేజ్రి రాజీనామా చేస్తాననగానే సంబరపడ్డారు. కేజ్రి తన సతీమణిని సిఎం చేస్తారని ఆశపడ్డారు. అతిశీని సిఎం చేస్తామని కేజ్రి ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…

Read More

చీటింగ్‌లో చిట్‌ఫండ్స్‌ చమక్కు! ఎపిసోడ్‌-1

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024/2 -హైడ్రా రాకముందే అన్ని అమ్మేసుకుందాం -కొన్ని చిట్‌ ఫండ్‌ సంస్థలు కొనుగోలు చేసిన స్థలాలన్నీ చెరువు శిఖాలే!అసైన్డ్‌ భూములే! -హైడ్రా నోటీసులొచ్చే లోపు ఆనవాలు లేకుండా చూసుకోవడమే! -తెలంగాణ వ్యాప్తంగా చిట్‌ ఫండ్స్‌ నయా మోసం! -అగ్గువగా ఫ్లాట్లిస్తాం..ఆలోచించిన ఆశాభంగం! -బురిడీ కొట్టిచ్చి..ప్లాట్లు అంటగట్టేస్తాం! -డబ్బులు లేవని చెప్పేద్దాం..కావాలంటే ఫ్లాట్లు రాసిస్తాం! -చిట్‌ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట. -చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట. -ఇలా కూడా చీట్‌ చేస్తాం!…

Read More

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన నారబోయిన రవి ముదిరాజ్ దంపతులు

రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు బెంగళూరు చేరుకున్న ఎం ఎల్ ఏ రాజగోపాల్ రెడ్డి నేటిధాత్రి,బెంగళూరు : తన వ్యక్తిగత పనులపై బెంగళూరు వెళ్ళిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నీ బెంగళూరులోని తన నివాసంలో ఆతిథ్యం స్వీకరించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ – స్వరూప రాణి (మునుగోడు మాజీ జడ్పీటీసీ). రాజగోపాల్ రెడ్డి ని కోరారు అందుకు రాజగోపాల్ రెడ్డి వారి ఆహ్వానం మేరకు ఈరోజు రవి…

Read More

సాయుధ రైతంగ పోరాటాన్ని మత కొట్లాటగా చిత్రీకరిస్తున్న బిజెపి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం లేకపోతే విలీనం గాని , సెప్టెంబర్ 17 కు ప్రత్యేకత గానీ లేవు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే కొండవీటి గుర్నాథ్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి విగ్రహానికి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా…

Read More

కూటమికి ఉక్కు పరీక్ష!

https://epaper.netidhatri.com/view/380/netidhathri-e-paperap-18th-september-2024%09 ఆంధ్రుల హక్కు నినాదానికి బూజుపట్టిందా? -స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికే కేంద్రం సై! -జగన్‌ను నిన్నటిదాకా నిందించారు! -జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి సహకరించారన్నారు. -జనసేనాధినేత ఉద్యమాలు చేశాడు. -అధికారంలోకి రాగానే సైలెంట్‌ అయ్యాడు. -మళ్ళీ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం తెరమీదకు… -జనసేనకు పట్టడం లేదెందుకు… -స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని అడ్డుకోలేరా! -కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించలేరా! -పొత్తు ధర్మం ఎవరికోసం! విశాఖ ఉక్కు కోసం సాగిన ఉద్యమాలన్నీ ఉట్టి మీద పెట్టేసే తరుణం వచ్చినట్లే…విశాఖ ఉక్కు ఆంధ్రుల…

