దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

  *నేటిధాత్రి హైదరాబాద్* 12-1-2022 గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ వ్యవసాయ…

Read More

ఏజెన్సీలో యాదేచ్చగా బహుళ అంతస్థుల నిర్మాణాలు.

ఏజెన్సీ చట్టాలు అమలు చేయని అధికారులు. ఏజెన్సీలో బహుళ అంతస్థుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నది ఎవరు.?? ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.-జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి.. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టలకు విరుద్దంగా గిరిజనేతరులు భూ క్రయ విక్రయలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్న గిరిజనేతరులు.ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరేఎత్తినట్టు చూస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు 1/59,…

Read More

మహత్మా జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి

“పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు” అని బానిసలకంటే హీనంగా బతుకుతున్న బహుజనుల బతుకులకు భరోసా ఇచ్చి, అన్యాయాన్ని ఎదిరించేలా,అక్రమాలకు ఎదురుతిరిగేలా, ఆత్మగౌరవంతో జీవించేలా, మనుషులుగా బతికేలా బతుకనేర్పిన, ఆధునిక బహుజన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. నాడు చాతుర్వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు అక్షరాన్ని,ఆయుధాన్ని,ఆహారాన్ని అందించి, శూద్ర కులాలకు ఆత్మగౌరవం కూడా లేని బానిసలుగా మార్చారు. ఇక అతిశూద్ర (అదే అంటరాని)కులాల వారిని అయితే కనీసం మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. శూద్ర,అతి…

Read More

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూదరి సర్వేష్ గౌడ్

ముత్తారం :- నేటి ధాత్రి స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీపాదరావు లాంటి గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించిడం హర్శించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఆయన తో పాటు సీతంపేట మాజీ సర్పంచ్ పులిపాక నగేష్, నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ లు కూడా హర్షం వ్యక్తం చేశారు.

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

  -శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న బిజెపి నాయకులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 మొగుళ్లపల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ నేతృత్వంలో బుధవారం బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, స్వీట్లు తినిపించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవ్ గౌడ్ మాట్లాడారు. మండలంలో క్రైమ్…

Read More

పార్థీవ దేహానికి నివాళులర్పించిన దొమ్మటి

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శనిగరం సమ్మక్క(56) ఆరోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి మృతిదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వారి వెంట నడి కూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, పరకాల కౌన్సిలర్ మడికొండ సంపత్, ఎస్టీ సెల్ పరకాల అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,ఎస్సీ సెల్ నడికూడ మండల అధ్యక్షులు శనిగరం కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాపరెడ్డి,చాడ రవీందర్…

Read More

సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

పుట్టినరోజు సందర్భంగా యువతకు, అనుచరులకు సందేశం : హమీద్ షేక్  మిర్యాలగూడ, నేటి ధాత్రి:తన పుట్టినరోజు (జూన్ 14) సందర్భంగా యువత, అభిమానులు, అనుచరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అపన్నులను ఆదుకోవడం, నిరాశ్రయులకు సాయం అందించడం, నిరుపేదలకు చేయూతను ఇవ్వాలని, విద్యార్థులకు తమ శక్తి మేర నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ అందజేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను…

Read More

యాదాద్రి భువనగిరి జిల్లా

మునుగోడు నియోజక వర్గం నారాయణ పూర్ మండల కేంద్రం నేటి ధాత్రి :గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న గౌ.మునుగోడు శాసనసభ్యులు శ్రీ.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గిరిజన తలపాగా తో సంత్ సేవాలాల్ మహారాజ్ పూజలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Read More

భువనగిరి పార్లమెంట్ లో సిపిఎం జెండా ఎగరవేయాలి

సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ చేర్యాల నేటిదాత్రి చేర్యాల పట్టణంలో చేర్యాల టౌన్ చేర్యాల మద్దూరు దుల్మిట్ట కొమురవెల్లి నాలుగు మండలాల సిపిఎం కార్యకర్తల సమావేశంలో సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద రాజకీయాలు చాలా ప్రమాదకరమని బిజెపిని ప్రజలు ఓడించాలని అన్నారు పోరాటాలకు ముందుండే సిపిఎం అభ్యర్థి లను గెలిపించాలని భువనగిరి పార్లమెంట్ పరిధిలో పలు ప్రజా పోరాటాలతో నిత్యం…

