నీట్ ఫలితాలలో లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ప్రభంజనం

భద్రాచలం నేటి ధాత్రి ఎన్ టి ఏ ప్రకటించిన నీట్ 20 24 ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులైన బి శర్వాణి పావని.538/720 మార్కులు సాధించి 8071వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా మరో విద్యార్థిని బి మేఘన 495/720 మార్కులతో సత్తా చాటగా ఎన్ మేఘన 465/720 మార్కులు సాధించడంతో లిటిల్ ఫ్లవర్స్ కీర్తి…

Read More

శివ కళ్యాణ మహోత్సవం

మూడు రోజులపాటు కార్యక్రమాల నిర్వహణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటగుళ్లు ముస్తాబయ్యాయి. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ఆదివారం వరకు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేడు శుక్రవారం ఉదయం గణపతి పూజతో కార్యక్రమా లు ప్రారంభం కానున్నాయి సాయంత్రం ఏడు గంటలకు శివ కళ్యాణ మహోత్సవం జరగనుంది. కళ్యాణ…

Read More

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండలంలోని రామవరం, రామేశ్వరం గ్రామాలలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాపాక సత్యనారాయణ…

Read More

విషపూరిత చెట్ల తొలగింపు

కొడిమ్యాల (నేటి దాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామస్తులకు, వాహదారులకు విముక్తి కలిగింది. కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం నుండి నాచుపల్లి వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన ఏడాకుల పాల చెట్లు,వీటిని డెవిల్ ట్రీగా పిలువబడే ఈ చెట్లు పుష్పించి వీటి నుండి వెలువడే ఘాటైన వాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు,కిడ్నీ జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, శరీరంపై దద్దుర్లు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చెట్ల నుంచి…

Read More

శబాష్‌ రేవంత్‌!

డైనమిక్‌ సిఎం అని మహిళా పోలీసుల కితాబు! -ఖాకీచకులకు హూస్టింగే కరెక్ట్‌! -తప్పు చేయాలంటే పోలీసు కూడా భయపడాలి. -ఏ తప్పు చేసినా ఉద్యోగం ఊడుతుందనే భయముండాలి. -అప్పుడే సమాజానికి రక్షణ. -తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తూ పోవడం వల్లనే ఇదంతా! – డిపార్ట్మెంట్‌ పరువంటూ ఆలోచించొద్దు! -ఆదర్శం లేని వాళ్ళు -ఆదర్శంగా లేని వాళ్లు ఆ ఉద్యోగానికే అనర్హులు. -పోలీసు అంటేనే త్యాగ నిరతికి నిదర్శనం. -అది చాలా మంది మర్చిపోతున్నారు. -రక్షకులే భక్షకులౌతున్నారు. -ఖాకీని…

Read More

పేద ప్రజల పక్షాన నిలబడేది సీపీఐ మాత్రమే

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కమ్యూనిస్టు పార్టీలో పలువురు చేరికలు చేర్యాల నేటిధాత్రి…. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఐ పార్టీ మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐలో చేరగా వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత…

Read More

పంట పొలంలో మిషన్ భగీరథ పైపు…

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో యాదగిరికుంట ప్రాంతంలో పంట పొలంలో మిషన్ భగీరథ పైపు దర్శనమిచ్చింది, గ్రామంలో యాదరి కుంట ప్రాంతంలో ఓ రైతు మిషన్ భగీరథ పైపును వ్యవసాయ క్షేత్రంలో నీటి కోసం వినియోగించగా అక్కడి రైతులు విషయాన్ని తెలుసుకుని మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇవ్వగా మిషన్ భగీరథ సిబ్బంది సంఘటన స్థలాన్ని సందర్శించారు, మిషన్ భగీరథ పైపును పంట పొలానికి వినియోగించిన రైతుపై చర్యలు తీసుకుంటామన్నారు.

Read More

నేరెళ్ల గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘడ గడప ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో వాడవల తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయలని బి ఆర్ ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆడవాళ్ళ గడపగడపప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చావుతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన బి ఆర్ ఎస్ పార్టీ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో…

Read More

ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి

రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ *ప్రత్యేక పాసుల విధానం రద్దు… ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ *మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి *జాతర అనంతరం శైవ క్షేత్రమైన వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి *భవిష్యత్తులో వేములవాడలో సైతం భక్తులకు నిత్య అన్నదానం సత్రం ఏర్పాటుకు కృషి *మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఎస్పీ తో కలిసి…

Read More

వినాయక నవరాత్రి నిమజ్జన వీడ్కోలు మహోత్సవం

డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ ను ఆహ్వానించిన కె.వి రంగా కిరణ్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   కొత్తగూడెం గురువారం జరగబోయే వినాయక నవరాత్రి నిమజ్జనం వీడ్కోలు మహోత్సవానికి హాజరవ్వాలని డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ కు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, ప్రధాన కార్యదర్శి దారా రమేష్, శోభాయాత్ర ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.

# ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శన.. నర్సంపేట,నేటిధాత్రి : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి, సుందరికరణ పనులు జూన్ 10వ తేదీలోగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల…

Read More

‘‘ప్రసాద్‌ రెడ్డి’’తో పోటీ పడలేం!

https://epaper.netidhatri.com/view/221/netidhathri-e-paper-29th-march-2024%09/3 కొండలాంటి ‘‘పొంగులేటి’’ని ‘‘ఢీ’’ కొట్టలేం! `బలమైన కాంగ్రెస్‌ తో కలబడలేం. `ఖమ్మంలో కారు ప్రయాణం కష్టమే. `ఖమ్మం కమల వికాసం గగనమే. `ప్రతిపక్ష అభ్యర్థుల అంతరంగం `టికెట్‌ వద్దని మొరపెట్టుకున్నాం. `పోటీలో వుండాలని మాత్రమే బరిలో నిలిచాం. `చోద్యం చూడడానికి ప్రచారం చేస్తున్నాం. `ప్రసాద్‌ రెడ్డితో పోటీ..పోశమ్మ గుడి ముందు పొట్టేలే.. హైదరాబాద్‌,నేటిధాత్రి: ఖమ్మం జిల్లాలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటనైతే జరిగింది కాని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డితో పోటీ పడాలంటే జంకుతున్నారు. బిఆర్‌ఎస్‌, బిజేపిల అభ్యర్ధులు…

Read More

సమ్మక్క సారక్క జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చందబోయిన రాజు…

నేటి ధాత్రి కమలా పూర్ (హన్మకొండ) కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం శ్రీ సమ్మక్క సారక్క జాతర 2024 ఉత్సవ కమిటీ నియామకం కోసం శనివారం రోజున గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని చైర్మన్ గా చందబోయిన రాజు, ఉపాధ్యక్షుడిగా మోతె జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన అనంతరం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ను కలుసుకొని జాతర ఏర్పాట్ల కోసం వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల…

Read More

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట (మంచిర్యాల)నేటిధాత్రి: లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం గాగిరెడ్డి లక్ష్మరెడ్డి అనే 64సంవత్సరాల వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతరు పెండ్లి చేసుకుని కెనడాలో ఉండగా కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ జేసుకుంటు జీవిస్తున్నాడు. దౌడేపల్లిలో బార్య భర్తలు ఇద్దరే ఉండేవారు. పిల్లలు దూరంగా ఉండటం వృద్యాప్యం దగ్గర పడుతుండటంతో చాలా దిగులు చెందేవాడు. కొడుకు సంక్రాంతి పండుగకు…

Read More

నిరుపేద కుటుంబానికి కందుల సత్యనారాయణ ఫౌండేషన్ చేయూత.

నేటిధాత్రి వరంగల్ గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ లోని పోతనవాడకు చెందిన మొహమద్ సంజర్ పాషా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుoటున్నాడు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని స్థానిక ప్రతినిధి మెడకట్ల సుకుమార్, కందుల సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఫౌండేషన్ సభ్యులు వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని గమనించి ఫౌండేషన్ వంతు సాయంగా నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది….

Read More

మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.. కారేపల్లి నేటి ధాత్రి భారత దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించి పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, సిపిఐ ఎంఎల్ రివల్యూషనరి ఇన్సియేటివ్, మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల విలీనమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల…

Read More

విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ శ్రీకారం

# ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం # అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది నర్సంపేట,నేటిధాత్రి : ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం ప్రారంభమైన సందర్భంగా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ (బొంద బడి)లో కెసిఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా…

Read More

బారాస ఎమ్మెల్యే అభ్యర్థి ని కలిసిన నాయకులు

గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన భారతరాష్ట్ర సమితి నాయకులు సోమవారం బిఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో గంగారం బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ప సూరయ్య.మండల ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ.మండల నాయకులు బోడ శంకర్. గ్రామ కమిటీ అధ్యక్షులు…

Read More

మోదీ ప్రసంగంపై ఈసీ క్లీన్‌ చిట్‌

దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్‌ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే….

Read More

మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

గణపురం మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కావటి రజిత అధ్యక్షతసమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో ఎంపీడీవో భాస్కర్, ఎమ్మార్వో ,వైస్ ఎంపీపీ విడిది నేని అశోక్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోట మియా, ఎంపీటీసీలు ,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు మండల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read More