Read More

పాపం నాయకులు

https://epaper.netidhatri.com/view/379/netidhathri-e-paper-18th-september-2024%09 స్వేచ్చ లేని బతుకులు! -రాజకీయ చక్రంలో ఇరుక్కుపోతున్న నాయకులు! -రాజకీయాలలో కొట్డుకుపోతున్న వ్యక్తిగత జీవితాలు! -ఇరు పార్టీల నేతలకు కరువైన స్వేచ్చ! -పాలక, ప్రతిపక్షాల మధ్య దూరమెందుకు? -రెండు పార్టీల నేతలు కలవడానికి భయమెందుకు? -ఇద్దరు నేతలు కలిస్తే ఉలుకెందుకు? -వైరి పక్షాలంటే వ్యక్తిగత విరోధులా? -రాజకీయ వైరం పేరుతో నేతలు కలుసుకోవడం ఇబ్బందా? -ఇరు పార్టీల నేతల కలయిక ప్రమాదమా! -రాజకీయాలు ఇంతగా దిగజారాలా? -ఇరు పార్టీల నేతలు కలిస్తే అంత ఉలిక్కిపడాలా? -గతంలో…

Read More

రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కర్ర అనిల్ కుమార్ నియామకం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కర్ర అనిల్ కుమార్ రెడ్డి తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఎలిమినేటి సుమన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా కర్ర అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘాల ఐక్యవేదిక భవిష్యత్తులో చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకొని కుల బంధువుల కోసం తన బాధ్యతను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికైన…

Read More

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడివాడ రామ్ లక్ష్మణ్ కి ఘన నివాళులు

మాదిగ సంక్షేమ సంఘం, రామవరం అంబేద్కర్ భవన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్. రామా టాకీస్ ఏరియా కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గుడివాడ రామ్ లక్ష్మణ్ 75 ఈరోజు మృతి చెందారు. ఆయన 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో భాగంగా కొత్తగూడెంలో విద్యార్థి దశలోనే పాల్గొని, కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా పనిచేసే ఎంతోమంది కి సేవ చేశారు. దళిత నాయకుడిగా దళిత ఉద్యమంలో…

Read More

హార్దిక సహాయం అందించిన సివిల్ విద్యార్థి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండల కేంద్రంలోని టీజిఆర్ స్కూల్ దగ్గర మటన్ లంక గ్రామానికి చెందిన కల్తి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు గత నెలలో అత్తగారింటికి వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో ఒక బాలుడు మృతి చెందిన సంగతి విధితమే. కుటుంబ సభ్యులు త్రీవ గాయాలతో హాస్పటల్లో వైద్యం అందించుకొని ఇంటికి తిరిగివచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ వారి కుటుంబానికి ఆర్థిక…

Read More

ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. వ్యాపార ప్రకటన కోసమేనా

ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోసమా అవసరం లేకున్నా రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ పోస్టింగ్ బాక్సులు. ప్రైవేట్ ఆసుపత్రుల. యాడ్స్ ప్రతి నిత్యం ప్రజలకు తప్పట్లేదు ఇక్కట్లు.. డివైడర్ మలుపు కనబడక యాక్సిడెంట్లు.. పోలీసులను అడిగితే పర్మిషన్ లేదని సమాధానం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం మున్సిపాలిటీ.రోడ్లపైపోస్టింగ్ బాక్సులు. అడ్డదిడ్డంగా పెడుతున్నది ఎవరు.. లక్షల ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎస్పీ. స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రచారం కోసం…

Read More

మతిస్థిమితం లేని వృద్దురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

మొగుళ్లపల్లి సెప్టెంబర్ 17 నేటి ధాత్రి మండలంలో మతి స్థిమితం సరిగా లేని వృద్దురాలు దారితప్పి మొగుళ్లపల్లి మండలంలోని వేములపల్లి, గ్రామంలో సోమవారం రోజున రోడ్డు పైన తిరుగుతున్న క్రమంలో స్థానికుడు విజయ్ వృద్దురాలును గమనించి. వినాయక నిమజ్జనం సందర్బంగా. అక్కడే డ్యూటీ చేస్తున్న మొగుళ్లపల్లి బ్లు కొల్ట్ కానిస్టేబుల్ సారంగపాణి, విజయ్ లకు సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించి. వెళ్ళీ ఆమె యొక్క వివరాలు తెలుసుకొనగా. ఆమె పేరు అధారు కార్డు ప్రకారం డేగల వరక్క,…

Read More