Read More

బిఆర్ఎస్ గణపురం మండల పార్టీ అధ్యక్షునిగా మోతే కర్ణాకర్ రెడ్డి

  గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డిని నియమించి, నియామకాపత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి…

Read More

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీ,ఎమ్మెల్యే

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 56 ఫీట్ల అతిపెద్ద జాతీయ జెండాను కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారత జాతి స్వాతంత్య్రానికి గుర్తింపు ఈజెండా అని ఎన్నో మహత్తర ఆశయాల సంకేతంగా ఏర్పడిన ఈత్రివర్ణ పతాకం డెబ్బై ఏడు ఏళ్లుగా స్వతంత్ర్య భరత…

Read More

మూటలో మృతదేహం

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం లో మూటలో మహిళ మృతదేహం కలకలం రేపింది ముత్తారం మండలం పారుపల్లి కి వెళ్లే రోడ్డు ప్రక్కన వున్నా గుర్రాల వాగు దగ్గర దుండ్రు రవికుమార్ కు సంబంధించిన బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది ఎస్ ఐ మధుసూదన్ రావు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బావిలో నుండి బయటకు తీశారు విచారణ చేసి వివరాలు చెబుతామని ఎస్ ఐ మధుసూదన్ రావు తెలిపారు

Read More

జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ గారితో పవర్ ప్లాంట్ కార్మికుల చర్చలు

మంచిర్యాల నేటిదాత్రి: ఈరోజు శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారి కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం చెల్లించవలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు….

Read More

రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యం: స్వామీ పరమార్ధ దేవ్

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగ సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగ శిబిరాన్ని నిర్వహించారు. పతంజలి యోగ పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య డాక్టర్ పరమార్ధ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్ధులచే వ్యాయామ, ఆసన, ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం…

Read More

matti namunala valana eruvula niyanthrana, మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ

మట్టి నమూనాల వలన ఎరువుల నియంత్రణ మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ వ్యవసాయ భూములల్లో మట్టి పరీక్షలు చేయించుకోవడం వలన ఎరువుల నియంత్రణను అరికట్టవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ సుస్థిర వ్యవసాయ పథకం కింద నూతనంగా ఏర్పాటైన చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీని ఈ పథకంలో భాగంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా 224మట్టి నమూనాలను సేకరించారు. వ్యవసాయశాఖ అధికారి దయాకర్‌…

Read More

తొలి రోజే.. చారిత్రక రోజు

– ఎంపీగా పార్లమెంట్ లో అడుగిడిన వద్దిరాజు – తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో దక్కిన ఓటు – సీఎం కేసీఆర్ కల్పించిన అదృష్టమన్న ఎంపీ నేటిధాత్రి న్యూఢిల్లీ భారత అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో రాజకీయ ఉద్ధండులు ఆ వేదికకు ప్రాతినిధ్యం వహించారు.. అక్కడ జరిగిన అనేక చారిత్రక పరిణామాలకు అలనాటి యోధాను యోధులంతా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అలాంటి ఉద్ధండుల సరసన చోటు దక్కించుకున్న వద్దిరాజు రవిచంద్ర మరోసారి…

Read More

“జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట

జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు “నేటిధాత్రి” హైదరాబాద్: తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో సీనియర్‌ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ అభయ్‌ ఓకా, ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ…

Read More

కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలి

# బీఅర్టియు ఘనంగా మేడే వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో చేసిన కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని బీఅర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఅర్టియు) ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన హమాలీ యూనియన్, ఆటో, రిక్షా కార్మిక సంఘం, ప్రైవేట్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్, ఆల్ షాప్ గుమస్తాలు, ఐస్ క్రీమ్ వర్కర్ల యూనియన్ ల ఆధ్వర్యంలో మేడే జెండాలు ఎగరవేసి…

Read More

చర్లరోడ్ రాజుపేట కాలనీ ప్రజలు వరద నీరు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయగా వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో చర్ల రోడరాజుపేట కాలనీ లో, రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వరద నీరు రావడాన్ని కాలనీ ప్రజలు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రజలతో పాటు వారి కాలనీ కి వెళ్లి పరిస్థితులు తెలుసుకొని అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లారు. వెంటనే స్పందించిన పంచాయతీ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి డ్రైనేజ్ నీరు…

Read More