Bhatti Vikramark

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు‌ వైద్య పరీక్షలు

  CLP leader Bhatti Vikramark second day health update : కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్ వడదెబ్బ కారణంగా ఇంకా తగ్గని జ్వరము, నీరసం. డిహైడ్రేషన్ కావడంతో సెలైన్స్ పెట్టిన వైద్యులు భట్టికి కేఎల్ ఆర్ పరామర్శ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు…

Read More

ఓటు అమ్ముకోకు – బానిసగా మారబోకు

శాయంపేట నేటి ధాత్రి హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఓటును అమ్ముకోకు బానిసగా మారబోకు కరపత్రం బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మగ్గం సుమన్ ఆధ్వర్యంలో ప్రచారం కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. బహుజన సంక్షేమ సంఘం మగ్గం సుమన్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్ని వర్గాలలో సమానత్వం జీవించుటలో ఓటు అనేది కీలకం…

Read More

తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/ ` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ! `కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ… `ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. ` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. ` దేశమంతా కరంటు కోతలు.. `ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. `తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు. `సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌….

Read More

బాబాయ్‌…అబ్బాయ్‌!

జగన్‌ను జననేతగా నిలబెట్టడం కోసం… జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం… వైఎస్‌. కుటుంబానికి తోడుగా…. జగన్‌ రాజకీయ జీవితానికి అండగా….   వై.వి. చేసిన త్యాగం…. చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం…. అదృష్టం అంటే ఏమిటి? ధనమా! దైవమా!! ఈ రెండూ కాదు…దైవ సేవలో తరించడం. ఆ సేవ ఒక్కసారి రావడమే ఎంతో అదృష్టం. అలాంటిది రెండుసార్లు టిటిడి. చైర్మన్‌ కావడం అన్నది పూర్వజన్మ సుకృతం. ఆ వ్యక్తే టిటిడి చైర్మన్‌.వైవి.సుబ్బారెడ్డి. టిటిడి చైర్మన్‌ కోసం ఎంతో మంది…

Read More

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌

టిఎస్‌ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్‌.జగన్‌ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్‌.జగన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌, మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న డి.ఎస్‌.జగన్‌కు మీడియా అకాడమీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు….

Read More

మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్య

హసన్ పర్తి / నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం లో ఆకుల భారతి పెద్ద కుమారుడైన ఆకుల రంజిత్ వయసు 30 సం.. గత 2, 3 సం.. ల నుండి 3 సార్లు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసి పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించక పోవడంతో ఉద్యోగం రావట్లేదని గత 4 రోజుల నుండి మనస్థాపం చెందుతూ ఇంట్లో ఎవరు లేని సమయం లో లుంగీ…

Read More

బుగ్గారం జి.పి.నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి!!

విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్*డైరెక్టర్ జనరల్ కు పిర్యాదు చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ను కోరిన చుక్క గంగారెడ్డి ఎండపల్లి జగిత్యాల, నేటి ధాత్రి జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం పై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ కు గురువారం చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు. కోటికి…

Read More

మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు? ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు? ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు? అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు? వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు? ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు? ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? తెలంగాణ గడ్డ…

Read More

పోలంపల్లి పంచాయతీ పరిధిలోని భూ సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించిన సీపీఐ ఎంఎల్ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయల పల్లి రెవెన్యూ గ్రామం పోలంపల్లి పంచాయతీ పరిధిలో భూ సమస్యల పరిష్కారం కొరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ జిల్లా కార్యాలయం లోవినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు కొల్లేటి నాగేశ్వరావు. ఝాన్సీ గుగులోతు తేజ నాయక్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సింగరేణి మండల నాయకులు తాటి పాపారావు. రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More

పార్లమెంట్ ఎన్నికలలో పొరపాట్లు జరగకుండా ప్రొసీడింగ్ అధికారులు చూసుకోవాలి.

వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండాఎన్నికల ప్రొజెడింగ్ అధికారులు కీలక పాత్ర పోషించి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నం దా లాల్ ప వా ర్ సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి కేటాయించిన పి ఓ లు సహాయ పీవోలు నిర్వహణ ఈవీఎంల నిర్వహణపై శిక్షణ శిబిరం నిర్వహించారు .ఈ శిబిరాన్ని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందాలాల్ పవా ర్ సందర్శించి పలు సూచనలు చేశారు

Read More
usa trump effect on Indians

‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు. -అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు. -బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు. -ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు. -సప్త సముద్రాలు ఆవల సంపాదన. -దూరపు కొండల నునుపు ఆలోచన. -చెల్లా చెదురైన యువత భవిష్యత్తు. -కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు. -అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు. -పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు. -మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు. -గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు…

Read More

సున్నం మురళి కృష్ణ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

మంగపేట-నేటిధాత్రి సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే…

Read More

మరణించిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మొగుళ్ళ పల్లి నేటిధాత్రి  మండల కేంద్రానికి చెందిన చిన్ననాటి మిత్రుడు మాతో కలసి చదువుకున్న స్నేహితుడు మండల కేంద్రానికి చెందిన ఎమ్. డి. హిమావలి కుమారుడు ఎమ్.డి. రజాక్ గారు అనారోగ్యంతో ఇటీవల మరణించగా . అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ చిన్ననాటి నుంచి కలసి ఉన్న స్నేహితులం ఆయన కుటుంబానికి 1985-86వ పదవ తరగతి బ్యాచ్ 24.000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో చుక్క బాలరాజు,…

Read More

గద్దర్ పేరుపై అవార్డులు ప్రకటన చేయటం హర్షనీయమని

భద్రాచలం నేటి దాత్రి మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు భూపతి రావు కాలనీ నందు జరిగిన మాల మహానాడు మాల మహానాడు పట్టణ కమిటీ సమావేశంలో దాసరి శేఖర్ మాట్లాడుతూ నంది అవార్డులు గెదర్ అవార్డులుగా మార్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు దొరల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన శివరక్షణం వరకు పోరాటన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు ఆయన పోరాటాన్ని…

Read More

శివుడు చెప్పిన శివరాత్రి కథ

చేర్యాల నేటిధాత్రి…. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాలకన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివరాత్రినాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడి ని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? అని…

Read More

జైపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించిన సిపి ఎం. శ్రీనివాస్

ఫిర్యాదు చేసిన బాధితులకు వెంటనే స్పందించాలి జైపూర్, నేటి ధాత్రి: రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, (ఐజి) ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు,వారు చేస్తున్న విధులు, పనితీరు, పోలీస్ స్టేషన్…

Read More

నేడు నీలం మధు నామినేషన్….

-సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక… – నర్సాపూర్ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ సాయిబాబా… కొల్చారం, ( మెదక్ ) నేటిధాత్రి :- మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ శనివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నర్సాపూర్ సోషల్ మీడియా…

Read More

సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులుగా దాసి శంకరయ్య

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) కమలాపూర్ మండల సామిల్ మరియు టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షులుగా ఇటీవల జరిగిన సమావేశములో సభ్యులు దాసి శంకరయ్య ను ఎన్నుకున్నారు.సామిల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శంకరయ్య ను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు తవుటం రవీందర్, బాలసాని రమేష్ గౌడ్, దేసిన ఐలయ్య గౌడ్, నాంపల్లి ప్రభాకర్, పోడేటి బిక్షపతి, శివకృష్ణ, పాక చంద్రమౌళి, గట్టు శ్రీధర్,మాజీ ఎంపీటీసీ అంకుసు, మెండు…

Read More

ప్రశాంత్ నగర్ లోని శ్రీ విజయ గణపతి దేవాలయసేవా సమితి ఆధ్వర్యంలో అష్టమ వార్షికోత్సవ

వేడుకలు ఘనంగా జరిగాయి: జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి,ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి విజయ గణపతి దేవాలయ సేవా సమితి ప్రశాంత్ నగర్ లో సోమవా రం నుండి బుధవారం వరకు అష్ట మ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవముగా జరిగాయి. విజయ గణపతి దేవాలయ సేవా సమితి సభ్యులు కావూరి ప్రసాద్, కొఠారి వెంకట్, వేమూరి సాంబశివరావు వీరి నేతృత్వంలో ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ వారిని ఆహ్వానించా రు….

Read More
error: Content is protected !!